విషాదం.. ఓవర్ డైటింగ్తో యువతి మృతి.. 5 నెలలుగా నీరు మాత్రమే తాగుతూ..
ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయబడిన డైటింగ్ ట్రెండ్లను గుడ్డిగా అనుసరించడం వల్ల కలిగే ప్రమాదాలను తాజా విషాద ఘటన ఎత్తి చూపుతోంది.
By అంజి Published on 11 March 2025 10:01 AM IST
టీమిండియా గెలిచిందని బాణసంచా పేల్చాడని.. కత్తితో పొడిచి చంపారు
ఇండోర్లో ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం విజయం సాధించినందుకు సంబరాలు చేసుకుంటున్న వ్యక్తిని పటాకులు పేలుస్తుండగా కొందరు కత్తితో పొడిచి చంపారు.
By అంజి Published on 11 March 2025 9:25 AM IST
'మల్హార్ సర్టిఫికేట్ లేని దుకాణాల్లో మటన్ కొనొద్దు'.. హిందువులను కోరిన మంత్రి
మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జట్కా మటన్ దుకాణాలను.. కొత్తగా ప్రారంభించిన మల్హార్ సర్టిఫికేట్ కింద నమోదు...
By అంజి Published on 11 March 2025 8:48 AM IST
సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీ రహస్య కార్యకర్త: కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి రహస్య కార్యకర్తగా పనిచేస్తున్నారని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్...
By అంజి Published on 11 March 2025 8:18 AM IST
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్. అక్కడి అయ్యప్ప సన్నిధానంలో 18 మెట్లను ఎక్కగానే స్వామి వారి దర్శనం అయ్యేలా మార్పులు చేయాలని దేవస్థానం బోర్డు...
By అంజి Published on 11 March 2025 8:06 AM IST
రైతుల పంటలను కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత: మంత్రుల హామీ
ప్రస్తుత రబీ సీజన్లో పంటలను కాపాడటం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత విషయమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు.
By అంజి Published on 11 March 2025 7:51 AM IST
'పుష్ప-2' తొక్కిసలాట.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్
'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
By అంజి Published on 11 March 2025 7:09 AM IST
హైదరాబాద్లో విషాదం.. కొడుకు, కూతురిని చంపి.. ఆపై దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకు, కూతురిని చంపి.. భార్య,భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By అంజి Published on 11 March 2025 6:55 AM IST
అభ్యర్థులకు అలర్ట్.. నేడే గ్రూప్-2 ఫలితాలు
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్. నేడు గ్రూప్-2 పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది.
By అంజి Published on 11 March 2025 6:44 AM IST
ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు నల్గొండ కోర్టు శిక్ష విధించింది.
By అంజి Published on 10 March 2025 12:33 PM IST
'కేటీఆర్.. నీ నోరు అదుపులో పెట్టుకో'.. బుద్ధా వెంకన్న ఫైర్
'ఆఖరికి ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు.
By అంజి Published on 10 March 2025 12:09 PM IST
Telangana: విషాదం.. చిన్నారి బాలుడి ప్రాణం తీసిన పల్లిగింజ
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడు ఒక్కసారిగా మృత్యువు లోకానికి వెళ్లిపోయాడు.
By అంజి Published on 10 March 2025 11:14 AM IST