15 ఏళ్ల బాలికపై 2 నెలల్లో రెండుసార్లు గ్యాంగ్రేప్.. వీడియో తీసి మరీ..
డిసెంబర్లో కర్ణాటకలోని బెలగావిలో ఒక బాలికపై పదేపదే సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 2 Jun 2025 11:49 AM IST
రాజీవ్ శుక్లాకు బీసీసీఐ పగ్గాలు!
ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయోపరిమితిని చేరుకోవడంతో రాజీవ్ శుక్లా బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) అధ్యక్షుడిగా బాధ్యతలు...
By అంజి Published on 2 Jun 2025 11:06 AM IST
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి...
By అంజి Published on 2 Jun 2025 10:26 AM IST
తెలంగాణలో భారీగా తగ్గిన సైబర్ నేరాలు
2025 మొదటి నాలుగు నెలల్లో తెలంగాణ సైబర్ క్రైమ్ కేసుల్లో 11 శాతం తగ్గుదల నమోదైంది, గత ఏడాది ఇదే కాలంలో 28 శాతం పెరుగుదల నమోదు కాగా.. ఇప్పుడు ఇది...
By అంజి Published on 2 Jun 2025 9:38 AM IST
BREAKING: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు https://jeeadv.ac.in/లో తెలుసుకోవచ్చు.
By అంజి Published on 2 Jun 2025 8:58 AM IST
గాజాలో ఏరులై పారుతోన్న రక్తం.. ఆహారం కోసం వెళ్తుంటే కాల్పులు.. 31 మంది మృతి
గాజాలో రక్తం ఏరులై పారుతోంది. హమాస్ - ఇజ్రాయెల్ పోరు పౌరుల ప్రాణాలను తీస్తోంది. తాజాగా గాజాలో హృదయ విదారక ఘటన జరిగింది.
By అంజి Published on 2 Jun 2025 8:30 AM IST
నేటి నుంచి ఇంటర్ కాలేజీలు రీఓపెన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 2 Jun 2025 7:42 AM IST
పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను...
By అంజి Published on 2 Jun 2025 7:25 AM IST
ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 2 Jun 2025 7:15 AM IST
నేటి నుంచే పూర్తిస్థాయి స్లాట్ విధానం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానం అందుబాటులోకి రానున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 2 Jun 2025 6:45 AM IST
ముంబైని ఓడించి.. 11 ఏళ్ల తర్వాత ఫైనల్కు పంజాబ్.. ఆర్సీబీతో ఆమీతుమీ
జూన్ 1 ఆదివారం జరిగిన క్వాలిఫయర్ 2లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ను ఓడించి పంజాబ్ కింగ్స్ తమ 18 ఏళ్ల చరిత్రలో రెండోసారి ఫైనల్లోకి...
By అంజి Published on 2 Jun 2025 6:32 AM IST
బ్యాడ్న్యూస్.. నేడు ప్రారంభించాల్సిన 'రాజీవ్ యువ వికాసం' పథకం వాయిదా
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు ప్రారంభించాల్సిన యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.
By అంజి Published on 2 Jun 2025 6:15 AM IST