ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం బోల్తా.. 14 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్లోని దిండోరిలోని బద్జర్ ఘాట్ వద్ద గురువారం పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 14 మంది మృతి చెందారు.
By అంజి Published on 29 Feb 2024 2:36 AM GMT
నేడే ఆఖరు.. రేషన్ కార్డు ఉన్నవారు ఇలా చేయండి
హైదరాబాద్: రేషన్ కార్డుల ఈ - కేవైసీ గడువు నేటితో ముగియనుంది. గత నెల 31నే ముగియాల్సి ఉండగా ఇవాళ్టి వరకు పొడిగించారు.
By అంజి Published on 29 Feb 2024 1:58 AM GMT
ప్రాజెక్ట్ ఫెయిల్ కావడంతో.. ఐటీ కంపెనీ సీఈవో ఆత్మహత్య
తన ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందనే ఆవేదనతో సంగారెడ్డిలోని అమీన్పూర్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 29 Feb 2024 1:52 AM GMT
బాలికపై ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అత్యాచారం.. మెట్రోస్టేషన్ దగ్గర అపస్మారక స్థితిలో..
మెట్రో స్టేషన్ సమీపంలో మైనర్ బాలికపై ఆమె సోషల్ మీడియా 'స్నేహితుడు' అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆమె అపస్మారక స్థితిలో కనిపించిందని పోలీసులు బుధవారం...
By అంజి Published on 29 Feb 2024 1:26 AM GMT
ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు: సీఎం రేవంత్
హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 29 Feb 2024 1:10 AM GMT
AP: సీఆర్డీఏ పరిధిలోని పేదలకు శుభవార్త.. రేపటి నుంచి రూ.5000 పెన్షన్
అమరావతి సీఆర్డీఏ పరిధిలో నివసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడ భూమి లేని వారికి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ.2,500ను రెట్టింపు...
By అంజి Published on 29 Feb 2024 12:57 AM GMT
క్యాడ్బరీ చాక్లెట్లు తినడానికి సురక్షితం కాదు: తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబ్
క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో తెల్ల పురుగులు కనుగొన్న తర్వాత.. క్యాడ్బరీ చాక్లెట్ తినడానికి సురక్షితం కాదని తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాల...
By అంజి Published on 28 Feb 2024 7:19 AM GMT
నేను పెళ్లి చేసుకోను: హీరోయిన్
తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని హీరోయిన్ ఆండ్రియా జెర్మియా తెలిపారు. తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి ఆలోచన వచ్చిందని, కానీ ఎందుకో...
By అంజి Published on 28 Feb 2024 6:37 AM GMT
విశ్రాంత న్యాయమూర్తికి కేటుగాళ్లు టోకరా.. ఏకంగా రూ.2.5 కోట్ల మోసం
రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మాయమాటలు చెప్పి, నమ్మించి కోట్లల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు
By అంజి Published on 28 Feb 2024 5:34 AM GMT
వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ మాగుంట రాజీనామా
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు.
By అంజి Published on 28 Feb 2024 4:29 AM GMT
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుడు మృతి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుతేంద్రరాజా టి అలియాస్ శాంతన్ ఫిబ్రవరి 28, బుధవారం మరణించాడు.
By అంజి Published on 28 Feb 2024 4:05 AM GMT
20 ముక్కలుగా యువతి మృతదేహం.. ఎలక్ట్రిక్ కట్టర్తో కట్ చేసి..
20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతి మృతదేహం రెండు గోనె సంచులలో 20 ముక్కలుగా చేసి కనిపించిందని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.
By అంజి Published on 28 Feb 2024 3:22 AM GMT