అంతర్జాతీయం - Page 25
కొత్త షాపింగ్ మాల్ ప్రారంభం.. అరగంటలో లూటీ చేసిన ప్రజలు
పాకిస్తాన్లోని కరాచీలో డ్రీమ్ బజార్ పేరుతో పెద్ద షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అస్తవ్యస్తంగా మారింది.
By అంజి Published on 2 Sept 2024 12:51 PM IST
Bangladesh: హిందూ టీచర్లే టార్గెట్.. బలవంతంగా రాజీనామాలు
బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 2 Sept 2024 6:53 AM IST
అమెరికాలో బస్సు బోల్తా, ఏడుగురు దుర్మరణం
అమెరికాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మిస్సిస్సిప్పిలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 9:08 AM IST
ఇజ్రాయెల్, హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ
చాలా రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 11:30 AM IST
నాకు ఏమైనా జరిగితే వారే బాధ్యులు : ఇమ్రాన్ఖాన్
జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పరిస్థితికి సైన్యం, ఐఎస్ఐ కారణమని మంగళవారం పునరుద్ఘాటించారు
By Medi Samrat Published on 27 Aug 2024 5:21 PM IST
పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. తన ఉక్రెయిన్ పర్యటన అనుభవాన్ని అధ్యక్షుడు పుతిన్తో పంచుకున్నారు
By Medi Samrat Published on 27 Aug 2024 3:57 PM IST
పాకిస్తాన్లో టెర్రర్ ఎటాక్.. 23 మంది మృతి
పాకిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లో కాల్పులకు తెగబడ్డారు
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 2:00 PM IST
బంగ్లాదేశ్లో భారీ వర్షాలు.. వరదల్లో 20 మంది మృతి
బంగ్లాదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 10:00 AM IST
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు అరెస్ట్.. ఎందుకంటే..
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ను అరెస్ట్ చేశారు పోలీసులు.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 7:51 AM IST
ఉక్రెయిన్ అధ్యక్షుడి భుజంపై చేయి వేసి మాట్లాడిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉక్రెయిన్లో పర్యటించారు. ఇది ఒక చారిత్రాత్మక పర్యటన. కైవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని మోదీ కలిశారు
By Medi Samrat Published on 23 Aug 2024 3:46 PM IST
నేపాల్లో నదిలో పడిన బస్సు.. 14 మంది భారతీయులు మృతి
నేపాల్లోని తనహున్ జిల్లాలో భారతీయ ప్రయాణీకుల బస్సు అదుపు తప్పి మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. 14 మంది మరణించారు.
By అంజి Published on 23 Aug 2024 1:15 PM IST
45 ఏళ్ల తర్వాత ఆ గడ్డపై అడుగుపెట్టిన భారత ప్రధాని
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పోలాండ్లోని వార్సా చేరుకున్నారు
By Medi Samrat Published on 21 Aug 2024 8:30 PM IST