ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు
మార్చి 2026లో జరగనున్న సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ పరీక్షల (ఎస్ ఎస్ సీ) షెడ్యూల్లో మార్పును రాష్ట్ర మాధ్యమిక విద్యా మండలి శనివారం...
By అంజి Published on 8 Feb 2026 7:17 AM IST
రష్యా మెడికల్ కాలేజీ హాస్టల్లో కత్తి దాడి.. గాయపడ్డ నలుగురు భారతీయులు
రష్యాలోని బాష్కోర్టోస్తాన్ రిపబ్లిక్లోని ఓ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థుల హాస్టల్లోని స్పోర్ట్స్ హాల్లో శనివారం జరిగిన కత్తిపోట్ల...
By అంజి Published on 8 Feb 2026 6:52 AM IST
గోదావరి జలాలతో వికారాబాద్ను సస్యశ్యామలం చేస్తా: సీఎం రేవంత్
గోదావరి జలాల ద్వారా తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 8 Feb 2026 6:41 AM IST
వార ఫలాలు: తేది 07-02-2026 to 14-02-2026 వరకు
ధన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి...
By అంజి Published on 8 Feb 2026 6:32 AM IST
ఉరేసుకున్న నలుగురు కుటుంబ సభ్యులు.. ఘటనా స్థలంలో 25 నిద్ర మాత్రలు
బీహార్లోని నలంద జిల్లాలోని ఒక ధర్మశాలలో శుక్రవారం కర్ణాటకకు చెందిన ముగ్గురు మహిళలు సహా నలుగురు పర్యాటకులు తమ గదిలో ఉరివేసుకుని మరణించినట్లు పోలీసు...
By అంజి Published on 7 Feb 2026 1:45 PM IST
వీడియో కాల్లో ప్రియుడి భార్య చూసిందని.. తుపాకీతో కాల్చుకున్న ప్రియురాలు
గ్రేటర్ నోయిడా వెస్ట్లో 25 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నందుకు ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ను..
By అంజి Published on 7 Feb 2026 12:54 PM IST
Hyderabad: ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో శనివారం నాడు మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 7 Feb 2026 12:12 PM IST
Telangana: బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 7 Feb 2026 11:06 AM IST
Hyderabad: ఇళ్ల నిర్మాణం పేరుతో రూ.9.82 కోట్ల మోసం.. వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్పై కేసు నమోదు
వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గృహ కొనుగోలుదారులను రూ.9.82 కోట్ల మోసం చేసిందనే ఆరోపణలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం...
By అంజి Published on 7 Feb 2026 10:14 AM IST
'ట్రంప్కు థ్యాంక్స్'.. ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీ హర్షం
భారత్, యూఎస్ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం ట్రంప్ చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు.
By అంజి Published on 7 Feb 2026 9:44 AM IST
Bus Caught Fire: చెలరేగిన మంటలు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం.. స్పాట్లో 39 మంది ప్రయాణికులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
By అంజి Published on 7 Feb 2026 9:00 AM IST
పాక్లో ఆత్మాహుతి దాడి.. 50కి చేరిన మృతుల సంఖ్య, 150 మందికిపైగా గాయాలు
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని షియా ముస్లిం మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా జరిగిన బాంబు దాడిలో 50 మంది మరణించగా....
By అంజి Published on 7 Feb 2026 8:33 AM IST












