మత్తుమందు కలిపిన లడ్డూ తినిపించి.. ఆశ్రమంలో క్రీడాకారిణిపై గ్యాంగ్రేప్
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని ఒక పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఆశ్రమంలో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని జాతీయ స్థాయి టైక్వాండో క్రీడాకారిణి...
By అంజి Published on 1 Jun 2025 1:45 PM IST
'పిల్లల భవిష్యత్తో ఆడలాడుకుంటున్నారు'.. వైఎస్ జగన్, లోకేష్లపై షర్మిల ఫైర్
10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్ , లోకేష్ల మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్...
By అంజి Published on 1 Jun 2025 1:00 PM IST
వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు
రేడియో పరికరాలు, వాకీటాకీల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ జారీ చేసింది.
By అంజి Published on 1 Jun 2025 12:15 PM IST
1,620 ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఒక్కరోజే గడువు
రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 1,620 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది.
By అంజి Published on 1 Jun 2025 11:30 AM IST
దారుణం.. ఫోన్ చూస్తూ.. శిశువు బొటనవేలును కత్తిరించిన నర్సు
తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సీనియర్ నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నవజాత శిశువు బొటనవేలు ప్రమాదవశాత్తు తెగిపోయిందని...
By అంజి Published on 1 Jun 2025 10:45 AM IST
శృంగారానికి నిరాకరించిందని.. భార్యను తగలబెట్టిన భర్త
ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో దారుణం జరిగింది. శృంగారం విషయంలో భార్యతో వాగ్వాదం పెట్టుకున్న భర్త.. ఆ తర్వాత భార్యకు నిప్పంటించాడు.
By అంజి Published on 1 Jun 2025 9:43 AM IST
తెలంగాణలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 1 Jun 2025 9:30 AM IST
వైఎస్ జగన్ విమర్శలు.. మంత్రి లోకేష్ మాస్ కౌంటర్
టెన్త్ పరీక్షల నిర్వహణలో ఫెయిలయ్యారంటూ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
By అంజి Published on 1 Jun 2025 8:32 AM IST
నేటి నుంచి రేషన్ దుకాణాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1 ఆదివారం నుండి సరసమైన ధరల దుకాణాలలో బియ్యం, చక్కెర, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల డెలివరీని తిరిగి ప్రారంభించనుంది.
By అంజి Published on 1 Jun 2025 7:52 AM IST
మోదీ ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది : ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై దాడి చేశారు.
By అంజి Published on 1 Jun 2025 7:13 AM IST
వరకట్న వేధింపులు.. మహిళ అనుమానాస్పద మృతి
సూరజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేటర్ నోయిడాలోని మిగ్సన్ ట్వియింజ్ సొసైటీ, ఎటా-2లో 27 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
By అంజి Published on 1 Jun 2025 6:45 AM IST
వంతెన కూలి పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు
రష్యాలోని పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఏడుగురు మరణించారు.
By అంజి Published on 1 Jun 2025 6:39 AM IST