కెమికల్స్ కలిపిన హోలీ రంగులు చల్లడంతో.. 8 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలు
కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ పట్టణంలో హోలీ జరుపుకుంటున్న ఎనిమిది మంది పాఠశాల విద్యార్థినులపై గుర్తు తెలియని దుండగులు రసాయనాలు కలిపిన...
By అంజి Published on 15 March 2025 6:24 AM IST
ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్ దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
By అంజి Published on 14 March 2025 1:30 PM IST
Nizamabad: కస్టడీలో వ్యక్తి మృతి.. పోలీసులపై కుటుంబ సభ్యుల అనుమానం
నిజామాబాద్: సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో అరెస్టయిన వ్యక్తి మరణించడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 14 March 2025 12:35 PM IST
ఫ్రెషర్లకు భారీ గుడ్న్యూస్.. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐటీల్లో కొలువుల జాతర
ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో) ఫ్రెషర్ల రిక్రూట్మెంట్ పుంజుకునే ఛాన్స్ ఉంది. 2025 - 2026 ఫైనాన్షియల్ ఇయర్లో కొత్తగా 1,50,000 మందిని ఐటీ కంపెనీలు...
By అంజి Published on 14 March 2025 11:40 AM IST
Video: మంటల్లో చిక్కుకున్న విమానం.. పరుగులు తీసిన ప్రయాణికులు
గురువారం ఉదయం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని గేటు వద్ద నిలిపి ఉంచిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం మంటల్లో చిక్కుకుంది.
By అంజి Published on 14 March 2025 10:45 AM IST
IPL - 2025: ఢిల్లీ కొత్త కెప్టెన్ అతడే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్గా అక్షర్ పటేల్ను ఎంపిక చేసింది.
By అంజి Published on 14 March 2025 10:24 AM IST
కూతురిని చంపి అంత్యక్రియలు.. వేరే కులానికి చెందిన యువకుడిని లవ్ చేసిందని..
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం ఒక బాలికను పరువు హత్య కేసులో ఆమె తండ్రి, కొడుకు హత్య చేశారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 March 2025 10:15 AM IST
హోళీ రంగులు చల్లుకుంటున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
హోళీ అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం.
By అంజి Published on 14 March 2025 9:43 AM IST
రూపీ సింబల్ మార్పుపై విమర్శలు.. రూపకర్త ఏమన్నారంటే?
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్ను మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం...
By అంజి Published on 14 March 2025 9:07 AM IST
హోళీ వేళ దారుణం.. రంగులు చల్లద్దొన్నందుకు కొట్టి చంపారు
రంగులు చల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు.
By అంజి Published on 14 March 2025 8:50 AM IST
'తెలంగాణ రైజింగ్కు ప్రాధాన్యం ఇవ్వండి'.. కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్
రాబోయే 25 ఏళ్ల పాటు తెలంగాణ రైజింగ్ విజన్ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్...
By అంజి Published on 14 March 2025 8:15 AM IST
హోలీ పండుగ.. బోర్డు పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు సీబీఎస్ఈ గుడ్న్యూస్
హోలీ కారణంగా మార్చి 15న జరగనున్న హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరోసారి పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు...
By అంజి Published on 14 March 2025 8:00 AM IST