తాజా వార్తలు - Page 190
గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన
గ్రామా సచివాలయాల పేరు మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 6 Nov 2025 5:11 PM IST
మందుబాబులకు బ్యాడ్ న్యూస్..ఆ రెండ్రోజులు మద్యం షాపులు క్లోజ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతాల్లో ఉన్న అన్ని వైన్ షాపులు, టాడీ దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్ హోటల్స్ మరియు...
By Knakam Karthik Published on 6 Nov 2025 5:06 PM IST
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో మాజీ క్రికెటర్ల ఆస్తులు అటాచ్
అక్రమ బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తుకు సంబంధించి భారత జాతీయ జట్టు మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్...
By Knakam Karthik Published on 6 Nov 2025 4:57 PM IST
చీమలంటే ఆ మహిళకు భయం, కౌన్సెలింగ్ ఇప్పించినా మార్పు లేకపోవడంతో సూసైడ్
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో చిందం మనీషా(25) అనే మహిళ చీమలకు బయపడి ఉరివేసుకుని చనిపోయిన ఘటన మంగళవారం రోజున చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 6 Nov 2025 4:44 PM IST
వైసీపీ నేతలు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు..హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్
వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు..అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 4:16 PM IST
జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై వ్యక్తిని పొడిచి చంపిన నిందితులు అరెస్ట్
జగద్గిరిగుట్టలో నిన్న నడిరోడ్డు మీద ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
By Knakam Karthik Published on 6 Nov 2025 3:19 PM IST
బోరబండలో మీటింగ్కు అనుమతి రద్దు..ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్న బండి సంజయ్
కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 3:00 PM IST
ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు చీకటి ఒప్పందం ఉంది: కిషన్రెడ్డి
ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు చీకటి ఒప్పందం ఉంది..అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 6 Nov 2025 2:50 PM IST
అత్త మృతదేహం.. ఇంట్లోకి వద్దన్న కోడలు
శ్రీకాళహస్తి పట్టణంలోని సినిమా వీధిలో నివాసం ఉంటున్న సురేశ్ తల్లి రమాదేవి మృతి చెందారు
By Knakam Karthik Published on 6 Nov 2025 2:17 PM IST
పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ
పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 2:04 PM IST
కేజీఎఫ్ నటుడు 'ఛా ఛా' కన్నుమూత
కేజీఎఫ్ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..
By అంజి Published on 6 Nov 2025 1:30 PM IST
నిలబడి పని చేసినా బరువు తగ్గుతారా?
బరువు పెరగడం ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీని నుంచి బయటపడటానికి రకరకాల డైట్ ప్లాన్స్...
By అంజి Published on 6 Nov 2025 12:40 PM IST











