ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కును ట్రైలర్ను...
By అంజి Published on 12 May 2025 1:07 AM
ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది: ఐఏఎఫ్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు చేసిన దారుణమైన దాడికి ప్రతిగా ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని భారత...
By అంజి Published on 11 May 2025 8:00 AM
Hyderabad: స్పా సెంటర్పై పోలీసుల దాడి.. వెలుగులోకి చీకటి దందా
హైదరాబాద్ నగరంలోని ఓ స్పా సెంటర్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
By అంజి Published on 11 May 2025 7:15 AM
కొత్త రేషన్కార్డుల దరఖాస్తులకు సంబంధించి మరో అప్డేట్
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
By అంజి Published on 11 May 2025 6:30 AM
Video: వీర జవాన్ మురళీ తల్లిని ఓదార్చిన పవన్, లోకేష్.. తీవ్ర భావోద్వేగం
భారత్ - పాక్ యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రి నారా లోకేష్లు నివాళులు అర్పించారు.
By అంజి Published on 11 May 2025 5:30 AM
సర్దార్ డొనాల్డ్ సింగ్ ట్రంప్.. నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు
భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమ కోసం రాత్రంతా కష్టపడ్డానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనడంపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు.
By అంజి Published on 11 May 2025 4:37 AM
'ప్రతీకారం తీర్చుకుంటాం'.. పాకిస్తాన్కు భారత్ హెచ్చరిక
భారత్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రి అత్తౌల్లా తరార్ తమ దేశం ఎటువంటి కాల్పుల విరమణ...
By అంజి Published on 11 May 2025 3:46 AM
జమ్మూకశ్మీర్లో ప్రస్తుతం ఎలా ఉందంటే?
కాల్పుల విరమణకు ఒప్పుకుని మళ్లీ డ్రోన్లతో దాడికి తెగబడిన పాక్కు భారత్ దీటైన సమాధానం చెబుతోంది. ప్రస్తుతం జమ్మూ సిటీ, అఖ్నూర్లో సాధారణ పరిస్థితులు...
By అంజి Published on 11 May 2025 3:06 AM
'నీ అబద్ధం తాత్కాలికం.. మా నిజం శాశ్వతం'.. వైఎస్ జగన్పై మంత్రి లోకేష్ ఆన్ఫైర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తన హయాంలో ప్రజలని గాలికి వదిలేసి, జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.
By అంజి Published on 11 May 2025 2:16 AM
శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం దొంగతనం
కేరళ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుండి దాదాపు 100 గ్రాముల బంగారం దొంగిలించబడిందని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 11 May 2025 2:04 AM
కన్నుల పండుగగా ప్రారంభమైన మిస్ వరల్డ్ 2025 పోటీలు
హైదరాబాద్ మహానగరంలో కన్నుల పండుగగా మిస్ వరల్డ్ 2025 ప్రారంభమైంది.
By అంజి Published on 11 May 2025 1:45 AM
తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. రేపటి నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రెండో విడత లబ్ధిదారుల ఎంపిక నిన్నటితో ముగిసింది.
By అంజి Published on 11 May 2025 1:32 AM