'సుంకిశాల పనులు వేగవంతం చేయండి'.. నిర్మాణ సంస్థకు జలమండలి ఆదేశం
సుంకిశాల ఇంటెక్ వెల్ పనులను 2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మేఘ...
By అంజి Published on 28 May 2025 8:55 AM IST
Hanamkonda: భూ వివాదం విషయంలో పోలీసుల అత్యుత్సాహం.. ఏకంగా ఇంట్లోకి చొరబడి..
భూ సంబంధిత వివాదాలు, పైసల పంచాయతీలు ఇక్కడ పరిష్కరించబడవు.. కోర్టుల్లో పరిష్కరించుకోవాలి అని చెబుతూనే భూ వివాదాల్లో కొందరు పోలీసులు అత్యుత్సాహం...
By అంజి Published on 28 May 2025 8:45 AM IST
మరో విషాదం.. గోదావరి నదిలో మునిగిపోయిన ముగ్గురు బాలురు
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో మంగళవారం ముగ్గురు బాలురు మునిగి చనిపోయారు.
By అంజి Published on 28 May 2025 7:42 AM IST
మహానాడులో టీడీపీకి రారాజుగా నారా లోకేష్కు పట్టాభిషేకం చేస్తారా?
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మంగళవారం తన మూడు రోజుల వార్షిక సమ్మేళనం 'మహానాడు'ను ప్రారంభించగానే, అందరి దృష్టి పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 28 May 2025 7:31 AM IST
'కన్నడ భాష.. తమిళం నుంచి పుట్టింది'.. కమలహాసన్ వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం
చెన్నైలో జరిగిన ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ, "కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది" అని చెప్పడంతో వివాదం రేగింది.
By అంజి Published on 28 May 2025 7:18 AM IST
కూతురిపై తండ్రి స్నేహితుడు అత్యాచారం.. పీరియడ్స్ రాకపోవడంతో..
మధ్యప్రదేశ్లోని భోపాల్లో దారుణం జరిగింది. 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి స్నేహితుడు అత్యాచారం చేశాడు.
By అంజి Published on 28 May 2025 7:09 AM IST
రాజీవ్ యువ వికాసం.. మరో బిగ్ అప్డేట్
రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. జూన్ 10 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు శిక్షణ ఇస్తామని స్పష్టం...
By అంజి Published on 28 May 2025 6:59 AM IST
Telangana: ధాన్యం సేకరణ విషయంలో.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో 15 రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడంతో వానాకాలం సీజన్లో పంటల సాగు విషయంలో రైతులకు అవసరమైన తక్షణ చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.....
By అంజి Published on 28 May 2025 6:48 AM IST
యూఎస్ వెళ్లాలనుకునే వారికి బ్యాడ్న్యూస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూఎస్ ఎంబసీల్లో స్టూడెంట్ వీసా...
By అంజి Published on 28 May 2025 6:36 AM IST
భారత్తో చర్చలు జరపడానికి మేం సిద్ధం: పాక్ ప్రధాని
కాశ్మీర్, ఉగ్రవాదం, నీటి భాగస్వామ్యం, వాణిజ్యం వంటి రెండు పొరుగు దేశాల మధ్య ఉన్న అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కరించడానికి భారతదేశంతో శాంతి చర్చలలో...
By అంజి Published on 27 May 2025 1:45 PM IST
అకౌంట్లలోకి రూ.20,000.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత అనే చూస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు.
By అంజి Published on 27 May 2025 12:50 PM IST
Andhrapradesh: గౌతమి నదిలో మునిగిపోయిన 8 మంది యువకులు.. ఒకరి మృతదేహం లభ్యం
గోదావరి నది ఉపనది అయిన గౌతమి నదిలో ఇద్దరు మైనర్ బాలురు సహా ఎనిమిది మంది యువకులు మునిగిపోయారు. సోమవారం రాత్రి, ఒక మృతదేహాన్ని బయటకు తీశారు.
By అంజి Published on 27 May 2025 12:03 PM IST