హైదరాబాద్లో భారీ దోపిడీ..ఆర్మీ రిటైర్డ్ కల్నల్ను తాళ్లతో కట్టేసి రూ.50 లక్షలు చోరీ
హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది
By Knakam Karthik Published on 16 Nov 2025 11:42 AM IST
ఢిల్లీ పేలుడు ఘటన..ఆ నలుగురు డాక్టర్లపై NMC సంచలన నిర్ణయం
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్నఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:50 AM IST
భక్తులకు గుడ్న్యూస్..నేటి నుంచే మేడారానికి ప్రత్యేక బస్సులు
మేడారం మహాజాతర నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:17 AM IST
స్థానిక ఎన్నికలపై సర్కార్ దృష్టి, రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్
డా.బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 9:44 AM IST
నేడు విజయవాడకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 8:23 AM IST
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి రిమాండ్
'ఐ-బొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవికి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 8:09 AM IST
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం, ఇద్దరు స్పాట్ డెడ్
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:55 AM IST
Video: తెలంగాణలో బీజేపీ చనిపోతుంది, 50 ఏళ్లయినా అధికారంలోకి రాదు: రాజాసింగ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై రాజాసింగ్ స్పందిస్తూ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:22 AM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:05 AM IST
వారఫలాలు: ఈ రాశివారికి వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు
చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం
By జ్యోత్స్న Published on 16 Nov 2025 6:53 AM IST
దేశంలోనే తొలిసారి..ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శంకుస్థాపన
డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేశారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 5:20 PM IST
Video: ఘోర ప్రమాదం.. అతివేగంతో నదిలో పడిన XUV700.. ఐదుగురు స్పాట్ డెడ్
ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే నుంచి వేగంగా వస్తున్న XUV700 కారు మాహి నది సమీపంలోని గుంటలో పడిపోవడంతో ఐదుగురు మరణించారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 3:55 PM IST












