స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి.. వీడియో
స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మలగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా మరో ట్రాక్పై వస్తున్న రైలును...
By అంజి Published on 19 Jan 2026 7:13 AM IST
తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం.. టికెట్లు బుక్ చేసుకున్నారా?
తిరుమల శ్రీవారిని మొదటి ద్వారం నుంచి దర్శించుకునే భాగ్యం పొందాలని ఉందా? అయితే లక్కీడిప్ ద్వారా టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది.
By అంజి Published on 19 Jan 2026 6:59 AM IST
భాగస్వామిని చంపిన ఇద్దరు భార్యలున్న వ్యక్తి.. డెడ్బాడీని ట్రంక్ పెట్టెలో ఉంచి.. ఆపై నిప్పు పెట్టి..
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భాగస్వామిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని నీలిరంగు లోహపు పెట్టెలో...
By అంజి Published on 19 Jan 2026 6:37 AM IST
'వీలైనంత తొందరగా మున్సిపల్ ఎన్నికలు'.. తెలంగాణ సర్కార్ నిర్ణయం
పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...
By అంజి Published on 19 Jan 2026 6:24 AM IST
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై రాడ్ చొప్పించి హత్య.. నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ భాగాల్లో రాడ్ను చొప్పించిన వ్యక్తికి గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు మరణశిక్ష...
By అంజి Published on 18 Jan 2026 1:30 PM IST
కాంగ్రెస్ పట్ల జాగ్రత్త: ప్రధాని మోదీ
కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా చొరబాటుదారులను కాపాడుతోందని ఆరోపించారు.
By అంజి Published on 18 Jan 2026 12:49 PM IST
కన్నీళ్ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
పుట్టిన ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఈ భూమి మీదకు అడుగు పెడతారు. అప్పుడు మొదలైన కన్నీళ్లు చివరి శ్వాస వరకు ప్రవహిస్తూనే ఉంటాయి.
By అంజి Published on 18 Jan 2026 11:55 AM IST
బంగ్లాదేశ్లో మరో దారుణం.. హిందూ వ్యక్తిని పారతో కొట్టి చంపిన గుంపు
బంగ్లాదేశ్లో వరుస హిందువుల హత్యలు కలకలం రేపుతోన్నాయి. తాజాగా కాలిగంజ్ ప్రాంతంలో లిటన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిని కొట్టి చంపారు.
By అంజి Published on 18 Jan 2026 11:10 AM IST
Medaram: మేడారం జాతర -2026 కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర -2026 కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ రెండేళ్లకు ఒకసారి..
By అంజి Published on 18 Jan 2026 10:38 AM IST
తెలంగాణలో త్వరలో రోహిత్ వేముల చట్టం తెస్తాం: డీప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం, జనవరి 17న మాట్లాడుతూ, రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టాన్ని వీలైనంత త్వరగా ప్రవేశపెడతామని..
By అంజి Published on 18 Jan 2026 10:01 AM IST
కొత్త ఫోన్ కొనడానికి నిరాకరించిన భర్త.. ఆత్మహత్యకు పాల్పడ్డ భార్య
గుజరాత్లోని మోడసాలో 22 ఏళ్ల వలస మహిళ తన భర్త కొత్త మొబైల్ ఫోన్ కొనడానికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం జరిగింది.
By అంజి Published on 18 Jan 2026 9:21 AM IST
పాడేరులో లక్ష ఎకరాలకు కాఫీ సాగును విస్తరించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో రాబోయే ఐదు సంవత్సరాలలో కాఫీ సాగును విస్తృతంగా విస్తరించాలని యోచిస్తోంది.
By అంజి Published on 18 Jan 2026 8:53 AM IST












