ఢిల్లీలో గాలివాన బీభత్సం.. 100 విమానాలు ఆలస్యం, 40 ఫ్లైట్లు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి తోడు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మహానగరం చిగురుటాకులా...
By అంజి Published on 2 May 2025 8:38 AM IST
అగ్ని ప్రమాదం.. కేంద్ర మాజీమంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గిరిజా వ్యాస్ గురువారం సాయంత్రం 7:15 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో...
By అంజి Published on 2 May 2025 8:19 AM IST
వాఘా-అటారీ సరిహద్దు మూసివేత.. చిక్కుకుపోయిన 70 మంది పాకిస్తానీలు
భారతదేశం విడిచి వెళ్లడానికి గడువు ముగియడంతో గురువారం 70 మంది పాకిస్తానీ జాతీయులు అట్టారి సరిహద్దులో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
By అంజి Published on 2 May 2025 7:48 AM IST
మే 5 నుంచి 28 జిల్లాల్లో 'భూ భారతి' విస్తరణ: మంత్రి పొంగులేటి
భూ భారతి చట్టం ఇప్పుడు హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లోని ఒక్కో మండలానికి మే 5 నుండి విస్తరించబడుతుంది అని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 2 May 2025 7:26 AM IST
అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
శుక్రవారం ఆంధ్రప్రదేశ్కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఘన స్వాగతం...
By అంజి Published on 2 May 2025 7:02 AM IST
Telangana: టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులు మే 16లోపు స్కూళ్లలో ఫీజు చెల్లించాలి.
By అంజి Published on 2 May 2025 6:42 AM IST
'మతం మారితే ఆ చట్టం వర్తించదు'.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవంలోకి మారినరోజే ఆ హోదా కోల్పోతారని హైకోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 2 May 2025 6:32 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
By అంజి Published on 2 May 2025 6:17 AM IST
వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఇవాళ ఉద్దండరాయునిపాలెంలో...
By అంజి Published on 30 April 2025 11:41 AM IST
Hyderabad: రాజాసింగ్ కార్యాలయంలో ఆ జెండాలను తొలగించిన పోలీసులు
గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ కార్యాలయం వద్ద నేలపై అతికించిన మూడు జెండాలను మంగళ్హాట్ పోలీసులు తొలగించారు.
By అంజి Published on 30 April 2025 10:48 AM IST
Video: రింకూను చెంపదెబ్బ కొట్టిన కుల్దీప్.. ఒక్కసారిగా షాక్
మంగళవారం, ఏప్రిల్ 29న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. కేకేఆర్ ఆటగాడు రింకు సింగ్ను...
By అంజి Published on 30 April 2025 10:06 AM IST
కేంద్రం గుడ్న్యూస్.. త్వరలో ఈపీఎస్ కనీస పెన్షన్ రూ.3వేలకు పెంపు?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 30 April 2025 9:23 AM IST