అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    American Airlines plane, fire, passengers, international news
    Video: మంటల్లో చిక్కుకున్న విమానం.. పరుగులు తీసిన ప్రయాణికులు

    గురువారం ఉదయం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని గేటు వద్ద నిలిపి ఉంచిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం మంటల్లో చిక్కుకుంది.

    By అంజి  Published on 14 March 2025 10:45 AM IST


    IPL 2025, Axar Patel, Rishabh Pant, Delhi Capitals captain
    IPL - 2025: ఢిల్లీ కొత్త కెప్టెన్‌ అతడే

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసింది.

    By అంజి  Published on 14 March 2025 10:24 AM IST


    UttarPradesh, honour killing, caste, Crime
    కూతురిని చంపి అంత్యక్రియలు.. వేరే కులానికి చెందిన యువకుడిని లవ్‌ చేసిందని..

    ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం ఒక బాలికను పరువు హత్య కేసులో ఆమె తండ్రి, కొడుకు హత్య చేశారని పోలీసులు తెలిపారు.

    By అంజి  Published on 14 March 2025 10:15 AM IST


    Experts say to follow these precautions while sprinkling Holi colors
    హోళీ రంగులు చల్లుకుంటున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

    హోళీ అంటేనే రంగుల పండుగ. కలర్స్‌ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం.

    By అంజి  Published on 14 March 2025 9:43 AM IST


    rupee symbol, Tamilnadu Govt, National news, ₹, Uday Kumar
    రూపీ సింబల్‌ మార్పుపై విమర్శలు.. రూపకర్త ఏమన్నారంటే?

    తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్‌ను మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం...

    By అంజి  Published on 14 March 2025 9:07 AM IST


    Youth Thrashed, Holi Colours, Rajasthan, Crime
    హోళీ వేళ దారుణం.. రంగులు చల్లద్దొన్నందుకు కొట్టి చంపారు

    రంగులు చల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్‌లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు.

    By అంజి  Published on 14 March 2025 8:50 AM IST


    CM Revanth, Union Minister Jaishankar, Telangana rise
    'తెలంగాణ రైజింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వండి'.. కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్‌

    రాబోయే 25 ఏళ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌...

    By అంజి  Published on 14 March 2025 8:15 AM IST


    CBSE,special exam , students, celebrating Holi
    హోలీ పండుగ.. బోర్డు పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు సీబీఎస్‌ఈ గుడ్‌న్యూస్‌

    హోలీ కారణంగా మార్చి 15న జరగనున్న హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు మరోసారి పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు...

    By అంజి  Published on 14 March 2025 8:00 AM IST


    AP government, reforms, intermediate education, APnews
    ఇంటర్‌ విద్యలో కీలక సంస్కరణలు.. మంత్రి లోకేష్‌ గ్రీన్‌ సిగ్నల్‌

    ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు.

    By అంజి  Published on 14 March 2025 7:33 AM IST


    Half-Day Schools , Telangana, Schools,  School Education Department
    Telangana: రేపటి నుంచే ఒంటిపూట బడులు

    పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో మార్చి 15 నుండి హాఫ్ డే పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

    By అంజి  Published on 14 March 2025 7:30 AM IST


    Woman, her 2 daughters found dead, Delhi, rent, Crime
    ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య.. 2 నెలలుగా ఇంటి అద్దె కట్టలేక..

    దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన వెలుగు చూసింది. బదర్‌పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో 42 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు మైనర్ కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి.

    By అంజి  Published on 14 March 2025 7:15 AM IST


    2 lakh youths, training, skill development, Minister Nara Lokesh, AI, Microsoft
    ఏపీ యువతకు శుభవార్త.. ఏడాదిలో 2 లక్షల మందికి 'ఏఐ' స్కిల్‌ ట్రైనింగ్‌

    ఆంధ్రప్రదేశ్ యువతకు ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడానికి అంతర్జాతీయ టెక్-దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఆంధ్రప్రదేశ్...

    By అంజి  Published on 14 March 2025 7:00 AM IST


    Share it