క్రైం - Page 549

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
రేప్ కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పు 
రేప్ కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పు 

భారత దేశంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని నడివీధుల్లో కామాంధుల చేతుల్లో బలైన నిర్భయ మొదలుకొని.. తెలంగాణ...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 Aug 2020 7:24 PM IST


కృష్ణా జిల్లాలో విషాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. తల్లికొడుకుల మృతి
కృష్ణా జిల్లాలో విషాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. తల్లికొడుకుల మృతి

కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన అవని...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 Aug 2020 11:00 AM IST


నల్గొండ జిల్లాలో దారుణం..ఇద్దరు అన్నదమ్ములను నరికి చంపిన దుండగులు
నల్గొండ జిల్లాలో దారుణం..ఇద్దరు అన్నదమ్ములను నరికి చంపిన దుండగులు

నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు.గుర్తు తెలియని దుండగులు వారిని గొడ్డళ్లతో నరికి చంపారు. నల్గొండ...

By సుభాష్  Published on 3 Aug 2020 8:08 AM IST


క్రేన్‌ ప్రమాదంలో మృతి చెందిన అల్లుడిని చూసేందుకు వెలుతూ బంధువులు మృతి
క్రేన్‌ ప్రమాదంలో మృతి చెందిన అల్లుడిని చూసేందుకు వెలుతూ బంధువులు మృతి

విశాఖలో శనివారం షిప్‌యార్డులో జరిగిన క్రేన్‌ ప్రమాదంలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ప్రమాదంలో మృతి చెందిన తమ అల్లుడిని చూసేందుకు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 Aug 2020 2:14 PM IST


పెళ్లైన మూడు రోజులకే.. నవ వధువు ఆత్మహత్య
పెళ్లైన మూడు రోజులకే.. నవ వధువు ఆత్మహత్య

కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వై.సీతానగరంలో చోటుచేసుకుంది. పెళ్లైన మూడు రోజులకే నవ వధువు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 1 Aug 2020 1:48 PM IST


బర్త్‌డే వేడుకల్లో విషాదం.. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు
బర్త్‌డే వేడుకల్లో విషాదం.. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన...

By సుభాష్  Published on 1 Aug 2020 1:08 PM IST


ప్రకాశం జిల్లాల్లో విషాదం.. శానిటైజర్‌ తాగి 8 మంది మృతి
ప్రకాశం జిల్లాల్లో విషాదం.. శానిటైజర్‌ తాగి 8 మంది మృతి

ప్రకాశం జిల్లాల్ విషాదం చోటు చేసుకుంది. శానిటైజర్‌ తాగి 8 మంది మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర జీవనం సాధించే యాచకులు...

By సుభాష్  Published on 31 July 2020 10:26 AM IST


మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మండ్లా ప్రాంతంలోని జబల్‌పూర్‌ జాతీయ రహదారి30 పై ఓ...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 30 July 2020 5:46 PM IST


రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. రైతును లారీతో తొక్కించి..
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. రైతును లారీతో తొక్కించి..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమ పనులను అడ్డుపడుతున్నాడనే కారణంతో ఓ రైతును లారీతో ఢీ కొట్టి ప్రాణాలు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 30 July 2020 1:41 PM IST


ఈ ‘డాక్టర్’ గురించి వింటే వణుకే.. వందమందిని హత్య చేశాడు
ఈ ‘డాక్టర్’ గురించి వింటే వణుకే.. వందమందిని హత్య చేశాడు

డాక్టర్ ప్రాణం పోస్తాడు. కానీ.. వీడు మాత్రం ప్రాణాలు తీస్తాడు. ఎంబీబీఎస్ చేయకున్నా డాక్టర్ గా పరిచయం చేసుకోవటమే కాదు.. కిడ్నీ మార్పిడితో పాటు.....

By సుభాష్  Published on 30 July 2020 11:53 AM IST


భార్యను చంపిన తొమ్మిదో భర్త..
భార్యను చంపిన తొమ్మిదో భర్త..

భార్య ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉంటుందని గమనించిన భర్త ప్రవర్తన మార్చుకోమని పలుమార్లు వారించాడు. అయినప్పటికి భార్య మాట వినకపోవడంతో ఆమెను హత్య చేశాడు....

By తోట‌ వంశీ కుమార్‌  Published on 29 July 2020 2:46 PM IST


ఎస్సార్‌నగర్ సీఐపై నటి శ్రీసుధ ఏసీబీకి ఫిర్యాదు
ఎస్సార్‌నగర్ సీఐపై నటి శ్రీసుధ ఏసీబీకి ఫిర్యాదు

ఎస్సార్ నగర్ సీఐపై నటి శ్రీసుధ ఏసీబీకి ఫిర్యాదు​నగర్ సీఐ మురళీకృష్ణ తన నుంచి లంచం తీసుకున్నారంటూ నటి శ్రీసుధ నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఈరోజు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 July 2020 1:56 PM IST


Share it