మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ సంచలన తీర్పు
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లోని ‘వ్యాస్ కా తేఖానా’లో హిందువులు పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది.
By అంజి Published on 26 Feb 2024 5:59 AM GMT
తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపే ఆ రెండు పథకాల ప్రారంభం
రేపు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించనున్నారు.
By అంజి Published on 26 Feb 2024 5:30 AM GMT
రేపు వైసీపీ కీలక సమావేశం.. దానిపైనే సీఎం జగన్ స్పెషల్ ఫోకస్
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోది. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలపై వైసీపీ అధినేత, సీఎం జగన్...
By అంజి Published on 26 Feb 2024 4:39 AM GMT
కొడుకు బ్రాండ్ ప్రమోషన్ కోసం.. షారుఖ్ ఖాన్ ఏమి చేశాడంటే?
షారుఖ్ ఖాన్ తన కుమారుడు, ఆర్యన్ ఖాన్ లగ్జరీ దుస్తుల బ్రాండ్ 'డి'యావోల్' బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
By అంజి Published on 26 Feb 2024 4:02 AM GMT
కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు దుర్మరణం
కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు.. ఆగి ఉన్న...
By అంజి Published on 26 Feb 2024 3:17 AM GMT
వృద్ధురాలి హత్య.. డ్రమ్ములో ఛిద్రమైన శరీర భాగాలు
బెంగళూరులోని కేఆర్ పురం సమీపంలో డ్రమ్ములో పడేసిన 65 ఏళ్ల మహిళ మృతదేహం శరీర భాగాలను పోలీసులు గుర్తించారు.
By అంజి Published on 26 Feb 2024 2:34 AM GMT
Telangana: సంక్షేమ పథకాల అమలు వేగవంతం.. సీఎం రేవంత్ ఆదేశం
లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చేలోపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...
By అంజి Published on 26 Feb 2024 2:00 AM GMT
Nagpur: వర్క్ విషయంలో గొడవ.. ఐటీ ఉద్యోగిని చంపిన జూనియర్ సహోద్యోగి
మహారాష్ట్రలోని నాగ్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఉద్యోగిని జూనియర్ సహోద్యోగి హత్య చేశాడు.
By అంజి Published on 26 Feb 2024 1:31 AM GMT
విద్యార్థులకు గుడ్న్యూస్.. తగ్గనున్న పుస్తకాల మోత
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
By అంజి Published on 26 Feb 2024 1:16 AM GMT
ఉద్యోగులకు తీపి కబురు.. ఈ ఏడాది జీతాలు పెరుగుతాయట
దేశంలోని ఉద్యోగులకు తీపి కబురు తీసుకొచ్చింది అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎల్సీ. వేతనాలు పెరిగే అవకాశం ఉందని సర్వేలో వెల్లడి...
By అంజి Published on 26 Feb 2024 12:58 AM GMT
పీచు మిఠాయి తింటే క్యాన్సర్ వస్తుందా?
పుదుచ్చేరి, తమిళనాడులలో పీచు మిఠాయిపై నిషేధం విధించబడింది. దీంతో పీచు మిఠాయిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
By అంజి Published on 25 Feb 2024 8:00 AM GMT
'కల్కి 2898 ఏడీ' రిలీజ్ డేట్పై రూమర్స్.. క్లారిటీ ఇదే
'కల్కి 2898 ఏడీ' సినిమా విడుదల వాయిదా పడిందంటూ కొందరు ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ విడుదల తేదీపై మరోసారి క్లారటీ...
By అంజి Published on 25 Feb 2024 6:55 AM GMT