ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు తాత్కాలిక బ్రేక్!
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల విరామం ఇచ్చారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తికాగా, తాజాగా ఎక్స్కవేటర్లు సొరంగం...
By అంజి Published on 26 April 2025 10:06 AM IST
Rojgar Mela: నేడు 51 వేల మంది యువతకు నియామక పత్రాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నూతనంగా నియమితులైన 51 వేల మంది యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నియామక పత్రాలు అందజేయనున్నారు.
By అంజి Published on 26 April 2025 9:32 AM IST
సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. అంతే ధీటుగా భారత్ సమాధానం
భారత్ - పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.
By అంజి Published on 26 April 2025 8:50 AM IST
'పీఓకేను భారత్లో విలీనం చేయండి'.. ప్రధానిని కోరిన సీఎం రేవంత్
జమ్ము కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన...
By అంజి Published on 26 April 2025 8:04 AM IST
Telangana: కలకలం.. వివాహితను అత్యాచారం చేసి చంపి.. అదే ఇంట్లో ఉరేసుకున్న వ్యక్తి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఆమె ఇంట్లోనే ఆమె పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడి చంపేశాడు.
By అంజి Published on 26 April 2025 7:51 AM IST
పాక్కు సింధు జలాలను ఆపడానికి.. 3 దశల ప్రణాళిక రూపొందించిన భారత్
సింధు నది నీరు వృథా కాకుండా లేదా పాకిస్తాన్లోకి ప్రవహించకుండా భారతదేశం చూసుకుంటుందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
By అంజి Published on 26 April 2025 7:16 AM IST
హైదరాబాద్లో పాకిస్తానీ వ్యక్తి అరెస్టు.. భార్య కోసం వచ్చి..
నేపాల్ మీదుగా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు పోలీసులు ఒక పాకిస్తానీ జాతీయుడిని అరెస్టు చేశారు.
By అంజి Published on 26 April 2025 7:04 AM IST
విషాదం.. గర్భస్రావంతో కాలేజి విద్యార్థిని మృతి.. గర్భవతిని చేసిన ప్రొఫెసర్ అరెస్ట్
తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శుక్రవారం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భస్రావం...
By అంజి Published on 26 April 2025 6:53 AM IST
గుడ్న్యూస్.. నేడు మత్స్యకారుల ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.20,000
సీఎం చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు.
By అంజి Published on 26 April 2025 6:40 AM IST
Telangana: త్వరలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి రావడంతో త్వరలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
By అంజి Published on 25 April 2025 2:30 PM IST
24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసు.. మేధా పాట్కర్ అరెస్ట్
సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 25 April 2025 1:20 PM IST
Video: ఎన్టీఆర్ జిల్లాలో బీభత్సం.. కూలీలపైకి దూసుకెళ్లిన కారు
ఎన్టీఆర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం నాడు జగ్గయ్యపేట చెరువు బజార్ వద్ద రోడ్డుపై వేగంగా వచ్చిన కారు కార్మికులపై నుంచి దూసుకెళ్లింది.
By అంజి Published on 25 April 2025 12:52 PM IST