యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించే ఫ్రూట్స్ ఇవే
మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో యూనిక్ యాసిడ్ ఒకటి. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
By అంజి Published on 25 April 2025 12:35 PM IST
మత్స్యకారులకు శుభవార్త.. రేపే అకౌంట్లలోకి రూ.20 వేలు
'మత్స్యకార భరోసా' నిధుల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ పథకం నిధులను అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించింది.
By అంజి Published on 25 April 2025 10:00 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్ను సమర్థించిన అస్సాం ఎమ్మెల్యే అరెస్టు
రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ను సమర్థించారనే ఆరోపణలపై అసోం పోలీసులు గురువారం...
By అంజి Published on 25 April 2025 9:14 AM IST
పహల్గామ్ ఉగ్రవాదులు 'ఫ్రీడమ్ ఫైటర్స్' అని అభివర్ణించిన పాక్ ఉప ప్రధాని
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని పాకిస్తాన్ ఇప్పటి వరకు ఖండించలేదు. ఖండన లేకపోగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోంది.
By అంజి Published on 25 April 2025 8:39 AM IST
BREAKING: ఎల్ఓసీ వెంబడి కాల్పులు ప్రారంభించిన పాక్
సీజ్ ఫైర్ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్పై పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించింది.
By అంజి Published on 25 April 2025 8:01 AM IST
Hyderabad: భర్తను చంపి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, ఆమె ప్రియుడు
తన భర్తను హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించిన మహిళ, ఆమె ప్రియుడిని అరెస్టు చేయడంతో షాద్నగర్ పోలీసులు హత్య కేసును ఛేదించారు.
By అంజి Published on 25 April 2025 7:48 AM IST
తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. రెడ్ అలర్ట్ జారీ
రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. ఎండ వేడిమి కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు...
By అంజి Published on 25 April 2025 7:28 AM IST
నాయీ బ్రహ్మణుల కమిషన్ పెంపు.. ఉత్తర్వులు జారీ
సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో నాయీ బ్రహ్మణులకు కనీస కమీషన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది.
By అంజి Published on 25 April 2025 6:59 AM IST
గెస్ట్ లెక్చరర్లకు గుడ్న్యూస్.. సర్వీసు పొడిగింపు
గెస్టు లెక్చరర్లకు గుడ్న్యూస్ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న గెస్టు లెక్చరర్ల...
By అంజి Published on 25 April 2025 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయం
చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని వైపుల...
By అంజి Published on 25 April 2025 6:10 AM IST
వేసవి కాలం.. నీరు తాగడంలో నిర్లక్ష్యం చేస్తున్నారా?
చాలా మంది దాహం ఎక్కువగా ఉంటే తప్ప నీటిని తాగడానికి అంత ఆసక్తి చూపరు. అయితే శరీరంలో జీవ ప్రక్రియ సక్రమంగా జరగడానికి తగినంత నీరు తాగుతుండాలి.
By అంజి Published on 23 April 2025 12:45 PM IST
Hyderabad: పాతబస్తీలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ ముఠా గుట్టు రట్టు.. పోలీసుల అదుపులో ఆరుగురు
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ తయారు చేస్తున్నా ముఠా గుట్టు రట్టైంది.
By అంజి Published on 23 April 2025 12:00 PM IST