రైతులకు తీపికబురు.. జూన్ 5లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు
భారత వాతావరణ శాఖ రైతులకు తీపికబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశిస్తాయని తెలిపింది.
By అంజి Published on 13 May 2025 8:28 AM IST
సోషల్ మీడియాలో పాక్ అనుకూల పోస్టులు.. ఇద్దరు అరెస్ట్
పాకిస్తాన్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్లో వేర్వేరు సంఘటనలలో ఇద్దరు యువకులను...
By అంజి Published on 13 May 2025 7:54 AM IST
13 ఏళ్ల అత్యాచార బాధితురాలకి 33 వారాల గర్భం.. అబార్షన్కు హైకోర్టు అనుమతి
రాజ్కోట్కు చెందిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలి 33 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి గుజరాత్ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.
By అంజి Published on 13 May 2025 7:40 AM IST
భారీ ఉగ్రదాడికి పాల్పడ్డ జిహాదీ గ్రూప్.. 100 మందికిపైగా మృతి
ఉత్తర బుర్కినా ఫాసోలో జిహాదీ గ్రూపు జరిపిన దాడిలో 100 మందికి పైగా మరణించారని, వీరిలో ఎక్కువగా సైనికులు ఉన్నారని సోమవారం ఒక సహాయ కార్యకర్త, స్థానిక...
By అంజి Published on 13 May 2025 7:23 AM IST
గుడ్న్యూస్.. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు మరోసారి పెంపు
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజును 25 శాతం రాయితీతో చెల్లించేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
By అంజి Published on 13 May 2025 7:10 AM IST
హైదరాబాద్లో దారుణం.. విద్యార్థినిపై ఇద్దరు అత్యాచారం.. మద్యం తాగించి..
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఇంటర్న్షిప్ కోసం హైదరాబాద్కు వచ్చిన చెన్నైకి చెందిన 20 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం జరిగింది.
By అంజి Published on 13 May 2025 6:48 AM IST
IPL 2025: ఐపీఎల్ రీషెడ్యూల్ ఇదిగో.. 6 స్టేడియాల్లో మ్యాచ్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మే 17 నుండి తిరిగి ప్రారంభమవుతుందని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం ధృవీకరించింది.
By అంజి Published on 13 May 2025 6:35 AM IST
Hyderabad: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య
హైదరాబాద్లోని నార్సింగి మరియు మల్లేపల్లి ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనలలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.
By అంజి Published on 12 May 2025 1:30 PM IST
Video: స్టేజిపై కుప్పకూలిన సినీ హీరో విశాల్.. ఆస్పత్రికి తరలింపు
మే 11 ఆదివారం తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ తమిళ నటుడు విశాల్ కుప్పకూలిపోయాడు.
By అంజి Published on 12 May 2025 12:58 PM IST
బాచుపల్లి ఎమ్మార్వో ఇచ్చిన నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదు: ఏవీ రంగనాథ్
బాచుపల్లి ఎమ్మార్వో ఇటీవల అందించిన నోటీసులు హైడ్రా విభాగానికి పూర్తిగా సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
By అంజి Published on 12 May 2025 11:48 AM IST
Hyderabad: మద్యం తాగి పట్టుబడ్డ 272 మంది వాహనదారులు
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం నాడు.. మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించడానికి వీకెండ్ డ్రైవ్ను నిర్వహించారు.
By అంజి Published on 12 May 2025 10:50 AM IST
నేడు భారత్ - పాక్ మధ్య చర్చలు.. ఏం జరగనుంది?
భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి. డీజీఎంవోల (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్) మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి.
By అంజి Published on 12 May 2025 10:00 AM IST