నిరుద్యోగులకు భారీ శుభవార్త.. త్వరలో 22,000 పోస్టులకు RRB నోటిఫికేషన్
22 వేల గ్రూప్-D పోస్టుల భర్తీకి ఈ నెల 30న ఆర్ఆర్బీ పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేయనుంది.
By అంజి Published on 20 Jan 2026 12:05 PM IST
Video: మెట్రో స్టేషన్ లోపల వ్యక్తి మూత్ర విసర్జన.. వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహాం
ఢిల్లీ మెట్రో స్టేషన్ లోపల ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆన్లైన్లో విస్తృతంగా...
By అంజి Published on 20 Jan 2026 11:31 AM IST
Video: వికలాంగుడికి ఎస్బీఐ ఉద్యోగి సహాయం.. బ్యాంక్ నుండి బయటకొచ్చి.. నెట్టింట ప్రశంసల వర్షం
వీల్చైర్లో ఉన్న వికలాంగుడికి సహాయం చేయడానికి బ్యాంకు నుండి బయటకు వచ్చిన ఎస్బిఐ ఉద్యోగికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా...
By అంజి Published on 20 Jan 2026 11:03 AM IST
ఆఫీసులో మహిళలతో ముద్దుముచ్చట.. డీజీపీ స్థాయి అధికారి సస్పెండ్..!
కర్ణాటక డీజీపీ స్థాయి సీనియర్ అధికారి రామచంద్రరావు తన కార్యాలయంలో వేర్వేరు మహిళలతో సన్నిహితంగా గడిపారని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్...
By అంజి Published on 20 Jan 2026 10:31 AM IST
'నోబెల్ బహుమతి వాళ్లు ఇస్తారు.. మేం కాదు'.. ట్రంప్కు నార్వే ప్రధాని రిప్లై
నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోయర్ సోమవారం ఒక ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి ఆదివారం మధ్యాహ్నం తనకు సందేశం అందిందని...
By అంజి Published on 20 Jan 2026 9:37 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు
2025–26 ఖరీఫ్ సీజన్కు వరి సేకరణ చివరి దశలో ఉందని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు...
By అంజి Published on 20 Jan 2026 9:04 AM IST
Phone Tapping: నేడు సిట్ విచారణకు హాజరుకానున్న హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. నేడు బీఆర్ఎస్ నేత హరీష్రావుకు సిట్ ముందు హాజరుకానున్నారు.
By అంజి Published on 20 Jan 2026 8:45 AM IST
WEF: స్విట్జర్లాండ్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు చేరుకుంది. అక్కడ తెలంగాణ ప్రవాసుల...
By అంజి Published on 20 Jan 2026 8:26 AM IST
Telangana: రైతులకు శుభవార్త.. 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం 'వ్యవసాయ యాంత్రీకరణ' పథకాన్ని తిరిగి ప్రారంభించింది.
By అంజి Published on 20 Jan 2026 8:14 AM IST
East Godavari: భార్య సూసైడ్.. మరుసటి రోజే భర్త ఆత్మహత్యాయత్నం
తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట పట్టణంలో తన భార్య ఆత్మహత్య చేసుకున్న ఒక రోజు తర్వాత, ద్వారపూడి రైల్వే స్టేషన్ సమీపంలో...
By అంజి Published on 20 Jan 2026 7:50 AM IST
ప్రతి ఇంటికి సోలార్ యూనిట్: డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం నాడు...
By అంజి Published on 20 Jan 2026 7:39 AM IST
రిటైర్మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కాంపిటిటివ్ బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించారు. తాను రెండేళ్ల క్రితమే ఆడటం ఆపేశానని, తన ఇష్టంతోనే ఈ ఆటలోకి...
By అంజి Published on 20 Jan 2026 7:17 AM IST












