సుద్దపొడితో మందుల తయారీ.. తెలంగాణకు విక్రయించిన ఉత్తరాఖండ్ ఫార్మా ఫ్యాక్టరీ
ఉత్తరాఖండ్లోని ఓ ఫార్మా ఫ్యాక్టరీ సుద్దపొడితో తయారు చేసిన మందులను తెలంగాణకు విక్రయించింది. నకిలీ మందులపై ప్రఖ్యాత కంపెనీల లేబుల్లు ఉన్నాయి
By అంజి Published on 2 March 2024 4:30 AM GMT
ఈ వేసవి మరింత వేడిగా.. ప్రారంభంలోనే దంచికొట్టనున్న ఎండలు: ఐఎండీ
ఎల్నినో పరిస్థితులు ఈ సీజన్లో కొనసాగే అవకాశం ఉన్నందున ఈ ఏడాది వేసవి కాలం భారత్లో వేడిగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 2 March 2024 3:30 AM GMT
Bengaluru blast: ముందు జాగ్రత్తగా హైదరాబాద్లో పోలీసుల తనిఖీలు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు...
By అంజి Published on 2 March 2024 2:45 AM GMT
Telangana: త్వరలో రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రైతు కమిషన్, విద్యా కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 2 March 2024 2:07 AM GMT
రామేశ్వరం కేఫ్లో పేలుడు.. సీసీటీవీలో నిందితుడి గుర్తింపు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో శుక్రవారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది, కనీసం పది మంది గాయపడ్డారు.
By అంజి Published on 2 March 2024 2:00 AM GMT
కాబోయే భర్తని కత్తితో పొడిచి చంపిన మహిళ.. ఆ హ్యాపీ ఫొటో షేర్ చేసిన తర్వాత..
32 ఏళ్ల వ్యక్తిని తన లైవ్-ఇన్ భాగస్వామి కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను...
By అంజి Published on 2 March 2024 1:12 AM GMT
టీడీపీ గెలిస్తే.. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి: సీఎం జగన్
చంద్రబాబు నాయుడు, పవన్కల్యాణ్.. విద్యారంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
By అంజి Published on 2 March 2024 12:54 AM GMT
Telangana: ఎలివేటేడ్ కారిడార్లకు కేంద్రం అనుమతి
హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది
By అంజి Published on 2 March 2024 12:42 AM GMT
రైతులకు గుడ్న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 2 March 2024 12:32 AM GMT
పురుగుమందు తాగిన రైతును.. 2 కిలోమీటర్లు మోసుకెళ్లి కాపాడిన పోలీసు
పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతును భుజాలపై వేసుకుని 2కిలోమీటర్ల మేర మోసుకెళ్లి అతడి ప్రాణాలను కాపాడాడు ఓ పోలీసు.
By అంజి Published on 29 Feb 2024 8:00 AM GMT
క్రాస్ ఓటింగ్ రగడ.. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ వేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై గురువారం హిమాచల్ అసెంబ్లీ నుంచి స్పీకర్ అనర్హత వేటు వేశారు.
By అంజి Published on 29 Feb 2024 7:30 AM GMT
Telangana: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
By అంజి Published on 29 Feb 2024 6:16 AM GMT