నాయీ బ్రహ్మణుల కమిషన్ పెంపు.. ఉత్తర్వులు జారీ
సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో నాయీ బ్రహ్మణులకు కనీస కమీషన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది.
By అంజి Published on 25 April 2025 6:59 AM IST
గెస్ట్ లెక్చరర్లకు గుడ్న్యూస్.. సర్వీసు పొడిగింపు
గెస్టు లెక్చరర్లకు గుడ్న్యూస్ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న గెస్టు లెక్చరర్ల...
By అంజి Published on 25 April 2025 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయం
చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని వైపుల...
By అంజి Published on 25 April 2025 6:10 AM IST
వేసవి కాలం.. నీరు తాగడంలో నిర్లక్ష్యం చేస్తున్నారా?
చాలా మంది దాహం ఎక్కువగా ఉంటే తప్ప నీటిని తాగడానికి అంత ఆసక్తి చూపరు. అయితే శరీరంలో జీవ ప్రక్రియ సక్రమంగా జరగడానికి తగినంత నీరు తాగుతుండాలి.
By అంజి Published on 23 April 2025 12:45 PM IST
Hyderabad: పాతబస్తీలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ ముఠా గుట్టు రట్టు.. పోలీసుల అదుపులో ఆరుగురు
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ తయారు చేస్తున్నా ముఠా గుట్టు రట్టైంది.
By అంజి Published on 23 April 2025 12:00 PM IST
తిరుమలలో భద్రతా లోపాలు.. ఏపీ ప్రభుత్వానికి హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు
తిరుమల ఆలయంలో భద్రతా లోపాలను పరిశీలించాలని హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
By అంజి Published on 23 April 2025 11:09 AM IST
Breaking: టెన్త్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
టెన్త పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు.
By అంజి Published on 23 April 2025 10:08 AM IST
పెరగనున్న సిమెంట్ ధర
దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెండ్ డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ సంస్థ సీఆర్ఐఎస్ఐఎల్ అంచనా వేసింది.
By అంజి Published on 23 April 2025 9:45 AM IST
గుడ్న్యూస్.. ఇకపై ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా.. 600 చదరపు అడుగులకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి...
By అంజి Published on 23 April 2025 9:01 AM IST
భారత్ చేరుకున్న ప్రధాని మోదీ.. వచ్చి రాగానే కశ్మీర్ ఉగ్రదాడిపై..
సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి చేరుకున్నారు.
By అంజి Published on 23 April 2025 8:10 AM IST
Vizag: మహిళా లెక్చరర్పై విద్యార్థిని చెప్పుతో దాడి
ఒక మహిళా లెక్చరర్ మొబైల్ ఫోన్ లాక్కున్న తర్వాత, ఒక విద్యార్థిని ఆమెపై చెప్పుతో దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.
By అంజి Published on 23 April 2025 7:55 AM IST
ఇళ్లు లేని పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 3 లక్షల గృహాల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం వేగవంతం చేసింది.
By అంజి Published on 23 April 2025 7:26 AM IST