నిజ నిర్ధారణ - Page 102

Newsmeter ( నిజ నిర్ధారణ వార్తలు ) - Check all the fact check news in Telugu, present the truth and reality of the news.
నిజమెంత: ఆరెస్సెస్ కార్యకర్తలు దాడి చేస్తున్న ఫోటో అంటూ వైరల్
నిజమెంత: ఆరెస్సెస్ కార్యకర్తలు దాడి చేస్తున్న ఫోటో అంటూ వైరల్

కోపోద్రిక్తులైన ఓ బృందం.. మెడలో కాషాయ వర్ణం ఉన్న గుడ్డ ముక్క, తలకు కాషాయం రిబ్బన్.. చేతుల్లో మారణాయుధాలు.. ఓ వ్యక్తిని బెదిరిస్తూ ఉన్న ఫోటో..! ఇది...

By సుభాష్  Published on 23 April 2020 8:14 PM IST


హైదరాబాద్‌లో చిరుత సంచరిస్తోందా ?
హైదరాబాద్‌లో చిరుత సంచరిస్తోందా ?

ఆ వీడియో ఎక్కడ రికార్డ్‌ చేశారు ? కరోనా యావత్‌ ప్రపంచంలోనే కల్లోలం రేపుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే.. జంతువులు మాత్రం బాహాటంగా,...

By రాణి  Published on 21 April 2020 3:35 PM IST


కుమారస్వామి కుమారుడి పెళ్ళికి యడ్యూరప్ప వెళ్లాడా.. నిజమెంత..?
కుమారస్వామి కుమారుడి పెళ్ళికి యడ్యూరప్ప వెళ్లాడా.. నిజమెంత..?

దేశంలో కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతోంది. కొద్ది రోజుల కిందటే భారతదేశంలో ఎటువంటి పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు తావు లేదని తేల్చారు. కానీ ఇవేవీ పట్టనట్టు.....

By సుభాష్  Published on 20 April 2020 2:05 PM IST


నిజమెంత: నటుడు జావేద్ జాఫ్రీ ఆ ట్వీట్ చేశాడా..?
నిజమెంత: నటుడు జావేద్ జాఫ్రీ ఆ ట్వీట్ చేశాడా..?

లాక్ డౌన్ సమయాల్లో ఇప్పటికే చాలా వస్తువులు దొరకడం లేదు. దుకాణాలు కూడా ఓ సమయం వరకే తెరుస్తూ ఉన్నారు. స్థానికంగా కూరగాయలు అమ్మే వాళ్ళే ఈ సమయంలో ఎంతగానో...

By సుభాష్  Published on 19 April 2020 1:41 PM IST


కెన్యా ప్రభుత్వం జనాన్ని కొరడాలతో కొట్టిస్తోందా ? లాక్‌డౌన్‌ సమయంలో సోషల్‌ డిస్టెన్సింగ్‌ వీడియో ఏం చెబుతోంది ?
కెన్యా ప్రభుత్వం జనాన్ని కొరడాలతో కొట్టిస్తోందా ? లాక్‌డౌన్‌ సమయంలో సోషల్‌ డిస్టెన్సింగ్‌ వీడియో ఏం చెబుతోంది ?

ప్రపంచమంతా లాక్‌డౌన్‌ పీరియడ్‌ నడుస్తోంది. జనం ఇళ్లనుంచి బయటకు రాకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. పోలీసులు కూడా అంతే సీరియస్‌గా...

By రాణి  Published on 15 April 2020 11:21 AM IST


నిజమెంత: ఏపీ కొత్త ఎలెక్షన్ కమీషనర్ కనగరాజు పాస్టర్ గా పనిచేశారా..?
నిజమెంత: ఏపీ కొత్త ఎలెక్షన్ కమీషనర్ కనగరాజు పాస్టర్ గా పనిచేశారా..?

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎలెక్షన్ కమీషనర్ ను నియమించింది. జస్టిస్(రిటైర్డ్) వి.కనగరాజు, ఏప్రిల్ 11...

By సుభాష్  Published on 14 April 2020 4:57 PM IST


నిజమెంత: వాట్సప్ మెసేజ్ కి రెడ్ టిక్ పడితే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా..?
నిజమెంత: వాట్సప్ మెసేజ్ కి రెడ్ టిక్ పడితే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా..?

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలుచేస్తున్న సమయంలో వాట్సప్ ద్వారానే ఎక్కువ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేస్తూ ఉన్నారు. ఏ విషయమైనా వాట్సప్ లో పంపాల్సిందే..!...

By సుభాష్  Published on 10 April 2020 5:01 PM IST


నిజమెంత: కలొంజీ విత్తనాలు కరోనాను అడ్డుకుంటాయా..! 
నిజమెంత: కలొంజీ విత్తనాలు కరోనాను అడ్డుకుంటాయా..! 

కోవిద్-19 వైరస్ కు ఇప్పటిదాకా ప్రత్యేకమైన వ్యాక్సిన్ అన్నది కనిపెట్టలేదు. ప్రపంచ దేశాలు, ఫార్మా కంపెనీలు.. ఇప్పటికే కోవిద్-19కు మందు తయారీ చేయడం కోసం...

By సుభాష్  Published on 10 April 2020 1:42 PM IST


నిజమెంత: ప్రజలు కోవిద్-19 అప్డేట్స్ ఇవ్వకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంటోందా..?
నిజమెంత: ప్రజలు కోవిద్-19 అప్డేట్స్ ఇవ్వకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంటోందా..?

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచం స్తంభించిపోయింది. కొన్ని కోట్ల మంది జీవితాల్లో తెలియని సందిగ్ధం నెలకొంది. చాలా దేశాలు తమ తమ దేశాలను లాక్ డౌన్ లో...

By సుభాష్  Published on 9 April 2020 2:07 PM IST


నిజనిర్దారణ: కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలను సముద్రంలో విసిరేస్తున్నారా ?
నిజనిర్దారణ: కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలను సముద్రంలో విసిరేస్తున్నారా ?

ముఖ్యాంశాలు సముద్ర ప్రాణులను తినడం హానికరమా ? వాట్సప్‌లో తప్పుడు వార్తల వ్యాప్తి కరోనా కరాళ నృత్యం...

By అంజి  Published on 8 April 2020 10:01 PM IST


నిజమెంత: కరోనా భయంతో గుడ్లను పారవేస్తే.. ఇలా పిల్లలు బయటకు వచ్చాయా..?
నిజమెంత: కరోనా భయంతో గుడ్లను పారవేస్తే.. ఇలా పిల్లలు బయటకు వచ్చాయా..?

ప్రస్తుతం కరోనా మహమ్మారికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రజలు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏమి జరిగినా తెలుసుకోవాలని.. తగు...

By సుభాష్  Published on 8 April 2020 2:37 PM IST


ఒక్కసారిగా దీపాలు వెలిగించి వైరస్ ను అంతం చేయొచ్చా.. ఆయన చెప్పిన దాన్లో నిజముందా..?
ఒక్కసారిగా దీపాలు వెలిగించి వైరస్ ను అంతం చేయొచ్చా.. ఆయన చెప్పిన దాన్లో నిజముందా..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు ఏప్రిల్ 5న భారతీయులంతా ఒక్కటై.. దీపాలు వెలిగించారు. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రజలంతా తమ సంఘీభావాన్ని వ్యక్త...

By అంజి  Published on 6 April 2020 8:16 AM IST


Share it