క్రైం - Page 550
కంటైనర్లో ఇరుకున్న కారు.. ఎస్బీఐ ఉద్యోగి సజీవ దహనం
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమయ్యారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా నంద్యాల మండలం...
By తోట వంశీ కుమార్ Published on 29 July 2020 10:56 AM IST
ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు జవాన్లు మృతి
టర్కీలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్లతో వెళ్తున్న బస్సు .. బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు...
By సుభాష్ Published on 28 July 2020 8:45 PM IST
యువకుడు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం ఉందంటే..?
ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు కొందరు. వరంగల్కు చెందిన ఓ యువకుడు తనకు బట్టతల వస్తోందని, తనను ఎవరు పెళ్లి...
By తోట వంశీ కుమార్ Published on 28 July 2020 2:03 PM IST
ఆమె కన్ను పడిన మగాడికి చుక్కలే..!
కాలం మారింది. నిత్య పెళ్లి కొడుకు లాంటి టైటిల్స్ మగాళ్లకు మాత్రమే సొంతం. అది ఒకప్పటి మాట. ఇప్పుడు సీన్ మారిపోయింది. డిజిటల్ యుగంలో ఏదైనా సాధ్యమన్నది...
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 July 2020 2:02 PM IST
మొద్దుశ్రీను హత్యకేసు నిందితుడు ఓం ప్రకాష్ మృతి
మొద్దుశ్రీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాశ్ మృతి చెందాడు. గత కొంతగాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోన్న ఓం ప్రకాశ్ కేజీహెచ్ లో చికిత్స్...
By తోట వంశీ కుమార్ Published on 27 July 2020 5:39 PM IST
యూపీలో మరో క్రిమినల్ ఎన్కౌంటర్
ఉత్తరప్రదేశ్లో క్రిమినల్స్ గాలింపు కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను అరెస్టు చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్...
By సుభాష్ Published on 25 July 2020 12:22 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం, మొద్దుల చెరువు వద్ద రహదారి పక్కన నిల్చున్న వారిని వెనుక నుంచి...
By తోట వంశీ కుమార్ Published on 24 July 2020 7:26 PM IST
బెజవాడలో సినీ ఫక్కీలో భారీ చోరీ.. 7కేజీల బంగారం, రూ.30లక్షలు
బెజవాడలో సినిమా ఫక్కీలో భారీ చోరీ జరిగింది. ఓ జ్యూవెలరీ షాపులో చొరబడిన దుండగులు షాపులోని గుమస్తా కాళ్ళు చేతులు కట్టేసి దోపిడికి పాల్పడ్డారు. ఈ ఘటన...
By తోట వంశీ కుమార్ Published on 24 July 2020 3:28 PM IST
కోవిద్ పాజిటివ్ వచ్చిన బాలికను కూడా వదలని నీచులు.. ఇద్దరు అరెస్ట్
కోవిద్ పాజిటివ్ వచ్చిన బాలికను కూడా వదలని కామాంధులు ఉన్నారు. ఢిల్లీ లోని ఛత్తార్ పూర్ లోని కరోనా కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలికను...
By సుభాష్ Published on 24 July 2020 8:35 AM IST
అప్పుల బాధతో సీరియల్ నటి ఆత్మహత్య
సీరియల్ నటి మద్దెల సబీరా, అలియాస్ రేఖ(42) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో...
By తోట వంశీ కుమార్ Published on 23 July 2020 11:15 AM IST
రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ముగ్గురు మృతి సిబ్బంది మృతి చెందారు. రైలు ఇంజిన్ ఢీకొని ముగ్గురు మృతి...
By తోట వంశీ కుమార్ Published on 22 July 2020 4:58 PM IST
కూతుళ్ల ముందే జర్నలిస్టును తుపాకీతో కాల్చిన దుండగులు..!
ఘజియాబాద్: జర్నలిస్టును కూతుళ్ల ముందే కాల్చిన ఘటన ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి....
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 July 2020 11:34 AM IST














