తాజా వార్తలు - Page 198
అర్చకుల జీతాలు పెంపుపై టీటీడీ శుభవార్త.. భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి భక్తుల సౌకర్యం, సంస్థాగత బలోపేతం లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Dec 2025 4:01 PM IST
IPL 2026 Auction : రికార్డు ధరకు అమ్ముడుపోయిన కామెరాన్ గ్రీన్..!
IPL 2026 మినీ వేలం అబుదాబిలో జరుగుతోంది. వేలంలో ఆస్ట్రేలియన్ ఆటగాడు కామెరాన్ గ్రీన్ను KKR రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది.
By Medi Samrat Published on 16 Dec 2025 3:43 PM IST
మెస్సీ టూర్లో గందరగోళం..బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా
పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం రాజీనామా చేశారు
By Knakam Karthik Published on 16 Dec 2025 3:37 PM IST
ఓజీ డైరెక్టర్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన పవన్కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఓజీ సినిమా దర్శకుడు సుజీత్కు అదిరిపోయే బహుమతిని అందించి తన అభిమానాన్ని చాటుకున్నారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 2:53 PM IST
దాడికి ప్రతిదాడి తప్పదు, ప్రభుత్వానిదే బాధ్యత..కేటీఆర్ వార్నింగ్
కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించం, దాడికి ప్రతిదాడి తప్పదు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు
By Knakam Karthik Published on 16 Dec 2025 2:28 PM IST
ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది
By Knakam Karthik Published on 16 Dec 2025 2:03 PM IST
హైదరాబాద్లో దారుణం.. కూతురిని మూడో అంతస్తు నుంచి తోసేసి చంపిన తల్లి.. 'దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడని'..
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన జరిగింది. పిల్లలకు ఏ చిన్న దెబ్బ తాకినా కూడా తల్లిదండ్రులు విలవిలలాడిపోతూ ఉంటారు.
By అంజి Published on 16 Dec 2025 1:40 PM IST
ప్రధాని మోదీ అభినవ గాడ్సే..షర్మిల సంచలన కామెంట్స్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భారత ప్రధాని మోదీపై సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 1:37 PM IST
వేల కోట్ల IDPL భూమిపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
కూకట్పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 1:18 PM IST
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు భారీ ఊరట
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కీలక ఊరట లభించింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:51 PM IST
కాలం ఏదైనా.. నీరు తాగడంలో నిర్లక్ష్యం చేస్తున్నారా?
చాలా మంది దాహం ఎక్కువగా ఉంటే తప్ప నీటిని తాగడానికి అంత ఆసక్తి చూపరు. అయితే శరీరంలో జీవ ప్రక్రియ సక్రమంగా...
By అంజి Published on 16 Dec 2025 12:48 PM IST
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఘోరం..13 మంది మృతి, 75 మందికి పైగా గాయాలు
దట్టమైన పొగమంచు కారణంగా ఎనిమిది బస్సులు, మూడు కార్లు ఢీకొని మంటలు చెలరేగడంతో 13 మంది మృతి చెందగా, దాదాపు 75 మంది గాయపడ్డారని అధికారులు నిర్ధారించారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:43 PM IST














