కేరళంలో షిగెల్లా వ్యాధి కలకలం.. ఒకే రోజు 12 కొత్త కేసులు.. చిన్నారి మృతి!
కేరళంలోని కోళికోడ్ జిల్లాలో షిగెల్లా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరువాయల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎరంజికల్ ప్రాంతంలో షిగెల్లా ఇన్ఫెక్షన్...
By అంజి Published on 22 March 2026 7:18 AM IST
మధ్యాహ్న భోజన పథకంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన గరికపాటి!
మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ తెలుగు పండితుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
By అంజి Published on 22 March 2026 6:55 AM IST
తెలంగాణ అన్నదాతలకు శుభవార్త.. నేడు రైతు భరోసా నిధుల విడుదల
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రైతు భరోసా పథకం మొదటి విడుత నిధులను విడుదల...
By అంజి Published on 22 March 2026 6:36 AM IST
వార ఫలాలు: తేది 22-03-26 నుంచి 28-03-26 వరకు
చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన...
By జ్యోత్స్న Published on 22 March 2026 6:26 AM IST
హైదరాబాద్లో దారుణం.. వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి
హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రెడ్డి కాలనీలో ఒక మహిళపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 21 March 2026 1:50 PM IST
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 21 March 2026 1:18 PM IST
Hyderabad: సమోసా ప్రియులారా తస్మాత్ జాగ్రత్త.. జియాగూడలో కుళ్ళిన పదార్థాలతో తయారీ
హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్కు చెందిన H-FAST (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్), కుల్సుంపురా పోలీసుల సమన్వయంతో జియాగూడలోని...
By అంజి Published on 21 March 2026 12:20 PM IST
విజయవాడలో దారుణం.. మతిస్థిమితం లేని ఇద్దరు బాలికలపై యువకుడు అత్యాచారం
విజయవాడలోని రామలింగేశ్వరనగర్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మతిస్థిమితం లేని ఇద్దరు 15 ఏళ్ల మైనర్ బాలికలపై ఓ యువకుడు...
By అంజి Published on 21 March 2026 11:51 AM IST
ఐర్లాండ్ టూర్కు వెళ్లనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్లో పర్యటించనుంది. ఈ టూర్లో ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ జరగనుంది.
By అంజి Published on 21 March 2026 11:04 AM IST
Tirumala: సాధారణ భక్తుడిలా క్యూలైన్లో నిలబడి శ్రీవారిని దర్శించిన సీఎం చంద్రబాబు
తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (మార్చి 21, 2026) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని...
By అంజి Published on 21 March 2026 10:48 AM IST
తెలంగాణలో ఒకే బోర్డు పరిధిలోకి స్కూల్, ఇంటర్ విద్య!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి...
By అంజి Published on 21 March 2026 10:08 AM IST
భారత్కు బిగ్ రిలీఫ్.. ప్రయాణానికి సిద్ధమైన జగ్ వసంత, పైన్ గ్యాస్ ఎల్పీజీ నౌకలు!
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్కు చెందిన రెండు ఎల్పిజి (LPG) ట్యాంకర్లు సిద్ధమవుతున్నాయి.
By అంజి Published on 21 March 2026 9:26 AM IST












