మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. మహిళలకు రూ. 35 కోట్ల జీరో వడ్డీ రుణాల పంపిణీ
హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం మాసాబ్ ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్క్లో 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'...
By అంజి Published on 7 March 2026 8:18 AM IST
పరీక్షకు వెళ్తుండగా దారుణం.. అక్క, తమ్ముడిని కొట్టి చంపిన బాబాయ్!
మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లాలో శుక్రవారం అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు...
By అంజి Published on 7 March 2026 7:53 AM IST
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇక పార్కింగ్ ఉచితం
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా చూడాలనుకునే వారికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఇకపై పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా...
By అంజి Published on 7 March 2026 7:37 AM IST
తిరుమలలో బర్త్డే వేడుకలు: బిగ్ బాస్ తనూజ, దివ్వెల మాధురిపై టీటీడీ పోలీసు ఫిర్యాదు
తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలతో బిగ్ బాస్ ఫేమ్ తనూజ, దివ్వెల మాధురిలపై తిరుమల తిరుపతి దేవస్థానం...
By అంజి Published on 7 March 2026 7:26 AM IST
భారత్ భద్రతలో సేఫ్గా ఇరాన్ షిప్
శ్రీలంక సమీపంలోని హిందూ మహాసముద్రంలో అమెరికా సబ్ మెరైన్ దాడిలో ఇరాన్ యుద్ధనౌక 'ఐరిస్ దేనా' (IRIS Dena) మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందే..
By అంజి Published on 7 March 2026 7:18 AM IST
సామాన్యులకు షాకింగ్.. దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో, దేశీయ చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి.
By అంజి Published on 7 March 2026 6:45 AM IST
వారందరికీ ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు.. గుడ్న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరక్కుండా అందరినీ ఆదుకుంటామని...
By అంజి Published on 7 March 2026 6:35 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి
గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
By జ్యోత్స్న Published on 7 March 2026 6:22 AM IST
భారత్లో ఊబకాయం ముప్పు: 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు.. చైనా తర్వాత మనమే!
వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ నివేదిక ప్రకారం, 2025 నాటికి భారతదేశంలో 5 నుండి 9 ఏళ్ల లోపు పిల్లలు సుమారు 1.5 కోట్ల మంది...
By అంజి Published on 5 March 2026 1:30 PM IST
పోలీసుల ఎదుట విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో హత్యాయత్నం...
By అంజి Published on 5 March 2026 12:52 PM IST
విషాదం.. వివాహం జరిగిన 8 రోజులకే వధువు ఆత్మహత్య
వివాహం జరిగిన ఎనిమిది రోజులకే 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మార్చి 4వ తేదీ బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్...
By అంజి Published on 5 March 2026 12:09 PM IST
రాజ్యసభకు సీఎం నితీష్ కుమార్: బీహార్ ప్రజలకు భావోద్వేగ లేఖ
రికార్డు స్థాయిలో 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం నాలుగు నెలలకే నితీష్ కుమార్ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగడం...
By అంజి Published on 5 March 2026 11:33 AM IST












