నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Dharmendra, Bollywood, veteran actor
    ధర్మేంద్ర చికిత్సకు స్పందిస్తున్నారు, కోలుకుంటున్నారు: హేమ మాలిని

    బాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ యాక్టర్‌ ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 ఏళ్లు. శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో...

    By అంజి  Published on 11 Nov 2025 8:55 AM IST


    Trump, tariff cuts, trade deal, India
    'భారత్‌పై టారిఫ్‌లు తగ్గిస్తాం'.. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన

    రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయడం వల్లే భారత్‌పై అధికంగా టారిఫ్‌లు విధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

    By అంజి  Published on 11 Nov 2025 8:26 AM IST


    17 students, government primary school,fall ill, mid-day meal, Karimnagar, Jammikunta
    Karimnagar: వికటించిన మధ్యాహ్న భోజనం.. 17 మంది విద్యార్థులకు అస్వస్థత

    కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 17 మంది..

    By అంజి  Published on 11 Nov 2025 8:06 AM IST


    Alert, Andhra Pradesh, Delhi blast
    ఢిల్లీ పేలుడు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్

    సోమవారం (నవంబర్ 10, 2025) నాడు తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గాయపడిన ఢిల్లీ పేలుళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో..

    By అంజి  Published on 11 Nov 2025 7:33 AM IST


    Red Fort blast, suspect, Dr Umar, Faridabad module, Crime, Delhi
    ఎర్రకోట పేలుడు.. i20 కారును నడుపుతున్న అనుమానితుడి మొదటి చిత్రం

    సోమవారం రాత్రి ఎర్రకోట సమీపంలో కారు పేలి ఎనిమిది మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. తాజాగా అధికారుల దర్యాప్తులో..

    By అంజి  Published on 11 Nov 2025 7:21 AM IST


    Jubilee Hills by-election, polling,Hyderabad, Telangana
    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం

    హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

    By అంజి  Published on 11 Nov 2025 7:02 AM IST


    Blast, car, Haryana number, Red Fort, Pulwama link, Delhi, NSG
    'పుల్వామాతో లింక్'.. ఎర్రకోట భారీ పేలుడు కేసులో కీలక పరిణామాలు

    సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడులో తొమ్మిది మంది మృతి చెందగా..

    By అంజి  Published on 11 Nov 2025 6:48 AM IST


    fire broke out, private travel bus, Veliminedu, Chityala mandal, Nalgonda
    తెలంగాణలో మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. స్పాట్‌లో 29 మంది ప్రయాణికులు

    రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద..

    By అంజి  Published on 11 Nov 2025 6:32 AM IST


    horoscsope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. నూతన కార్యక్రమాలకు శ్రీకారం

    ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది....

    By అంజి  Published on 11 Nov 2025 6:16 AM IST


    Azharuddin Takes Charge, Minister, Telangana
    మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్‌

    భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సోమవారం తెలంగాణ సచివాలయంలో మైనారిటీల సంక్షేమం...

    By అంజి  Published on 10 Nov 2025 1:25 PM IST


    Tamil actor, Abhinay, liver disease, Tollywood, Kollywood
    సినీ ఇండస్ట్రీలో విషాదం.. లివర్‌ క్యాన్సర్‌తో నటుడు అభినయ్‌ మృతి

    సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. నటుడు అభినయ్‌ మరణించారు. ఆయన వయస్సు 44 ఏళ్లు. కొన్నేళ్లుగా లివర్‌ ...

    By అంజి  Published on 10 Nov 2025 1:06 PM IST


    5 Indians kidnapped , Mali, embassy, authorities, safe release, MEA
    మాలిలో భారతీయుల కిడ్నాప్‌.. విడుదల కోసం ఎంబసీ తీవ్ర ప్రయత్నాలు

    మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ చేయబడ్డారు. దీంతో వారి విడుదల కోసం భారతదేశం తక్షణ దౌత్య ప్రయత్నాలు ప్రారంభించింది.

    By అంజి  Published on 10 Nov 2025 12:09 PM IST


    Share it