రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
నాలుగు నుంచి పది ఎకరాల భూమి ఉన్న రైతులకు మే చివరి వారం నాటికి రబీ సీజన్ కోసం రైతు భరోసాను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
By అంజి Published on 14 May 2025 6:45 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం
కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న...
By అంజి Published on 14 May 2025 6:31 AM IST
అదంపూర్ ఎయిర్బేస్కు ప్రధాని మోదీ.. జవాన్లతో ముచ్చట
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం పంజాబ్లోని అదంపూర్ ఎయిర్బేస్ను సందర్శించారు. ఐఏఎఫ్ సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు.
By అంజి Published on 13 May 2025 1:04 PM IST
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి హల్చల్.. ఐదుగురు మృతి
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టిస్తోంది. చంద్రపూర్ - బల్లార్షా అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజుల్లో ఐదుగురిపై దాడి చేసి చంపింది.
By అంజి Published on 13 May 2025 12:29 PM IST
హైబీపీని నియంత్రించే చిట్కాలు ఇవిగో
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు (హైబీపీ) ఒకటి. దీనిని సైలెంట్ కిల్లర్గానూ పిలుస్తారు. దీని వల్ల అకస్మాత్తుగా...
By అంజి Published on 13 May 2025 12:05 PM IST
భారత్ సైట్లపై 15 లక్షల సైబర్ దాడులు.. రెచ్చిపోయిన్ పాక్ అనుబంధ హ్యాకర్లు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మూలాలు ఉన్న హ్యాకర్లు భారత్కు చెందిన కీలక సైట్లపై 15 లక్షల సైబర్ దాడులు చేసినట్టు మహారాష్ట్ర సైబర్ పోలీసులు...
By అంజి Published on 13 May 2025 11:03 AM IST
ఫ్రిజ్లోని నీళ్లు అతిగా తాగుతున్నారా?
ఎండలో అలా బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చాలా మంది నేరుగా ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి బాగా చల్లని నీరు తాగుతారు. వేడి నుంచి ఉపశమనం కోసం ఇంట్లో ఉన్నా సరే...
By అంజి Published on 13 May 2025 10:06 AM IST
పలు నగరాలకు విమాన సర్వీసులను రద్దు
ఇండిగో, ఎయిర్ ఇండియా మే 13 నుండి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక నగరాలకు విమాన కార్యకలాపాలను నిలిపివేసాయి.
By అంజి Published on 13 May 2025 9:12 AM IST
రైతులకు తీపికబురు.. జూన్ 5లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు
భారత వాతావరణ శాఖ రైతులకు తీపికబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశిస్తాయని తెలిపింది.
By అంజి Published on 13 May 2025 8:28 AM IST
సోషల్ మీడియాలో పాక్ అనుకూల పోస్టులు.. ఇద్దరు అరెస్ట్
పాకిస్తాన్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్లో వేర్వేరు సంఘటనలలో ఇద్దరు యువకులను...
By అంజి Published on 13 May 2025 7:54 AM IST
13 ఏళ్ల అత్యాచార బాధితురాలకి 33 వారాల గర్భం.. అబార్షన్కు హైకోర్టు అనుమతి
రాజ్కోట్కు చెందిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలి 33 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి గుజరాత్ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.
By అంజి Published on 13 May 2025 7:40 AM IST
భారీ ఉగ్రదాడికి పాల్పడ్డ జిహాదీ గ్రూప్.. 100 మందికిపైగా మృతి
ఉత్తర బుర్కినా ఫాసోలో జిహాదీ గ్రూపు జరిపిన దాడిలో 100 మందికి పైగా మరణించారని, వీరిలో ఎక్కువగా సైనికులు ఉన్నారని సోమవారం ఒక సహాయ కార్యకర్త, స్థానిక...
By అంజి Published on 13 May 2025 7:23 AM IST