మిస్టరీ మృగం: ఆ గ్రామంలో మర్మమైన జంతువు దాడిలో ఆరుగురు బలి
మధ్యప్రదేశ్లోని బర్వానీ జిల్లాలో ఓ మర్మమైన జంతువు మనుషులపై దాడి హల్ చల్ చేస్తోంది. మే 5న 18 మంది వ్యక్తుల గుంపుపై ఒక మర్మమైన జంతువు దాడి చేసినప్పటి...
By అంజి Published on 4 Jun 2025 10:42 AM IST
గుడ్న్యూస్.. 'విద్యాలక్ష్మి' లోన్లపై వడ్డీ తగ్గించిన పీఎన్బీ
భారత్లోని ప్రముఖ ప్రభుత్వ రంగం బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 4 Jun 2025 9:43 AM IST
ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. జూన్ 11 నాటికి పుంజుకోనున్న రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతు పవనాలు కనుమరుగయ్యాయి. షెడ్యూల్ కంటే ఎనిమిది రోజుల ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మూడు రోజుల క్రితం విరామం...
By అంజి Published on 4 Jun 2025 9:02 AM IST
16,347 పోస్టులు.. మరో బిగ్ అప్డేట్
మెగా డీఎస్సీకి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. 16,347 టీచర్ పోస్టులకు ఎల్లుండి నుంచి పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 4 Jun 2025 8:15 AM IST
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు
చండీగఢ్లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 41 ఏళ్ల వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది.
By అంజి Published on 4 Jun 2025 7:40 AM IST
Hyderabad: వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ సమీక్ష
ప్రస్తుత సీజన్ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి...
By అంజి Published on 4 Jun 2025 7:13 AM IST
Telangana: భారీ శుభవార్త.. వారికి రూ.18,000
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన 'తెలంగాణ నేతన్నకు భరోసా' పథకంకు సంబంధించి కీలక...
By అంజి Published on 4 Jun 2025 6:50 AM IST
18 ఏళ్ల నిరీక్షణ.. 'ఈ సాలా కప్ నమ్దు'
ఐపీఎల్ 18వ ఎడిషన్ నిజంగా 18వ నంబర్ జట్టుకే చెందింది. 18 ఏళ్ల నిరీక్షణ చివరకు ముగిసింది.
By అంజి Published on 4 Jun 2025 6:19 AM IST
మేనల్లుడిని చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి.. సిమెంట్ గోడలో దాచిన అత్త
పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో ఒక మహిళ తన మేనల్లుడిని దారునంగా హత్య చేసింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని తన తండ్రి ఇంటి వద్ద సిమెంట్ గోడలో...
By అంజి Published on 3 Jun 2025 12:20 PM IST
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కాల్చి చంపిన బంధువు.. పరువు హత్యగా అనుమానం
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని తన నివాసంలో యువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సనా యూసుఫ్ను కాల్చి చంపినట్లు సమా టీవీ నివేదించింది.
By అంజి Published on 3 Jun 2025 11:34 AM IST
'ది రాజాసాబ్' నుండి బిగ్ అప్డేట్ వచ్చేసిందోచ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో తెరకెక్కిస్తెన్న సినిమా 'ది రాజాసాబ్'.
By అంజి Published on 3 Jun 2025 10:54 AM IST
కరెంట్ కోతలు రావొద్దని.. కొత్త ట్రాన్స్ఫార్మర్కు పూజలు చేసిన స్థానికులు
మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలోని ఒక ప్రాంత నివాసితులు తరచుగా విద్యుత్ కోతలతో బాధపడుతున్నారు.
By అంజి Published on 3 Jun 2025 10:29 AM IST