190 కొత్త 108 అంబులెన్స్లను ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం
కీలకమైన "గోల్డెన్ అవర్" లోపు ఆసుపత్రులకు చేరుకోవడానికి, సకాలంలో వైద్య చికిత్స పొందేందుకు రోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 190...
By అంజి Published on 15 Oct 2025 7:51 AM IST
ప్రధాని కర్నూలు పర్యటన.. ఈ 4 మండలాల్లో స్కూళ్లు మూసివేత
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన దృష్ట్యా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు నేడు, రేపు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవోలు ఉత్తర్వులు జారీ...
By అంజి Published on 15 Oct 2025 7:37 AM IST
టీనేజర్ల కోసం ఇన్స్టాలో కొత్త రూల్స్!
ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల తరహాలోనే పీజీ-13 రేటింగ్ మార్గదర్శకాల..
By అంజి Published on 15 Oct 2025 7:25 AM IST
హైదరాబాద్లో కేసీఆర్ రిస్టార్ట్స్లో రేవ్ పార్టీ కలకలం
హైదరాబాద్ నగరం రేవ్ పార్టీలకు అడ్డగా మారుతోంది. రేవ్ పార్టీలు చట్ట విరుద్ధం అయినప్పటికీ కొందరు బడా బాబులు లెక్క చేయడం..
By అంజి Published on 15 Oct 2025 7:00 AM IST
జైసల్మేర్ బస్సు అగ్నిప్రమాదం.. 20 మంది మృతి.. రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
మంగళవారం జైసల్మేర్ నుండి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది మరణించారని పోకరన్కు చెందిన బిజెపి ఎమ్మెల్యే ధృవీకరించారు.
By అంజి Published on 15 Oct 2025 6:42 AM IST
నేడు ఈ రాశి వారికి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.. నిరుద్యోగులకు నిరాశ
వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన...
By జ్యోత్స్న Published on 15 Oct 2025 6:23 AM IST
'నా బట్టలు చింపేశారు'.. యూనివర్సిటీలో విద్యార్థినిపై నలుగురు గ్యాంగ్రేప్కు యత్నం
ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU)లో బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని, క్యాంపస్లో నలుగురు..
By అంజి Published on 14 Oct 2025 1:30 PM IST
Jubileehills byPoll: రేపే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్
అందరి దృష్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపైనే నిలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో గెలుపు సవాల్గా మారగా..
By అంజి Published on 14 Oct 2025 12:30 PM IST
Siddipet: క్యూనెట్ స్కామ్లో డబ్బు పోగొట్టుకుని.. యువకుడు ఆత్మహత్య.. ఇద్దరు అరెస్ట్
వివాదాస్పద QNET నెట్వర్క్తో ముడిపడి ఉన్న ఆన్లైన్ పెట్టుబడి స్కామ్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న సిద్దిపేట జిల్లాకు చెందిన...
By అంజి Published on 14 Oct 2025 11:40 AM IST
Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావు నగర్ ఫేజ్-1 వద్ద మంగళవారం 27 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కవలలను చంపి, తన ప్రాణాలను తీసుకుంది.
By అంజి Published on 14 Oct 2025 10:51 AM IST
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే.. సుప్రీంలో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
By అంజి Published on 14 Oct 2025 10:19 AM IST
పీఎఫ్ పెన్షన్ పెంపు పరిశీలనలో ఉంది: కేంద్రమంత్రి
సోమవారం (అక్టోబర్ 13, 2025) న్యూఢిల్లీలో జరిగిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ..
By అంజి Published on 14 Oct 2025 9:24 AM IST












