నిజ నిర్ధారణ - Page 103

Newsmeter ( నిజ నిర్ధారణ వార్తలు ) - Check all the fact check news in Telugu, present the truth and reality of the news.
నిజనిర్దారణ: కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలను సముద్రంలో విసిరేస్తున్నారా ?
నిజనిర్దారణ: కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలను సముద్రంలో విసిరేస్తున్నారా ?

ముఖ్యాంశాలు సముద్ర ప్రాణులను తినడం హానికరమా ? వాట్సప్‌లో తప్పుడు వార్తల వ్యాప్తి కరోనా కరాళ నృత్యం...

By అంజి  Published on 8 April 2020 10:01 PM IST


నిజమెంత: కరోనా భయంతో గుడ్లను పారవేస్తే.. ఇలా పిల్లలు బయటకు వచ్చాయా..?
నిజమెంత: కరోనా భయంతో గుడ్లను పారవేస్తే.. ఇలా పిల్లలు బయటకు వచ్చాయా..?

ప్రస్తుతం కరోనా మహమ్మారికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రజలు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏమి జరిగినా తెలుసుకోవాలని.. తగు...

By సుభాష్  Published on 8 April 2020 2:37 PM IST


ఒక్కసారిగా దీపాలు వెలిగించి వైరస్ ను అంతం చేయొచ్చా.. ఆయన చెప్పిన దాన్లో నిజముందా..?
ఒక్కసారిగా దీపాలు వెలిగించి వైరస్ ను అంతం చేయొచ్చా.. ఆయన చెప్పిన దాన్లో నిజముందా..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు ఏప్రిల్ 5న భారతీయులంతా ఒక్కటై.. దీపాలు వెలిగించారు. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రజలంతా తమ సంఘీభావాన్ని వ్యక్త...

By అంజి  Published on 6 April 2020 8:16 AM IST


నిజమెంత: నిజాముద్దీన్ మర్కజ్ కు ఈ వీడియోకు సంబంధం ఉందా..?
నిజమెంత: నిజాముద్దీన్ మర్కజ్ కు ఈ వీడియోకు సంబంధం ఉందా..?

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా చర్చకు వచ్చింది. కోవిద్-19 కు హాట్ స్పాట్ గా మారడంతో అక్కడికి ఎవరెవరు వెళ్లారో వారిని కనిపెట్టడం...

By సుభాష్  Published on 4 April 2020 12:36 PM IST


నిజమెంత: ముస్లిం వ్యక్తి ఆహారంలో ఉమ్మేస్తున్నాడా..?
నిజమెంత: ముస్లిం వ్యక్తి ఆహారంలో ఉమ్మేస్తున్నాడా..?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతోంది. ఓ వైపు కరోనా వైరస్ మీద అందరూ కలిసికట్టుగా యుద్ధం చేస్తూ ఉంటే.. మరో వైపు సోషల్ మీడియాలోనూ, మెసేజింగ్...

By సుభాష్  Published on 4 April 2020 10:55 AM IST


నిజమెంత: దీపాలు, క్రొవ్వొత్తుల ద్వారా వచ్చే వేడితో కరోనాను జయించొచ్చా..?
నిజమెంత: దీపాలు, క్రొవ్వొత్తుల ద్వారా వచ్చే వేడితో కరోనాను జయించొచ్చా..?

ఏప్రిల్ 3న దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ఇచ్చారు. ఏప్రిల్‌ 5న దేశ ప్రజలంతా జాగరణ చేయాలని పిలుపునిచ్చారు. రాత్రి 9 గంటలకు దేశ ప్రజలంతా...

By సుభాష్  Published on 4 April 2020 10:45 AM IST


ఇటలీలో రోడ్డు మీద డబ్బుల కట్టలు.. నిజమెంత..?
ఇటలీలో రోడ్డు మీద డబ్బుల కట్టలు.. నిజమెంత..?

కోవిద్-19 కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేల మంది మరణించారు. స్థాయి, ఆస్థి, కులం, మతం, జాతి అన్న తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని...

By సుభాష్  Published on 3 April 2020 1:27 PM IST


మనుషులు చేతులు కడుక్కోవడం చూసి ఒరాంగుటన్ కూడా చేతులు కడుక్కుందా.. నిజమెంత..?
మనుషులు చేతులు కడుక్కోవడం చూసి ఒరాంగుటన్ కూడా చేతులు కడుక్కుందా.. నిజమెంత..?

కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో తగు జాగ్రత్తలను సూచిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేతులను సోప్ లేదా హ్యాండ్ వాష్ తో కడగాలి అని...

By సుభాష్  Published on 3 April 2020 1:02 PM IST


ఇటలీ అధ్యక్షుడు కన్నీరు పెట్టలేదు.. అది ఫేక్
ఇటలీ అధ్యక్షుడు కన్నీరు పెట్టలేదు.. అది ఫేక్

ఇటీవల నెట్టింట్లో ఒక ఫోటో బాగా వైరల్ అయింది. అది మరేదో కాదు. ఇటలీలో కరోనా వైరస్ ప్రభావంతో రోజుకు వేలాది మంది ఆస్పత్రుల పాలవుతుండగా వందలాది మంది...

By అంజి  Published on 23 March 2020 10:31 PM IST


కరోనా అనుమానితులను ఉగ్రవాదుల మాదిరిగా పట్టుకుంటున్నారా.? పోలీస్‌ఫోర్స్‌ ఇలా కూడా పనిచేస్తోందా.?
కరోనా అనుమానితులను ఉగ్రవాదుల మాదిరిగా పట్టుకుంటున్నారా.? పోలీస్‌ఫోర్స్‌ ఇలా కూడా పనిచేస్తోందా.?

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. మొదట్లో భారతదేశంలో అంతగా ప్రభావం లేకున్నా.. కొద్దిరోజులుగా కరోనా అనుమానితుల సంఖ్య అలాగే, రోగుల సంఖ్య...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 18 March 2020 1:55 PM IST


ఇది కరోనా వైరస్ మందేనా.? వాడితే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చా.?
ఇది కరోనా వైరస్ మందేనా.? వాడితే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చా.?

కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్. చైనా లో బయటపడ్డ ఈ వైరస్.. పొరుగు దేశాలన్నింటిని వణికిస్తోంది. భయంకరమైన ఈ వైరస్ బారిన పడితే చావు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 31 Jan 2020 9:14 PM IST


శీతల ఆహారం తీసుకుంటే కొరోనా వైరస్ సోకుతుందా..?? : నిజ నిర్ధారణ
శీతల ఆహారం తీసుకుంటే కొరోనా వైరస్ సోకుతుందా..?? : నిజ నిర్ధారణ

కొరోనా వైరస్, చైనా వాసులనే కాదు, ప్రపంచం మొత్తాన్నీ వణికిస్తోంది. చైనా లోని వూహాన్ మార్కెట్ లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయపడుతోంది....

By రాణి  Published on 28 Jan 2020 3:53 PM IST


Share it