తాజా వార్తలు - Page 198
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఏపీ మంత్రి బృందం దుబాయ్ పర్యటన
ఏపీ మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది.
By Knakam Karthik Published on 4 Nov 2025 3:20 PM IST
హైదరాబాద్లో మరో గ్లోబల్ సంస్థ పెట్టుబడి, ఐటీ రంగంలో వెయ్యి ఉద్యోగాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయింది.
By Knakam Karthik Published on 4 Nov 2025 2:35 PM IST
అజారుద్దీన్కు రెండు కీలక శాఖలు కేటాయించిన ప్రభుత్వం
లంగాణ మంత్రిగా నియమితులైన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు.
By Knakam Karthik Published on 4 Nov 2025 2:26 PM IST
మహిళలకు ఏటా రూ.30 వేలు, తేజస్వీయాదవ్ సంచలన ప్రకటన
తొలి విడత పోలింగ్కు 2 రోజుల ముందు బిహార్లోని విపక్ష 'మహా గఠ్బంధన్' కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 4 Nov 2025 2:15 PM IST
'నీకోసం నా భార్యను చంపేశాను'.. ఐదుగురు మహిళలకు మెసేజ్.. బెంగళూరులో వైద్యుడి క్రూరత్వం
తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన బెంగళూరు వైద్యుడు నేరం జరిగిన వారాల తర్వాత నలుగురైదుగురు మహిళలకు...
By అంజి Published on 4 Nov 2025 1:40 PM IST
కన్నడ టీవీ నటికి వేధింపులు, నిందితుడు అరెస్ట్
కన్నడ, తెలుగు టెలివిజన్ నటి ఓ వ్యక్తి నుంచి నిరంతర ఆన్లైన్ వేధింపులకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By Knakam Karthik Published on 4 Nov 2025 1:28 PM IST
విషాదం..మేనమామ వివాహానికి వచ్చి 11 ఏళ్ల బాలుడు మృతి
నిర్మల్ జిల్లాకు చెందిన పదకొండేళ్ల బాలుడు సోమవారం మంచిర్యాల గౌతమినగర్లోని భవనం ఐదవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు
By Knakam Karthik Published on 4 Nov 2025 1:09 PM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు మద్ధతు ప్రకటించిన టీజేఎస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తెలంగాణ జన సమితి (టీజేఎస్) పూర్తి మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా..
By అంజి Published on 4 Nov 2025 12:51 PM IST
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్
భారత వాతావరణ శాఖ ఓ కీలక అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది
By Knakam Karthik Published on 4 Nov 2025 12:30 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాదం.. కోలుకుంటున్న బాధితులు.. నేడు 30 మంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన ముప్పై మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స...
By అంజి Published on 4 Nov 2025 12:09 PM IST
ఫీజు రీయింబర్స్మెంట్పై ఈ నెల 11న ప్రైవేట్ కాలేజీల తిరుగుబాటు
తెలంగాణ ప్రైవేట్ కళాశాలలు నవంబర్ 11న 10 లక్షల మంది విద్యార్థులతో చలో సెక్రటేరియట్ను ప్రకటించాయి.
By Knakam Karthik Published on 4 Nov 2025 11:52 AM IST
ఏపీలోని టెక్నాలజీ రంగాల్లో అపారమైన అవకాశాలు..లండన్లో పారిశ్రామికవేత్తలతో భేటీలో చంద్రబాబు
అంతర్గత జలరవాణా మార్గాల ద్వారా అతి తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసేందుకు ఆస్కారం ఉందని ఏపీలో ఈ జల రవాణాకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి...
By Knakam Karthik Published on 4 Nov 2025 11:37 AM IST














