'మీరు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది'.. పాక్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
భారతదేశాన్ని దెబ్బతీసే ధైర్యం చేసేవారికి "తగిన" సమాధానం ఇవ్వడం తన బాధ్యత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం అన్నారు.
By అంజి Published on 5 May 2025 6:27 AM IST
పచ్చళ్లు పాడవకుండా ఉండాలంటే.. ఇలా చేయండి
పచ్చళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయకూడదు. పింగాణీ లేదా గ్లాస్ జాడీల్లోనే నిల్వ చేయాలి.
By అంజి Published on 4 May 2025 1:30 PM IST
భారత్తో పాక్ 4 రోజులు మాత్రమే యుద్ధం చేయగలదు: నివేదిక
గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య , పాకిస్తాన్ సైన్యం కీలకమైన ఫిరంగి మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటోంది.
By అంజి Published on 4 May 2025 12:48 PM IST
వేసవి కాలంలో తాటి ముంజలు తింటున్నారా?
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు రకరకాల జ్యూస్లు, శీతల పానీయాలు, మజ్జిగ, కొబ్బరి నీరు, చెరకు రసం తాగుతుంటారు.
By అంజి Published on 4 May 2025 12:17 PM IST
ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు.. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై కేసు
ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానెల్ నిర్వహకుడు అన్వేష్పై సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
By అంజి Published on 4 May 2025 11:27 AM IST
రాష్ట్రానికి మరో 25,000 ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు
భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను రాజధాని అమరావతిలో ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 4 May 2025 10:50 AM IST
సీమా హైదర్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. ఆమె తనపై చేతబడి చేసి రప్పించిందని..
పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్, ఆమె భర్త సచిన్ మీనా ఇంట్లోకి ఒక వ్యక్తి బలవంతంగా చొరబడ్డాడు.
By అంజి Published on 4 May 2025 10:19 AM IST
'సమయం ఆసన్నమైంది'.. భారత్కు పాక్ రాయబారి అణ్వాయుధ బెదిరింపు
గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో , రష్యాలోని పాకిస్తాన్ రాయబారి...
By అంజి Published on 4 May 2025 9:27 AM IST
సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణలోని 243 సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
By అంజి Published on 4 May 2025 9:13 AM IST
ప్రతి రైతుకు ఫార్మర్ ఐడీ కార్డు.. రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫార్మర్ ఐడీ' విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది.
By అంజి Published on 4 May 2025 8:28 AM IST
Telangana: బియ్యం అమ్ముకుంటే రేషన్కార్డులు రద్దు.. అధికారుల హెచ్చరిక
ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
By అంజి Published on 4 May 2025 7:59 AM IST
Hyderabad: 'అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి'.. జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం
భవన నిర్మాణ అనుమతులను ఉల్లంఘించి అనధికార నిర్మాణాలు నిర్మించినట్లు తేలితే, వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసి సీజ్ చేయాలని జీహెచ్ఎంసీనిహైకోర్టు...
By అంజి Published on 4 May 2025 7:36 AM IST