కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం
కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రావికంపాడు జంక్షన్ వద్ద రొయ్యల వ్యాన్ను తప్పించబోయి డీజిల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టడంతో 43 ఏళ్ల డ్రైవర్...
By అంజి Published on 29 Jan 2026 2:37 PM IST
కేసీఆర్కు సిట్ నోటీసులు.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. నగరంలోని నందినగర్లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు సీఆర్పీసీ 160 కింద...
By అంజి Published on 29 Jan 2026 1:50 PM IST
'మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'.. కేంద్రాన్ని కోరిన తెలంగాణ ప్రభుత్వం
మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జనవరి 29, 2026 గురువారం నాడు చిలకలగుట్ట నుండి సమ్మక్క అమ్మవారు...
By అంజి Published on 29 Jan 2026 1:26 PM IST
Phone Tapping Case: కేసీఆర్ కు సిట్ నోటీసులు?
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేయనున్నారు.
By అంజి Published on 29 Jan 2026 12:59 PM IST
Nalgonda: అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్లో 26 మంది ప్రయాణికులు
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సు జనవరి 29, గురువారం నల్గొండ జిల్లాలో ప్రమాదానికి గురైంది.
By అంజి Published on 29 Jan 2026 12:22 PM IST
భారీగా పెరిగిన బంగారం ధర.. నేటి ధరలు ఇవిగో
దేశంలో పసిడి ధరలు గురువారం నాడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగి ఆల్టైమ్ రికార్డుకు చేరుకుంది.
By అంజి Published on 29 Jan 2026 11:40 AM IST
డ్రగ్స్ రవాణా చేసే డెలివరీ ఏజెంట్లపై కఠిన చర్యలు: సీపీ సజ్జనార్
హైదరాబాద్ను నేరరహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ బుధవారం బషీర్బాగ్ లోని పాత కమిషనర్ కార్యాలయంలో....
By అంజి Published on 29 Jan 2026 11:07 AM IST
రూపాయి మరింత పతనం.. వడి వడిగా ₹100 వైపు
రూపాయి మరింత పతనమైంది. యూఎస్ డాలర్తో పోలిస్తే 92 రూపాయలకు చేరింది. దీంతో వారంలోనే మూడోసారి రికార్డులు బ్రేక్ చేసింది.
By అంజి Published on 29 Jan 2026 10:41 AM IST
దారుణం.. కదులుతున్న కారులో మహిళపై గ్యాంగ్రేప్.. లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకుని..
ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో మంగళవారం కదులుతున్న కారులో ఒక మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 29 Jan 2026 10:27 AM IST
ఇద్దరు గిరిజన బాలికలపై ఆరుగురు గ్యాంగ్ రేప్.. జాతరకు వెళ్లి వస్తుండగా అడ్డుకుని..
జార్ఖండ్లోని గిరిదిహ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు మైనర్ గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు...
By అంజి Published on 28 Jan 2026 1:30 PM IST
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి.. 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం (జనవరి 28, 2026) మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.
By అంజి Published on 28 Jan 2026 12:55 PM IST
హార్వర్డ్ వర్సిటీ ప్రొఫెసర్లతో సమావేశమైన సీఎం రేవంత్
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెన్నెడీ స్కూల్లో విద్యా వేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
By అంజి Published on 28 Jan 2026 12:35 PM IST












