Kalasani Durgapraveen

నేను కాలసాని దుర్గా ప్రవీణ్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సూర్య, ఆంధ్రప్రభ, జ్యోతి, తెలుగు ప్రభ పత్రికలలో రిపోర్టర్ గా.. శోధన వెబ్‌సైట్‌లో సబ్ఎడిటర్ గా పని చేశాను. 2008లో జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    Kalasani Durgapraveen

    ఈసారి యూట్యూబర్‌ను బెదిరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌.. రూ.2 కోట్లు ఇవ్వ‌కుంటే..
    ఈసారి యూట్యూబర్‌ను బెదిరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌.. రూ.2 కోట్లు ఇవ్వ‌కుంటే..

    లారెన్స్ బిష్ణోయ్ పేరుతో యూట్యూబర్‌కు బెదిరింపులు వ‌చ్చాయి. యూట్యూబర్‌ సౌరభ్ జోషి నుండి ఆ గ్యాంగ్‌ 2 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేసింది

    By Kalasani Durgapraveen  Published on 18 Nov 2024 3:24 PM IST


    కోరుకున్న చోటికి వెళ్లొచ్చు.. కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరడంపై కేజ్రీవాల్ రియాక్ష‌న్‌..!
    కోరుకున్న చోటికి వెళ్లొచ్చు.. కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరడంపై కేజ్రీవాల్ రియాక్ష‌న్‌..!

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కైలాష్ గెహ్లాట్ మంత్రి పదవికి, ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

    By Kalasani Durgapraveen  Published on 18 Nov 2024 2:20 PM IST


    ఆ ఐదుగురిపై క‌న్నేసిన RCB
    ఆ ఐదుగురిపై క‌న్నేసిన RCB

    IPL 2025 మెగా వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుంది.

    By Kalasani Durgapraveen  Published on 18 Nov 2024 12:35 PM IST


    101 మందిని ఉరి తీసిన సౌదీ.. పాక్ పౌరులే ఎక్కువ‌.. ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..
    101 మందిని ఉరి తీసిన సౌదీ.. పాక్ పౌరులే ఎక్కువ‌.. ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..

    ఈ సంవత్సరం సౌదీ అరేబియాలో 100 మందికి పైగా విదేశీయులను ఉరితీశారు.

    By Kalasani Durgapraveen  Published on 18 Nov 2024 11:45 AM IST


    ఉద్యోగం లేద‌ని కుంగిపోలేదు.. బిడ్డ‌ను చూసుకుంటూ ప‌ని ఎలా చేసుకోవాలో ఆలోచించింది..!
    ఉద్యోగం లేద‌ని కుంగిపోలేదు.. బిడ్డ‌ను చూసుకుంటూ ప‌ని ఎలా చేసుకోవాలో ఆలోచించింది..!

    నేడు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరిగింది. డెలివ‌రీ చేసేవాళ్లు కూడా పెర‌గారు.

    By Kalasani Durgapraveen  Published on 18 Nov 2024 11:07 AM IST


    ఒడిదుడుకులతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
    ఒడిదుడుకులతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 156.72 పాయింట్లు పతనమై 77,423.59 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 64.25 పాయింట్లు నష్టపోయి 23,468.45 వద్ద...

    By Kalasani Durgapraveen  Published on 18 Nov 2024 10:37 AM IST


    ఆ ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది : మంత్రి ఉత్తమ్
    ఆ ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది : మంత్రి ఉత్తమ్

    వరి దిగుబడిలో తెలంగాణా రికార్డ్ సృష్టించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

    By Kalasani Durgapraveen  Published on 17 Nov 2024 9:30 PM IST


    ఉద్యోగాల పేరుతో మోసం చేసేవారికి మంత్రి వార్నింగ్‌
    ఉద్యోగాల పేరుతో మోసం చేసేవారికి మంత్రి వార్నింగ్‌

    ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ నిరుద్యోగులకు సూచించారు.

    By Kalasani Durgapraveen  Published on 17 Nov 2024 9:00 PM IST


    UAE, ఖతార్, ఒమన్, సింగపూర్ కంటే భారత్‌లోనే బంగారం చౌకగా ఉంది.. ఎందుకు..?
    UAE, ఖతార్, ఒమన్, సింగపూర్ కంటే భారత్‌లోనే బంగారం చౌకగా ఉంది.. ఎందుకు..?

    గత కొంతకాలంగా భారత్‌లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో పండుగల సందర్భంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

    By Kalasani Durgapraveen  Published on 17 Nov 2024 8:15 PM IST


    Dream Astrology : నిద్ర‌లో ఈ క‌ల‌లు వ‌స్తే ధనవంతులు అవుతార‌ట‌..!
    Dream Astrology : నిద్ర‌లో ఈ క‌ల‌లు వ‌స్తే 'ధనవంతులు' అవుతార‌ట‌..!

    కలలు మన జీవితాలతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ కలలు కొన్నిసార్లు మంచివి.. కొన్నిసార్లు చెడ్డవి వ‌స్తుంటాయి. మంచి కలలు హృదయానికి ప్ర‌శాంత‌నిస్తాయి.

    By Kalasani Durgapraveen  Published on 17 Nov 2024 7:30 PM IST


    షమీని వెంటనే ఆస్ట్రేలియాకు పంపుతా : గంగూలీ
    షమీని వెంటనే ఆస్ట్రేలియాకు పంపుతా : గంగూలీ

    భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనకు అవ‌కాశం ఉండి ఉంటే.. బోర్డర్-గవాస్కర్...

    By Kalasani Durgapraveen  Published on 17 Nov 2024 6:45 PM IST


    ఆప్‌-కాంగ్రెస్ పొత్తు లేన‌ట్లే..!
    'ఆప్‌-కాంగ్రెస్' పొత్తు లేన‌ట్లే..!

    రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ లు క్రియాశీలకంగా మారాయి

    By Kalasani Durgapraveen  Published on 17 Nov 2024 6:00 PM IST


    Share it