దాహంగా లేదని నీరు తాగడం లేదా?.. ఈ సమస్యలు వచ్చే అవకాశం
చాలా మంది దాహం ఎక్కువగా ఉంటే తప్ప నీటిని తాగడానికి అంత ఆసక్తి చూపరు. అయితే శరీరంలో జీవ ప్రక్రియ సక్రమంగా జరగడానికి తగినంత నీరు తాగుతుండాలి.
By అంజి Published on 7 July 2025 4:07 PM IST
గొడ్డు మాంసం తినాలని, మతం మారాలని బలవంతం.. భర్తపై భార్య 'లవ్ జిహాద్' ఆరోపణలు
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ మహిళ, బీహార్లోని బెగుసరాయ్కు చెందిన తన భర్త వివాహం తర్వాత గొడ్డు మాంసం తినమని, మతం మారాలని బలవంతం చేశాడని...
By అంజి Published on 7 July 2025 3:12 PM IST
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ప్రభుత్వం ఆమోదం
అమరావతి క్వాంటర్ వ్యాలీ డిక్లరేషన్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ చేశారు.
By అంజి Published on 7 July 2025 2:30 PM IST
మొబైల్ రీఛార్జ్లు పెంపు?
భారత్లోని మొబైల్ వినియోగదారులకు మరోసారి పెద్ద షాక్ తగలవచ్చు. రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెంచేందుకు టెలికం కంపెనీలు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 7 July 2025 1:49 PM IST
మాజీ ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడని.. యువకుడి బట్టలిప్పి ప్రైవేట్పార్ట్స్పై దాడి
బెంగళూరులో తన మాజీ ప్రియురాలికి అసభ్యకరమైన సందేశాలు పంపిన తర్వాత 8-10 మంది వ్యక్తుల బృందం కుశాల్ అనే యువకుడిని అపహరించి దాడి చేసింది.
By అంజి Published on 7 July 2025 12:45 PM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. జమ అయ్యేది అప్పుడేనా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు.. కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 7 July 2025 12:13 PM IST
'కాంతార చాప్టర్-1' రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న 'కాంతార చాప్టర్-1' సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది.
By అంజి Published on 7 July 2025 11:43 AM IST
Video: పాలలో ఉమ్మి వేసి అమ్ముతున్న.. పాల వ్యాపారి అరెస్ట్
పాలు డెలివరీ చేసే ముందు పాలలో ఉమ్మివేశాడని.. ఓ పాల వ్యాపారిని ఆదివారం లక్నోలో అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆన్లైన్లో...
By అంజి Published on 7 July 2025 11:23 AM IST
దారుణం.. రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం.. ఆపై కిందకు తోసేసి..
హర్యానాలోని పానిపట్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు 35 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై బలవంతంగా...
By అంజి Published on 7 July 2025 11:01 AM IST
రైల్వే సేవలన్నీ ఒకే యాప్లో.. సర్వీసులు ఎలా ఉపయోగించుకోవాలంటే?
గతంలో రైల్వేకు సంబంధించి ఒక్కో సేవకు ఒక్కో యాప్ ఉండేది. ఇప్పుడు వాటన్నింటినీ ఒకే చోటుకు చేర్చి 'రైల్వన్' పేరిట సూపర్ యాప్ ప్రారంభించింది కేంద్ర...
By అంజి Published on 7 July 2025 10:26 AM IST
ఏఐ తో పర్సనల్ విషయాలు చెప్తున్నారా?
ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వాటిల్లో ఏఐ ఒకటి. భవిష్యత్తు మొత్తం ఏఐదే కావడంతో అందరి దృష్టి వీటిపై పడింది.
By అంజి Published on 6 July 2025 2:10 PM IST
మరో ఘోరం.. భర్తను చంపిన భార్య
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్పల్లి గ్రామంలో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది.
By అంజి Published on 6 July 2025 12:44 PM IST