మైనర్పై ఫారెస్ట్ గార్డు అత్యాచారయత్నం.. బాలిక గట్టిగా కేకలు వేయడంతో..
సోమవారం నాడు రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ జిల్లాలో రణతంబోర్ టైగర్ రిజర్వ్కు చెందిన ఒక ఫారెస్ట్ గార్డు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడానికి...
By అంజి Published on 22 April 2025 7:43 AM IST
21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు.. సెకండ్ లిస్టు విడుదల
గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు తపాలా శాఖ గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 22 April 2025 7:23 AM IST
48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: మంత్రి ఉత్తమ్
రబీ సీజన్లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే...
By అంజి Published on 22 April 2025 7:02 AM IST
మెగా డీఎస్సీ -2025.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం
డీఎస్సీ - 2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటి పేరుతోనే...
By అంజి Published on 22 April 2025 6:42 AM IST
Hyderabad: ప్రియుడిపై మోజుతో.. భర్తను చంపి పూడ్చి పెట్టిన భార్య
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. ప్రియుడి కోసం ఓ మహిళ తన భర్తను చంపి పూడ్చి పెడ్డింది.
By అంజి Published on 21 April 2025 1:30 PM IST
టోపీ, హెల్మెట్ పెట్టుకుంటే బట్టతల వస్తుందా?
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి టోపీ ధరిస్తారు. అలాగే బైక్లపై బయటకు వెళ్లేటప్పుడు సేఫ్టీ కోసం హెల్మెట్...
By అంజి Published on 21 April 2025 12:33 PM IST
Video: చిన్నారిని కాపాడిన హీరోయిన్ సోదరి.. నెటిజన్ల ప్రశంసలు
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సోదరి ఖుష్బూ చేసిన పని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
By అంజి Published on 21 April 2025 11:45 AM IST
భారత్ చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు.. భద్రత కట్టుదిట్టం
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సోమవారం తన తొలి అధికారిక భారత పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ భారత్లో...
By అంజి Published on 21 April 2025 10:55 AM IST
మరో ఎన్కౌంటర్.. రూ. కోటి రివార్డు ఉన్న అగ్రనేత సహా 8 మంది నక్సల్స్ హతం
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం నాడు జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మరణించారు.
By అంజి Published on 21 April 2025 10:16 AM IST
Hyderabad: నేటి నుంచి 3 రోజులు వైన్స్ బంద్
ఈ నెల 23న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి.
By అంజి Published on 21 April 2025 9:39 AM IST
త్వరలో హైదరాబాద్లో ఎకో టౌన్: సీఎం రేవంత్
జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది.
By అంజి Published on 21 April 2025 9:00 AM IST
రూ.1000కే మినీ ఏసీ.. ఎక్కడో తెలుసా?
ముంబైకి చెందిన ఓ షాప్ యాజమాని రూ.వెయ్యికే మినీ ఏసీలను విక్రయిస్తున్నాడు. చిన్న సైజ్లో ఉన్న ఈ ఏసీ చాలా తక్కువ ధరకే వస్తుండటంతో చాలా మంది కొనుగోలు...
By అంజి Published on 21 April 2025 8:29 AM IST