తొలిసారి మిజోరానికి రైల్వే కనెక్టివిటీ.. 'ఐజ్వాల్' ఇప్పుడ భారత రైల్వే మ్యాప్లో ఉందన్న ప్రధాని
ఈశాన్య రాష్ట్రం మిజోరంను తొలిసారిగా భారత రైల్వే నెట్వర్క్కు అనుసంధానిస్తూ కీలక రైల్వే లైన్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు.
By అంజి Published on 13 Sept 2025 11:21 AM IST
పెంపుడు కుక్కకు 'శర్మ జీ' అని పేరు.. చెలరేగిన వివాదం
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గురువారం రాత్రి కుక్క పేరుపై జరిగిన వివాదం హింసాత్మకంగా మారింది. పొరుగింటి వ్యక్తి తన పెంపుడు కుక్కకు 'శర్మ' అని పేరు...
By అంజి Published on 13 Sept 2025 10:17 AM IST
తల్లి కాదు రాక్షసి.. ప్రియుడి కోసం కూతురిని చంపి.. ఆపై గ్రామ శివారులో పాతిపెట్టి..
ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. ఆపై గ్రామ శివారులో కూతురి డెడ్బాడీని పూడ్చి పెట్టింది.
By అంజి Published on 13 Sept 2025 9:30 AM IST
నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీలా కర్కి ప్రమాణస్వీకారం
నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారికంగా దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు.
By అంజి Published on 13 Sept 2025 8:45 AM IST
ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై దాడి.. ఖండించిన వైఎస్ జగన్
కృష్ణా జిల్లాలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.
By అంజి Published on 13 Sept 2025 8:31 AM IST
Telangana: ఆసుపత్రిలో ప్రసవం జరగకుండా ఉండటానికి.. పొలాల్లో దాక్కున్న గర్భిణీ గిరిజన మహిళ
గిరిజన సమూహానికి చెందిన గర్భవతి అయిన ఆదివాసీ మహిళ అత్రం భీమ్ బాయి (43), శుక్రవారం ఉదయం ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఉండటానికి ...
By అంజి Published on 13 Sept 2025 7:51 AM IST
చికెన్కు బదులు వెజ్ కర్రీ వండిందని.. భార్యపై దాడి చేసి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో 21 ఏళ్ల మహిళ ఇంట్లో చికెన్ వండడానికి నిరాకరించి, బదులుగా శాఖాహారం వండినందుకు భర్తతో వివాదం..
By అంజి Published on 13 Sept 2025 7:30 AM IST
మహిళలకు శుభవార్త.. త్వరలోనే ఇందిరమ్మ చీరల పంపిణీ
దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
By అంజి Published on 13 Sept 2025 7:10 AM IST
Telangana: వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఇవి తప్పనిసరి
రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ టైమ్ విజిబిలిటీ కోసం ఇకపై వాహనాలకు..
By అంజి Published on 13 Sept 2025 6:58 AM IST
గణేష్ నిమజ్జనంలో విషాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది మృతి
కర్ణాటకలోని హసన్ జిల్లాలో శుక్రవారం గణేష్ విగ్రహ నిమజ్జనంలో పాల్గొన్న భక్తులపైకి ట్రక్కు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 25 మంది...
By అంజి Published on 13 Sept 2025 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో...
By జ్యోత్స్న Published on 13 Sept 2025 6:27 AM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాదీ విద్యార్థి మృతి
అమెరికాలోని కనెక్టికట్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన హైదరాబాద్కు చెందిన ఒక విద్యార్థి ఇటీవల చికిత్స పొందుతూ మరణించాడు.
By అంజి Published on 12 Sept 2025 5:53 PM IST












