అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Three workers killed, lift collapse, Hyderabad, Jawaharnagar dumpyard
    హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్ట్ కూలి ముగ్గురు కార్మికులు మృతి

    జవహర్‌నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. డంప్‌యార్డ్‌లోని పవర్ ప్లాంట్‌లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో ముగ్గురు కార్మికుల మృతి చెందారు.

    By అంజి  Published on 8 May 2025 6:56 AM IST


    We will avenge, Pak PM Shehbaz Sharif, nation, Pakistan
    మేము ప్రతీకారం తీర్చుకుంటాము: పాక్ ప్రధాని షరీఫ్

    పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి...

    By అంజి  Published on 8 May 2025 6:39 AM IST


    LoC, Sindoor strikes, 10 Indians killed, evacuations ordered, National news
    ఉద్రిక్తంగా మారిన ఎల్‌వోసీ.. పాక్‌ కాల్పుల్లో 10 మంది భారత పౌరులు మృతి

    పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏకపక్ష కాల్పులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 10 మంది పౌరులు మృతి చెందారు.

    By అంజి  Published on 7 May 2025 1:30 PM IST


    Pak PM calls emergency meeting, National Security Committee, Indian strikes
    పాకిస్తాన్‌ ప్రధాని ఎమర్జెన్సీ మీటింగ్‌

    భారత్‌ మెరుపు దాడులతో పాకిస్తాన్‌ అప్రమత్తం అయ్యింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.

    By అంజి  Published on 7 May 2025 12:42 PM IST


    Operation Sindhur, responsible attack, Foreign Secretary Vikram Misri
    'సింధూర్‌ ఆపరేషన్‌'.. ఒక బాధ్యతాయుతమైన దాడి: విదేశాంగ శాఖ

    పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం...

    By అంజి  Published on 7 May 2025 11:21 AM IST


    15 Naxals killed, encounter, Bijapur, Chhattisgarh Telangana border
    బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 15 మంది నక్సలైట్లు మృతి

    ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, తెలంగాణ సరిహద్దులోని కారేగుట్ట కొండల సమీపంలోని అడవుల్లో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మందికి పైగా...

    By అంజి  Published on 7 May 2025 10:58 AM IST


    Hyderabad, CM Revanth Reddy, security, Operation Sindoor
    Hyderabad: ఆపరేషన్‌ సింధూర్‌.. రాష్ట్రంలో భద్రతా చర్యలను సమీక్షించనున్న సీఎం రేవంత్

    ఆపరేషన్ సింధూర్ తర్వాత భద్రతా చర్యలను అంచనా వేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్...

    By అంజి  Published on 7 May 2025 10:24 AM IST


    Telangana CID, Yogendra Singh, CEO of Falcon Invoice Discounting Application, digital investment scam
    రూ.4,215 కోట్ల పెట్టుబడి స్కామ్‌.. ఫాల్కన్‌ ఇన్‌వాయిస్ సీఈవోను అరెస్ట్‌ చేసిన తెలంగాణ సీఐడీ

    రూ.4,215 కోట్ల డిజిటల్ పెట్టుబడి కుంభకోణంలో ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్ సీఈఓ యోగేంద్ర సింగ్‌ను తెలంగాణ సీఐడీ అరెస్టు చేసింది.

    By అంజి  Published on 7 May 2025 9:35 AM IST


    Asaduddin Owaisi, Operation Sindoor, Terror Bases
    పాక్‌కు సరైన గుణపాఠం.. 'జై హింద్‌' అంటూ అసదుద్దీన్‌ పోస్ట్‌

    ఆపరేషన్‌ సింధూర్‌పై ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లోని టెర్రరిస్ట్‌ స్థావరాలపై భారత్‌ నిర్వహించిన దాడులను...

    By అంజి  Published on 7 May 2025 9:13 AM IST


    Operation Sindoor, 80 terrorists killed, strikes, Pak, PoK terror camps
    Operation Sindoor: అర్ధరాత్రి భారత్‌ మెరుపు దాడులు.. 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి

    బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) అంతటా ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస ఖచ్చితమైన దాడుల్లో 80...

    By అంజి  Published on 7 May 2025 8:33 AM IST


    CM Revanth, Regional Ring Road, Hyderabad
    '50 ఏళ్ల అవ‌స‌రాల‌కు త‌గ్గట్టుగా ఆర్‌ఆర్‌ఆర్'.. అధికారులకు సీఎం రేవంత్‌ సూచనలు

    తెలంగాణలో వచ్చే 50 ఏళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా రీజినల్ రింగ్ రోడ్డు, రేడియ‌ల్ రోడ్లు, ఇత‌ర ర‌హదారుల నిర్మాణం, జంక్ష‌న్లు, వాటి మధ్య అనుసంధాన‌త...

    By అంజి  Published on 7 May 2025 8:08 AM IST


    Bharat Mata Ki Jai, Leaders, Army , Air strikes, terror camps, Pakistan
    భారత్ మాతా కీ జై: భారత సైన్యాన్ని ప్రశంసిస్తున్న నాయకులు

    26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన ఖచ్చితమైన దాడుల తరువాత , అనేక మంది నాయకులు...

    By అంజి  Published on 7 May 2025 7:50 AM IST


    Share it