వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఆ పార్టీ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చింది.
By అంజి Published on 23 April 2025 7:13 AM IST
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. త్వరలోనే 18 జాబ్ నోటిఫికేషన్లు
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 23 April 2025 6:58 AM IST
Terror Attack: నేడు జమ్మూ కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్ధతు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నేడు జమ్మూకశ్మీర్లో బంద్కు జేకేహెచ్సీ, సీసీఐకే, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి.
By అంజి Published on 23 April 2025 6:41 AM IST
Pahalgam: ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ మృతి.. విశాఖ వాసి గల్లంతు
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం, ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన జరిగిన ఉగ్రదాడిలో హైదరాబారద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు.
By అంజి Published on 23 April 2025 6:29 AM IST
దారుణం.. భార్య, మేనల్లుడు కలిసి భర్తను చంపి.. ట్రాలీ బ్యాగులో మృతదేహాన్ని ప్యాక్ చేసి..
ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి ఆదివారం ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ట్రాలీ బ్యాగ్లో శవమై కనిపించాడు.
By అంజి Published on 22 April 2025 1:21 PM IST
Breaking: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలను ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఫలితాలను విడుదల...
By అంజి Published on 22 April 2025 12:17 PM IST
తెలంగాణలో భానుడి భగ భగ.. రానున్న 3 రోజులు జాగ్రత్త
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మొన్నటి వరకు కొద్దిగా వర్షాలు పడి ఎండ నుంచి ఉపశమనం లభించిగా.. మళ్లీ ఎండలు మొదలయ్యాయి.
By అంజి Published on 22 April 2025 11:42 AM IST
Hyderabad: రోడ్లపై అక్రమ నిర్మాణాలు.. హైడ్రా హెచ్చరిక
రోడ్లు, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా తమ ఆక్రమణలను తొలగించుకోవాలని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ కఠినమైన హెచ్చరిక జారీ...
By అంజి Published on 22 April 2025 10:41 AM IST
Andhrapradesh: శుభవార్త.. త్వరలోనే కొత్త పెన్షన్లు
కొత్త పెన్షన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త పెన్షన్ల మంజూరుకు కసరత్తులు చేస్తోంది.
By అంజి Published on 22 April 2025 9:43 AM IST
హీరో మహేష్బాబుకు ఈడీ నోటీసులు
హీరో మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు...
By అంజి Published on 22 April 2025 9:04 AM IST
కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ డేటా
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లోని నిరుద్యోగ గణాంకాలను 3 నెలలకోసారి రిలీజ్ చేస్తుండగా.. ఇకపై ప్రతి నెలా...
By అంజి Published on 22 April 2025 8:34 AM IST
విద్యార్థులకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఎల్లుండి నుండే సెలవులు
ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు ఎల్లుండి నుంచి (ఏప్రిల్ 24వ తేదీ) నుంచి సమ్మర్ హాలిడేస్ మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.
By అంజి Published on 22 April 2025 8:11 AM IST