Viral Video: సీటు కోసం గొడవ.. ప్రయాణికులపై పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ
కోల్కతాకు చెందిన ఓ మహిళకు తన రైలు ప్రయాణంలో సీటు దొరకకపోవడంతో ఇతర ప్రయాణికులను పెప్పర్ స్ప్రేతో బెదిరింపులకు
By అంజి Published on 10 Oct 2025 4:01 PM IST
మరియాకు నోబెల్ శాంతి బాహుమతి.. షాక్లో ట్రంప్
2025కి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించింది.
By అంజి Published on 10 Oct 2025 3:10 PM IST
మోహన్ బాబు వర్సిటీకి హైకోర్టులో ఊరట
మోహన్బాబు యూనివర్సిటీకి హైకోర్టులో ఊరట దక్కింది. నిబంధనల ఉల్లంఘనతో ఎంబీ యూనివర్సిటీ రద్దు, రూ.26.17 కోట్ల అదనపు ఫీజు రీఫండ్ కోసం ..
By అంజి Published on 10 Oct 2025 2:45 PM IST
కర్వాచౌత్ పండగ వేళ.. భర్తకు కిడ్నీ దానం చేసి, అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చిన భార్య
భారతదేశం అంతటా లక్షలాది మంది మహిళలు శుక్రవారం నాడు కర్వా చౌత్ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ పండుగను తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం, ప్రార్థనలతో...
By అంజి Published on 10 Oct 2025 1:53 PM IST
Andhrapradesh: ఫీజు కట్టలేదని స్కూల్ సిబ్బంది దాడి.. చూపు కోల్పోయిన 12 ఏళ్ల విద్యార్థి
పాఠశాల ఫీజు చెల్లించలేదని బోధనేతర ఉద్యోగి దాడి చేయడంతో 12 ఏళ్ల విద్యార్థి ఒక కంటి చూపు కోల్పోయిన సంఘటనపై మదనపల్లె సబ్ డివిజన్ పోలీసులు దర్యాప్తు...
By అంజి Published on 10 Oct 2025 1:07 PM IST
Jagtial: రైతులకు పరిహారం చెల్లించలేదని.. ఆర్డీవో ఆఫీస్ ఆస్తులను జప్తు చేసిన కోర్టు
రైల్వే లైన్ కోసం భూములు సేకరించిన రైతులకు జారీ చేసిన పరిహార ఉత్తర్వులను పాటించడంలో విఫలమైనందుకు..
By అంజి Published on 10 Oct 2025 12:30 PM IST
ఇద్దరు బాలికలపై నలుగురు అత్యాచారం.. కారులో కిడ్నాప్ చేసి, అడవికి తీసుకెళ్లి..
జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఇద్దరు మైనర్ గిరిజన బాలికలను కిడ్నాప్ చేసిన తర్వాత నలుగురు అత్యాచారం చేశారు.
By అంజి Published on 10 Oct 2025 12:05 PM IST
Hyderabad: స్టాక్ మార్కెట్ స్కామ్.. ఆశపడి 7.88 కోట్లు కొల్పోయిన వ్యాపారవేత్త
స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాదారులమని చెప్పుకుంటూ మోసగాళ్ళు సంప్రదించిన తర్వాత, కెపిహెచ్బి కాలనీకి చెందిన 55 ఏళ్ల వ్యాపారవేత్త అధునాతన ఆన్లైన్...
By అంజి Published on 10 Oct 2025 11:46 AM IST
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. దుబాయ్కి దారి మళ్లింపు
శుక్రవారం ఆస్ట్రియాలోని వియన్నా నుండి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్కు..
By అంజి Published on 10 Oct 2025 10:58 AM IST
రోజుకు రూ.20 సేవ్ చేస్తే లక్షాధికారి.. అదే రూ.120 సేవ్ చేస్తే కోటీశ్వరులూ అవ్వొచ్చు.. ఎలాగంటే?
మీరు రోజుకు కేవలం రూ.20 పొదుపు చేయడం ద్వారా లక్షాధికారిగా మారొచ్చని మీకు తెలుసా? కేవలం రూ.20లతో లక్షాధికారి అంటే..
By అంజి Published on 10 Oct 2025 10:26 AM IST
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు గుడ్న్యూస్
హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీని వలన బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్..
By అంజి Published on 8 Oct 2025 2:46 PM IST
BREAKING: రెండు దగ్గు సిరప్లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం
రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్లను వాడొద్దని స్పష్టం చేసింది.
By అంజి Published on 8 Oct 2025 12:30 PM IST












