భర్త పైశాచికం.. కూతురికి జన్మనిచ్చిందని.. భార్యపై స్కూడ్రైవర్, సుత్తితో దాడి
ఆడపిల్లకు జన్మనిచ్చిందని ఒక మహిళపై ఆమె భర్త దారుణంగా దాడి చేశాడు.
By అంజి Published on 14 April 2025 6:50 AM IST
ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం, హత్య.. నిందితుడి ఎన్కౌంటర్
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
By అంజి Published on 14 April 2025 6:34 AM IST
Telangana: నేటి నుంచే అమల్లోకి 'భూ భారతి'
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'భూ భారతి' చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్ను ప్రారంభించనున్నారు.
By అంజి Published on 14 April 2025 6:22 AM IST
Hyderabad: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నగరంలో భారీ నిరసనలు
వక్ఫ్ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధం మరియు ముస్లిం సమాజం పట్ల వివక్షతతో కూడుకున్నదిగా అభివర్ణిస్తూ, ఏప్రిల్ 13, ఆదివారం నాడు వేలాది మంది హైదరాబాద్...
By అంజి Published on 13 April 2025 9:15 PM IST
హైదరాబాద్లో విషాదం.. బంతి తీసేందుకు వెళ్లి..
హైదరాబాద్ సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది.
By అంజి Published on 13 April 2025 8:30 PM IST
IPL-2025: ఆర్సీబీ సూపర్ విక్టరీ.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
టీ20ల్లో 100 అర్ధ సెంచరీల మైలురాయిని చేరుకున్న తొలి భారతీయుడిగా, రెండవ క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
By అంజి Published on 13 April 2025 7:45 PM IST
'నేను చెప్తా.. మీరు జైశ్రీరామ్ అనండి'.. విద్యార్థులను కోరిన గవర్నర్.. చెలరేగిన వివాదం
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మధురైలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ విద్యార్థులు జై శ్రీరామ్ అని జపించాలని కోరడంపై వివాదం...
By అంజి Published on 13 April 2025 7:00 PM IST
వక్ఫ్ చట్టం వల్ల జరిగే పరిణామాలపై వీడియోలో చర్చ.. ఇద్దరు అరెస్టు
బెంగళూరు పోలీసులు వక్ఫ్ సవరణ చట్టం, ముస్లిం సమాజంపై దాని పరిణామాలను చర్చించే వీడియో క్లిప్తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 13 April 2025 6:17 PM IST
రేపటి నుండే ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు.. అంతా సిద్ధం: మంత్రి ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 14 (సోమవారం) నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు సిద్ధంగా ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్...
By అంజి Published on 13 April 2025 5:47 PM IST
ఆస్తి వివాదం.. మహిళకు బలవంతంగా మద్యం తాగించి.. ఆపై..
ఉత్తరప్రదేశ్లోని ఎటావాలో 28 ఏళ్ల వితంతువును.. ఓ ఆస్తి వ్యాపారి గొంతు కోసి చంపాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 13 April 2025 5:00 PM IST
అనకాపల్లి పేలుడు ఘటన.. సీఎం దిగ్భ్రాంతి.. విచారణకు కలెక్టర్ ఆదేశం
అనకాపల్లి జిల్లా కైలాసపట్నం కోటవురట్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
By అంజి Published on 13 April 2025 4:36 PM IST
100 ఏళ్లపాటు నడిచేలా 'భూ భారతి' పోర్టల్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి.. భూ భారతి పథకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
By అంజి Published on 13 April 2025 4:02 PM IST