నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    AP govt, additional funds, Stree Shakti scheme, women Free travel on RTC buses
    Andhra Pradesh: 'స్త్రీ శక్తి' పథకానికి అదనంగా రూ.800 కోట్ల నిధులు విడుదల

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

    By అంజి  Published on 27 Dec 2025 7:03 AM IST


    AP government, pension distribution, NTR Bharosa pensions, New Year
    Pension: పెన్షన్‌ లబ్ధిదారులకు ఏపీ సర్కార్‌ భారీ శుభవార్త

    పెన్షన్‌ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పెన్షన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్టు...

    By అంజి  Published on 27 Dec 2025 6:49 AM IST


    horoscsope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం

    కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన...

    By అంజి  Published on 27 Dec 2025 6:29 AM IST


    NCB, arrest, Andhra Pradesh, hashish oil trafficking case, Crime
    కేరళ To దువ్వాడ.. పట్టేసిన NCB అధికారులు

    హాషిష్ ఆయిల్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో భాగమైన ఐదుగురు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుండి నార్కోటిక్స్ కంట్రోల్..

    By అంజి  Published on 25 Dec 2025 1:40 PM IST


    Inter State Gangs, Farmers, Fake Notes, North Telangana
    పంట రుణాలు మాఫీ చేయిస్తామంటూ నకిలీ నోట్లు ఇస్తారు

    ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నకిలీ కరెన్సీకి సంబంధించిన సంఘటనలు పెరిగిపోయాయి. నకిలీ ₹500 నోట్లను చలామణి చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.

    By అంజి  Published on 25 Dec 2025 1:19 PM IST


    Sabarimala Gold Lose Issue, Local Body Polls, CM Pinarayi Vijayan, Kerala
    శబరిమల బంగారం వివాదం పెద్దగా ప్రభావం చూపలేదు: కేరళ సీఎం

    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శబరిమల బంగారం వివాదం ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ కూటమిపై పెద్దగా ప్రభావం చూపలేదని అన్నారు.

    By అంజి  Published on 25 Dec 2025 1:00 PM IST


    Four Women Killed , Kumuram Bheem Asifabad, Maharashtra, Road Accident
    మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు మృతి

    బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్‌కు చెందిన నలుగురు మహిళలు మృతి చెందారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 25 Dec 2025 12:41 PM IST


    Man to be Hanged, Repeatedly Raping, Minor Daughter, Tirunelveli,Crime, Tamilnadu
    కన్న కూతురిపై పదేపదే అత్యాచారం.. తండ్రికి ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు

    తమిళనాడులోని తిరునెల్వేలిలోని లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసుల ప్రత్యేక విచారణ కోర్టు 47 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించింది.

    By అంజి  Published on 25 Dec 2025 12:28 PM IST


    School bus overturns, Shamshabad, Hyderabad, 60 students
    BREAKING: హైదరాబాద్‌లో స్కూల్‌ బస్సు బోల్తా.. స్పాట్‌లో 60 మంది విద్యార్థులు.. వీడియో

    హైదరాబాద్‌ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్‌ సమీపంలో స్కూల్‌ బస్సు బోల్తా పడింది.

    By అంజి  Published on 25 Dec 2025 11:52 AM IST


    Women National Commission, young researchers,  SHAKTI Scholars
    'శక్తి స్కాలర్స్‌' ఫెలోషిప్‌ ప్రారంభించిన ఎన్‌సీడబ్ల్యూ.. ఎంపికైన వారికి రూ.లక్ష గ్రాంట్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

    భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధ్యయనం చేయడానికి, విధాన ఆధారిత పరిష్కారాలను ప్రతిపాదించడానికి...

    By అంజి  Published on 25 Dec 2025 11:39 AM IST


    Sangareddy, woman sarpanch died of illness, gram panchayat elections, Mirzapur
    విషాదం.. మహిళా సర్పంచ్‌ కన్నుమూత.. బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోపే..

    ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ 48 గంటల కంటే తక్కువ కాలం మాత్రమే తన పదవిలో కొనసాగారు.

    By అంజి  Published on 25 Dec 2025 10:39 AM IST


    8వ వేతన సంఘం: ఎవరు అర్హులు.. జీతం ఎంత పెరుగుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది?
    8వ వేతన సంఘం: ఎవరు అర్హులు.. జీతం ఎంత పెరుగుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది?

    లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం ఇప్పుడు పుకార్ల నుండి వాస్తవికతకు చేరుకుంది.

    By అంజి  Published on 25 Dec 2025 9:51 AM IST


    Share it