తాజా వార్తలు - Page 227
తుపానుగా బలపడ్డ తీవ్ర వాయుగుండం.. సముద్రంలో అల్లకల్లోలం.. నేడు అతి భారీ వర్షాలు
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 27 Oct 2025 6:51 AM IST
కర్నూలు ప్రమాదం.. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ ముఖ్య గమనిక
కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన జారీ చేసింది. టి.జి.ఎస్.ఆర్టీసీ వివిధ రకాల బస్సులలో ప్రయాణికులను తమ..
By అంజి Published on 27 Oct 2025 6:37 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు.. బంధువర్గంతో వివాదాలు
ఉద్యోగమున ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు...
By అంజి Published on 27 Oct 2025 6:23 AM IST
విరాట్, రోహిత్ విఫలమవ్వాలని కొందరు సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు
టీం ఇండియా సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేసారు.
By Medi Samrat Published on 26 Oct 2025 9:20 PM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. బైక్ నడిపి చనిపోయిన శివశంకర్పై ఎర్రిస్వామి ఫిర్యాదు
19 మంది సజీవ దహనానికి కారణమైన బస్సు ప్రమాదంలో మృతి చెందిన బైకర్ శివశంకర్ పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
By Medi Samrat Published on 26 Oct 2025 8:40 PM IST
రంగంలోకి దిగిన భారత ఆర్మీ.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడనుందని, ఇది ఆంధ్రప్రదేశ్ తీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ...
By Medi Samrat Published on 26 Oct 2025 8:00 PM IST
అక్కడికి రాకండి.. బీచ్ రోడ్డు మూసివేత
కాకినాడకు దగ్గరగా ఉన్న ఉప్పాడ బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు.
By Medi Samrat Published on 26 Oct 2025 7:20 PM IST
మొంథా తుఫాను ముప్పు .. వైసీపీ కీలక నిర్ణయం!!
ఏపీకి మొంథా తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 26 Oct 2025 6:30 PM IST
రవితేజ మాస్ జతార 'సెన్సార్' రిపోర్టు ఇదే!!
రవితేజ నటించిన మాస్ జతార సినిమా సెన్సార్ U/A తో దాదాపు 160 నిమిషాల నిడివితో సెన్సార్ చేశారు. ఈ సినిమాను మొదట అక్టోబర్ 31న సాయంత్రం ప్రీమియర్లతో విడుదల...
By Medi Samrat Published on 26 Oct 2025 5:50 PM IST
తుఫాను భయం.. ఏయే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారంటే!!
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
By Medi Samrat Published on 26 Oct 2025 4:55 PM IST
ప్రజలకు మంత్రి అనిత కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'మొంథా' తుపాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 26 Oct 2025 4:23 PM IST
Hyderabad: చాదర్ఘాట్ కాల్పుల ఘటన.. స్వతంత్ర్య దర్యాప్తుకు ఎంఐంఎం డిమాండ్
అక్టోబర్ 25, శనివారం చాదర్ఘాట్లో దొంగ అని చెప్పబడుతున్న వ్యక్తిపై జరిగిన కాల్పులపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్...
By అంజి Published on 26 Oct 2025 1:30 PM IST














