తాజా వార్తలు - Page 229
ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు.. ఫాలో అవుతూ.. అనుచితంగా తాకిన మోటార్సైకిలిస్ట్
ఇండోర్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులను గురువారం ఉదయం ఓ మోటార్సైకిలిస్ట్ వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 26 Oct 2025 8:58 AM IST
సీపీ సజ్జనార్ డీపీ పెట్టుకుని.. సైబర్ నేరగాళ్ల మోసాలు
నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
By అంజి Published on 26 Oct 2025 8:49 AM IST
ఇండస్ట్రీలో కొనసాగాలంటే మేల్ ఈగోని ఎదుర్కోవాల్సిందే: జాన్వీ కపూర్
ఇండస్ట్రీలో ఒక్కోసారి తమని తాము తక్కువ చేసుకోవాల్సి వస్తుందని హీరోయిన్ జాన్వీకపూర్ అన్నారు.
By అంజి Published on 26 Oct 2025 8:39 AM IST
భార్యతో గొడవ.. కవల కూతుళ్లను గొంతుకోసి చంపిన భర్త
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లను అతి కిరాతకంగా హత్య చేశాడు.
By అంజి Published on 26 Oct 2025 8:20 AM IST
Kurnool: వి.కావేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యం.. బస్సులో సిలిండర్.. వెలుగులోకి సంచలన నిజాలు
లగేజీ కంపార్ట్మెంట్లో నిద్ర ఏర్పాట్లను సులభతరం చేయడానికి చేసిన అసురక్షిత మార్పులు, అలాగే ఎల్పీజీ సిలిండర్, మొబైల్..
By అంజి Published on 26 Oct 2025 7:59 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం: బస్సును బైకర్ ఎదురుగా ఢీకొన్నాడా.. లేక రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందా?
కర్నూలు వద్ద బైక్ రైడర్ శివశంకర్ ప్రైవేట్ బస్సును ఢీకొన్నాడా లేదా గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందా?
By అంజి Published on 26 Oct 2025 7:40 AM IST
ప్రముఖ నటి జూన్ లాక్హార్ట్ ఇక లేరు
అమెరికన్ నటి జూన్ లాక్హార్ట్ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె వయస్సు 100 సంవత్సరాలు.
By అంజి Published on 26 Oct 2025 7:26 AM IST
బెంగళూరులో కలకలం.. ఆగి ఉన్న ఆటోరిక్షాలో మహిళ మృతదేహం
బెంగళూరులోని తిలక్ నగర్ ప్రాంతంలో శనివారం ఆగి ఉన్న ఆటోరిక్షాలో 35 ఏళ్ల మహిళ మృతి చెంది కనిపించడం కలకలం రేపింది. దీనిని హత్య కేసుగా పోలీసులు...
By అంజి Published on 26 Oct 2025 7:00 AM IST
Telangana: ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) 2026 ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరుగుతాయి, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో...
By అంజి Published on 26 Oct 2025 6:52 AM IST
జార్ఖండ్ ఆస్పత్రిలో దారుణం.. రక్తమార్పిడితో ఐదుగురు పిల్లలకు హెచ్ఐవీ పాజిటివ్
జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో వైద్య నిర్లక్ష్యంపై దిగ్భ్రాంతికరమైన కేసు బయటపడింది. చైబాసాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త మార్పిడి తర్వాత..
By అంజి Published on 26 Oct 2025 6:42 AM IST
ఏపీకి తుపాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
By అంజి Published on 26 Oct 2025 6:32 AM IST
వార ఫలాలు: తేది 26-10-2025 నుంచి 01- 11-2025 వరకు
చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన...
By జ్యోత్స్న Published on 26 Oct 2025 6:19 AM IST














