అంతర్జాతీయం - Page 289
ఇటలీలో చేయిదాటిపోయిన పరిస్థితి
ముఖ్యాంశాలు శుక్రవారం ఒక్కరోజే 627 కరోనా మరణాలు కొత్తగా 6000 మందికి కరోనా నిర్థారణ మూడ్రోజుల్లో 1500 దాటిన మృతుల సంఖ్యప్రకృతి ప్రకోపానికి మారుపేరుగా,...
By రాణి Published on 21 March 2020 11:32 AM IST
ఆ కరోనా మనల్ని ఏం చేస్తుందనుకోకండి..ప్రాణాలు పోతాయ్
ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్న కరోనాను ఇప్పుడు కట్టడి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే..రాబోయే రోజుల్లో లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే...
By రాణి Published on 20 March 2020 7:09 PM IST
భారత్ లో 206 కరోనా కేసులు..శ్రీలంకలో 4 రోజులు కర్ఫ్యూ
భారతదేశంలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఉదయానికి 195 కేసులు నమోదవ్వగా..మధ్యాహ్నానికి కరోనా కేసుల సంఖ్య 204 కు పెరిగింది....
By రాణి Published on 20 March 2020 3:53 PM IST
నెలరోజుల్లో భూమి అంతమవ్వనుందా ? నాసా ఏం చెప్తోంది ?
సరిగ్గా నెలరోజుల్లో అంటే ఏప్రిల్ 19,2020 కి భూ గ్రహం అంతమవ్వనుందంటూ ఇంటర్నెట్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం కూడా ఉంది. ఓ భారీ గ్రహ శకలం...
By రాణి Published on 20 March 2020 1:19 PM IST
భద్రం..బీ కేర్ ఫుల్ బ్రదరూ..!
భద్రం..బీ కేర్ ఫుల్ బ్రదరూ..! అప్పుడెప్పుడో మనీ సినిమాలో కోటా శ్రీనివాసరావు పాడిన పాట అనుకోకండి. ఇది మీ శ్రేయస్సు కోసం చెప్తున్నామండి. కరోనా వైరస్...
By రాణి Published on 20 March 2020 12:30 PM IST
10వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య.. భారత్లో ఐదుగురు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. అన్ని దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి. చైనా దేశంలోని వుహాన్లో మొదలైన ఈ వైరస్ ఖండాంతరాలు దాటి చరిత్రలో...
By Newsmeter.Network Published on 20 March 2020 12:01 PM IST
అమెరికాలోనూ ఉచిత కరోనా పరీక్షలు
ఉచితంగా కరోనా పరీక్షలు, బాధితులకు వేతనాలతో కూడిన సెలవులు, ఇన్సూరెన్స్ లు తదితర వెసులుబాట్లు కల్పించే చట్టానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది....
By సుభాష్ Published on 20 March 2020 11:53 AM IST
కరోనా ఉందని రాళ్లతో కొట్టి చంపేశారు..!
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా మరణాలు 8వేలకుపైగా చేరగా, భారత్లో నాలుగు చేరుకుంది....
By సుభాష్ Published on 19 March 2020 6:18 PM IST
ఫేక్ వార్తలను నియంత్రించే దిశగా వాట్సాప్ చర్యలు..
సోషల్ మీడియా అంటే..అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది వాట్సాప్. ఆ తర్వాతే ఫేస్ బుక్, ట్విట్టర్ వగైరా..వగైరా. రెండు నెలల నుంచి కరోనా వైరస్...
By రాణి Published on 19 March 2020 6:13 PM IST
'కరోనా వైరస్' ఎక్కువగా సోకేది.. ఆ రక్తం గ్రూపువాళ్లకేనట..!
ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ భయం పట్టుకుంది. వైరస్ ప్రభావంతో దాదాపు 161 దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారత్లోనూ ఈ వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది....
By Newsmeter.Network Published on 19 March 2020 4:32 PM IST
డబ్బుకోసం కాదు..ప్రపంచ శ్రేయస్సు కోసం..
ఎక్కడైనా సరే..పక్కవాడు ఎదుగుతున్నాడంటే చూసి ఓర్వలేవు చాలా మంది కళ్లు. ఆ కుళ్లుతోనే తమ అభివృద్ధిని మరిచిపోయి ఎదుటివారిపై ఏడుస్తుంటారు. అంతెందుకు మన...
By రాణి Published on 19 March 2020 1:02 PM IST
అక్కడ బుధవారం ఒక్క కేసు నమోదుకాలే!
కరోనా వైరస్ తీవ్రత నుండి చైనా కోలుకుంటుందా.. ఆ దేశంలో పరిస్థితి నార్మల్ స్థితికి రానుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మూడు నెలలుగా చైనాను...
By Newsmeter.Network Published on 19 March 2020 12:07 PM IST














