ఉస్మానియా యూనివర్సిటీలో అన్నంలో బ్లేడులు, పురుగులు.. విద్యార్థుల భారీ నిరసన
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్లో నాణ్యత లేని ఆహారంపై విద్యార్థుల నిరసన చేపట్టారు. నిత్యం అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
By అంజి Published on 12 March 2025 8:44 AM IST
మంగళగిరి వాకర్స్కు మంత్రి లోకేష్ గుడ్న్యూస్
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన సొంత డబ్బు రూ.5 లక్షల చెల్లించి మంగళగిరి ఏకోపార్క్లో వాకర్స్ ఫ్రీ ఎంట్రీ కల్పించారు.
By అంజి Published on 12 March 2025 8:22 AM IST
తాంత్రిక పూజ పేరుతో.. బంధువు భార్యపై అత్యాచారం
గుజరాత్లో దారుణ ఘటన జరిగింది. తాంత్రిక పూజ పేరుతో బంధువు భార్యపై తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 12 March 2025 8:00 AM IST
ఏపీ సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ
అన్నమయ్య జిల్లా, కర్ణాటక సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 'జర్నీ' సినిమా తరహాలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
By అంజి Published on 12 March 2025 7:34 AM IST
జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లి లొంగిపోయారు.
By అంజి Published on 12 March 2025 7:19 AM IST
నెలకు రూ.5,000.. దరఖాస్తు గడువు పొడిగింపు
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా.. ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 12 March 2025 6:52 AM IST
రైతులకు గుడ్న్యూస్.. అకౌంట్లలోకి రూ.6,000
రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుడ్న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం...
By అంజి Published on 12 March 2025 6:38 AM IST
రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్స్.. మహిళల కోసం మాత్రమే
మహిళలకు గౌరవం, భద్రత, సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వం రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్లను ప్రవేశపెట్టింది.
By అంజి Published on 11 March 2025 1:25 PM IST
దారుణం.. పరీక్షకు వెళ్తున్న దళిత విద్యార్థి వేళ్లు నరికివేశారు
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో పరీక్ష రాయడానికి వెళ్తున్న ఒక దళిత విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వేళ్లు నరికివేశారు.
By అంజి Published on 11 March 2025 12:53 PM IST
లిఫ్ట్ రాకముందే తెరచుకున్న డోర్.. మూడో అంతస్తు పైనుంచి పడి పోలీస్ అధికారి మృతి
రాజన్న సిరిసిల్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్ ప్రమాదంలో తెలంగాణ సచివాలయం మాజీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గంగారాం మృతి చెందారు.
By అంజి Published on 11 March 2025 12:08 PM IST
సమ్మర్ వచ్చేస్తోంది.. ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది!
ఎండాకాలం వచ్చేస్తోంది. సరైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
By అంజి Published on 11 March 2025 11:36 AM IST
SLBC Tunnel: కార్మికుల జాడ కోసం.. రంగంలోకి దిగిన రోబోలు
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 18వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోబోటిక్ టీమ్ రోబోలతో సొరంగంలోకి వెళ్లింది.
By అంజి Published on 11 March 2025 10:51 AM IST