Andhrapradesh: గౌతమి నదిలో మునిగిపోయిన 8 మంది యువకులు.. ఒకరి మృతదేహం లభ్యం
గోదావరి నది ఉపనది అయిన గౌతమి నదిలో ఇద్దరు మైనర్ బాలురు సహా ఎనిమిది మంది యువకులు మునిగిపోయారు. సోమవారం రాత్రి, ఒక మృతదేహాన్ని బయటకు తీశారు.
By అంజి Published on 27 May 2025 12:03 PM IST
'నన్ను రెచ్చగొడితే వైఎస్ జగన్కే నష్టం'.. విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్
వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను మౌనంగా ఉండడం వైయస్సార్ సీపీలో కోటరీకి సచ్చటం లేదన్నారు.
By అంజి Published on 27 May 2025 10:39 AM IST
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య.. కారులో మృతదేహాలు లభ్యం
హర్యానాలోని పంచకులాలో డెహ్రాడూన్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
By అంజి Published on 27 May 2025 9:51 AM IST
3 రోజుల 'మహానాడు'కు సర్వం సిద్ధం.. హాజరుకానున్న 5 లక్షల మంది
అధికార తెలుగుదేశం పార్టీ తన మూడు రోజుల వార్షిక మహానాడును నేటి (ఈనెల 27) నుంచి కడపలో ప్రారంభించేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 27 May 2025 9:00 AM IST
గుడ్న్యూస్.. వారికి 100 రోజుల ఉపాధి పని
దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి హామీ కింద 100 రోజుల పని కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
By అంజి Published on 27 May 2025 8:39 AM IST
Telangana: ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థ.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభం
రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి రిజిస్ట్రేషన్లకు ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థను త్వరలో అమలు చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం...
By అంజి Published on 27 May 2025 8:11 AM IST
ఏపీలో దారుణం.. 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వ్యక్తి
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికను రామాంజనేయులు (60) అనే వ్యక్తి బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్నాడు.
By అంజి Published on 27 May 2025 7:46 AM IST
అలర్ట్.. మూడు రోజులు అతి భారీ వర్షాలు
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 27 May 2025 7:26 AM IST
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు.. ఏసీబీ నోటీసులపై స్పందించిన కేటీఆర్
ఫార్ములా ఇ రేసింగ్ అక్రమాల కేసుకు సంబంధించి మే 28న విచారణకు హాజరు కావాలని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సోమవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ...
By అంజి Published on 27 May 2025 7:16 AM IST
కేంద్ర కీలక నిర్ణయం.. అప్రెంటిస్ల స్టైఫండ్ భారీగా పెంపు
అప్రెంటిసెస్లకు అందించే స్టైఫండ్ను భారీగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 27 May 2025 7:01 AM IST
రాజీవ్ యువ వికాసం.. రేపటితో ఎంపిక పూర్తి
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతోంది. ఈ స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రేపటితో ముగియనుంది.
By అంజి Published on 27 May 2025 6:50 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఉద్యోగాలలో పని ఒత్తిడి
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ ...
By అంజి Published on 27 May 2025 6:22 AM IST