Video: మంటల్లో చిక్కుకున్న విమానం.. పరుగులు తీసిన ప్రయాణికులు
గురువారం ఉదయం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని గేటు వద్ద నిలిపి ఉంచిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం మంటల్లో చిక్కుకుంది.
By అంజి Published on 14 March 2025 10:45 AM IST
IPL - 2025: ఢిల్లీ కొత్త కెప్టెన్ అతడే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్గా అక్షర్ పటేల్ను ఎంపిక చేసింది.
By అంజి Published on 14 March 2025 10:24 AM IST
కూతురిని చంపి అంత్యక్రియలు.. వేరే కులానికి చెందిన యువకుడిని లవ్ చేసిందని..
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం ఒక బాలికను పరువు హత్య కేసులో ఆమె తండ్రి, కొడుకు హత్య చేశారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 March 2025 10:15 AM IST
హోళీ రంగులు చల్లుకుంటున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
హోళీ అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం.
By అంజి Published on 14 March 2025 9:43 AM IST
రూపీ సింబల్ మార్పుపై విమర్శలు.. రూపకర్త ఏమన్నారంటే?
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్ను మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం...
By అంజి Published on 14 March 2025 9:07 AM IST
హోళీ వేళ దారుణం.. రంగులు చల్లద్దొన్నందుకు కొట్టి చంపారు
రంగులు చల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు.
By అంజి Published on 14 March 2025 8:50 AM IST
'తెలంగాణ రైజింగ్కు ప్రాధాన్యం ఇవ్వండి'.. కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్
రాబోయే 25 ఏళ్ల పాటు తెలంగాణ రైజింగ్ విజన్ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్...
By అంజి Published on 14 March 2025 8:15 AM IST
హోలీ పండుగ.. బోర్డు పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు సీబీఎస్ఈ గుడ్న్యూస్
హోలీ కారణంగా మార్చి 15న జరగనున్న హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరోసారి పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు...
By అంజి Published on 14 March 2025 8:00 AM IST
ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు.. మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్
ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు.
By అంజి Published on 14 March 2025 7:33 AM IST
Telangana: రేపటి నుంచే ఒంటిపూట బడులు
పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో మార్చి 15 నుండి హాఫ్ డే పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 14 March 2025 7:30 AM IST
ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య.. 2 నెలలుగా ఇంటి అద్దె కట్టలేక..
దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన వెలుగు చూసింది. బదర్పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో 42 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు మైనర్ కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి.
By అంజి Published on 14 March 2025 7:15 AM IST
ఏపీ యువతకు శుభవార్త.. ఏడాదిలో 2 లక్షల మందికి 'ఏఐ' స్కిల్ ట్రైనింగ్
ఆంధ్రప్రదేశ్ యువతకు ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడానికి అంతర్జాతీయ టెక్-దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 14 March 2025 7:00 AM IST