హైదరాబాద్ - Page 306
భారీగా పెరిగిన మాంసం ధరలు.. కిలో రూ. 800
మాంసం ప్రియులకు ఇదీ షాకింగ్ న్యూసే. మాంసం ధరలు భారీగా పెరిగిపోయాయి. కిలో మటన్ ధర రూ.800 నుంచి రూ. 900 వరకు పెరిగింది. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో...
By సుభాష్ Published on 29 March 2020 2:18 PM IST
జొమాటో, స్విగ్గీలో కూరగాయల కోసం ఆన్లైన్ ఆర్డర్లు.!
హైదరాబాద్: ప్రజలందరీకి కూరగాయలు అందించేందుకు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విస్తృత చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో నగరంలో పలు...
By అంజి Published on 29 March 2020 9:14 AM IST
సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం..
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్ ఇంట్లోకి పాము దూరింది. పాము దూరిన సమయంలో సజ్జనార్ ఇంట్లోనే ఉన్నారు.అయితే సజ్జనార్ పామును...
By అంజి Published on 28 March 2020 12:43 PM IST
MRP ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించొద్దు..
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, సైబరాబాద్ ఫుడ్ సప్లై చైన్ నెట్వర్క్ కో-ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్...
By అంజి Published on 26 March 2020 7:43 PM IST
'అమ్మకోసం'.. సెకిల్ మీద హైదరాబాద్ టూ విజయవాడ
కరోనా వైరస్(కొవిడ్-19) రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 20వేల మందికి పైగా మృత్యువాత పడగా.. నాలుగున్నర...
By తోట వంశీ కుమార్ Published on 26 March 2020 6:00 PM IST
హైదరాబాద్ లో ఫ్రీ భోజనం..
40 వేలమంది ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చిన జీహెచ్ఎంసీ అక్షయపాత్రతో డీల్ చేసుకున్న జీహెచ్ఎంసీఇప్పటి వరకూ అక్కడక్కడా జీహెచ్ఎంసీ అన్నపూర్ణ సెంటర్లలో రూ.5...
By రాణి Published on 26 March 2020 11:42 AM IST
ఇళ్లు లేని వారి పరిస్థితి ఏంటి.. వారు ఎక్కడ తలదాచుకోగలరు.!
కోవిడ్-19 ప్రబలకుండా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు ఇళ్లల్లో తలదాచుకోమని.. సోషల్ డిస్టెన్స్ అన్నది పాటించమని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 23 March 2020 2:27 PM IST
ఏపీ కరోనా నాలుగు పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్కు లింక్.!
మార్చి 22 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని అయిదుగురు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో నలుగురికి హైదరాబాద్ తో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో పలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 23 March 2020 12:16 PM IST
నాంపల్లి రైల్వే స్టేషన్లో కరోనా అనుమానితుడు
హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్లో కరోనా కలకలం రేపింది. ముంబై ఎక్స్ప్రెస్లో వచ్చిన ఓ కరోనా అనుమానితుడిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి...
By అంజి Published on 22 March 2020 12:08 PM IST
నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారంటూ దగడ్ సాయి ఫిర్యాదు..
హైదరాబాద్: బోయిన్పల్లి దగడ్ సాయి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన కుటుంబ సభ్యులతో చేసిన టిక్టాక్ను సోషల్ మీడియాలో అసభ్యకరంగా కొందరు...
By అంజి Published on 21 March 2020 2:43 PM IST
ఇంటర్ వాల్యువేషన్ను వాయిదా వేయాలి
ఇంటర్ వాల్యువేషన్ను వాయిదా వేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. బషీర్బాగ్లోని ఇంటర్ ఎగ్జామినేషన్ కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కరోనా...
By తోట వంశీ కుమార్ Published on 20 March 2020 9:26 PM IST
శంషాబాద్ ఎయిర్పోర్టు షట్డౌన్ !
కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి భారీన పడి 9వేల మందికి పైగా మృత్యువాత పడగా.. 2లక్షల మంది దీని భారీన పడ్డారు. భారత్లోనూ...
By తోట వంశీ కుమార్ Published on 19 March 2020 5:46 PM IST











