ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు.. మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్
ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు.
By అంజి Published on 14 March 2025 7:33 AM IST
Telangana: రేపటి నుంచే ఒంటిపూట బడులు
పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో మార్చి 15 నుండి హాఫ్ డే పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 14 March 2025 7:30 AM IST
ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య.. 2 నెలలుగా ఇంటి అద్దె కట్టలేక..
దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన వెలుగు చూసింది. బదర్పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో 42 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు మైనర్ కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి.
By అంజి Published on 14 March 2025 7:15 AM IST
ఏపీ యువతకు శుభవార్త.. ఏడాదిలో 2 లక్షల మందికి 'ఏఐ' స్కిల్ ట్రైనింగ్
ఆంధ్రప్రదేశ్ యువతకు ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడానికి అంతర్జాతీయ టెక్-దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 14 March 2025 7:00 AM IST
Telangana: వారికి గుడ్న్యూస్.. త్వరలోనే గ్రీన్ రేషన్ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న (APL) కుటుంబాలకు గ్రీన్ రేషన్ కార్డులను జారీ చేయనుంది.
By అంజి Published on 14 March 2025 6:30 AM IST
హోళీ వేళ.. నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?
సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు...
By అంజి Published on 14 March 2025 6:15 AM IST
మగాళ్లకు పీరియడ్స్ వస్తాయా?.. ఈ ఐఎంఎస్ గురించి మీకు తెలుసా?
అమ్మాయిలకు పీరియడ్స్ ఎలాగో.. అబ్బాయిలూ ప్రతి నెల ఐఎంఎస్ (ఇర్రిటబుల్ మేల్ సిండ్రోమ్) వంటి హార్మోన్ సమస్యతో బాధపడతారని వైద్యులు చెబుతున్నారు.
By అంజి Published on 12 March 2025 1:30 PM IST
సౌందర్య మృతిపై నటుడు మోహన్ బాబుపై ఫిర్యాదు.. 21 ఏళ్ల తర్వాత..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 21 సంవత్సరాల తరువాత, తెలుగు ప్రముఖ నటుడు మోహన్ బాబుపై ఫిర్యాదు దాఖలైంది.
By అంజి Published on 12 March 2025 12:17 PM IST
ఏపీలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన తండ్రే కాటేశాడు.
By అంజి Published on 12 March 2025 11:43 AM IST
త్వరలో భారత్కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెలాఖరులో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా రానున్నారు.
By అంజి Published on 12 March 2025 10:30 AM IST
మహిళా జర్నలిస్టు రేవతి అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్
ఇవాళ ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో మహిళా జర్నలిస్ట్ రేవతి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 12 March 2025 9:26 AM IST
'మా సిఫార్సు లేఖలను పట్టించుకోండి'.. సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ లేఖ
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినా టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం...
By అంజి Published on 12 March 2025 9:14 AM IST