తెలంగాణ రైజింగ్-2047కు కేంద్రం సహకారం అవసరం: సీఎం రేవంత్
వికసిత్ భారత్ కు అనుగుణంగా 'తెలంగాణ రైజింగ్ 2047' అనే నినాదంతో మా రాష్ట్ర కార్యచరణ పథకాన్ని సమర్పిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By Knakam Karthik Published on 24 May 2025 4:40 PM IST
సామాను తిరిగి ఇచ్చేందుకు రూ.15 వేలు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 24 May 2025 4:08 PM IST
సినిమా థియేటర్ల మూసివేత ప్రచారంపై ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూతపడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.
By Knakam Karthik Published on 24 May 2025 3:34 PM IST
దేశంలో కరోనా టెన్షన్..కేరళలోనే 273 కేసులు
దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.
By Knakam Karthik Published on 24 May 2025 3:03 PM IST
కవిత ఇచ్చిన ఝలక్తో కేటీఆర్కు మతి భ్రమించింది: టీపీసీసీ చీఫ్
నేషనల్ హెరాల్డ్ కేసులో నైతిక బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మాట్లాడిన కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 24 May 2025 2:08 PM IST
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు.
By Knakam Karthik Published on 24 May 2025 1:23 PM IST
16 ఏళ్ల తర్వాత తొలిసారి..8 రోజుల ముందే కేరళను తాకిన రుతుపవనాలు
దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి.
By Knakam Karthik Published on 24 May 2025 12:28 PM IST
కేంద్రాన్ని నిలదీయలేరు, ఏపీతో పోరాటం చేయలేరు..కాంగ్రెస్పై మాజీ మంత్రి ఫైర్
గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నట్లు? అని.. మాజీ మంత్రి హరీష్...
By Knakam Karthik Published on 24 May 2025 12:17 PM IST
అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు..కవిత లేఖపై స్పందించిన కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నైతిక బాధ్యత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు
By Knakam Karthik Published on 24 May 2025 11:43 AM IST
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
కడప జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 24 May 2025 11:19 AM IST
చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించండి..అమిత్ షాను కోరిన సీఎం చంద్రబాబు
విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు
By Knakam Karthik Published on 24 May 2025 10:57 AM IST
రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ సంఖ్య 151కి పెంచుతూ కేంద్రం ఆమోదం
ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) తెలంగాణ కేడర్ అధికారుల సంఖ్యను 139 నుంచి 151కి పెంచుతూ కేంద్రం ఆమోదం తెలిపింది.
By Knakam Karthik Published on 23 May 2025 5:15 PM IST