ఏపీ లిక్కర్ కేసు.. సిట్ విచారణకు హాజరైన మిథున్ రెడ్డి
ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
By అంజి Published on 19 April 2025 10:45 AM IST
'భార్య.. భర్త ఆస్తి కాదు'.. వివాహేతర సంబంధంపై హైకోర్టు సంచలన తీర్పు
తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ మరో వ్యక్తిపై ఒక వ్యక్తి దాఖలు చేసిన కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
By అంజి Published on 19 April 2025 10:14 AM IST
Hyderabad: హెచ్ఎండీఏ ప్రాంతానికి బిల్డ్నౌ ప్లాట్ఫామ్ విస్తరణ
తెలంగాణ ప్రభుత్వం తన AI-ఆధారిత ఆన్లైన్ భవన ఆమోద వ్యవస్థను మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ప్రాంతానికి విస్తరించింది.
By అంజి Published on 19 April 2025 9:37 AM IST
'కాంగ్రెస్ ఇచ్చిన.. ఆ హామీ ఇప్పట్లో అమలు కాదు'.. ఎమ్మెల్యే కూనంనేని
ఎలక్షన్ టైమ్లో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీపై కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 19 April 2025 8:45 AM IST
కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. నలుగురు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది!
కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. నలుగురు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది!
By అంజి Published on 19 April 2025 8:08 AM IST
నిరుద్యోగులకు శుభవార్త.. 10,945 జీపీవో పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్
గ్రామ పాలన అధికారి పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. 10,945 జీపీవో పోస్టులకు డైరెక్ట్...
By అంజి Published on 19 April 2025 7:54 AM IST
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం.. ఇకపై నిర్వహించే పరీక్షలకు ఇది తప్పనిసరి
రిక్రూట్మెంట్లో భద్రత, పారదర్శకత పెంపొందించేందుకు ఎస్ఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానాన్ని అమలు...
By అంజి Published on 19 April 2025 7:37 AM IST
విద్యుత్ రంగంలో ఆవిష్కరణల కోసం.. జపాన్ కంపెనీతో తెలంగాణ సర్కార్ డీల్
తొషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి.
By అంజి Published on 19 April 2025 7:29 AM IST
హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. నెలకొరిగిన చెట్లు, ట్రాఫిక్, విద్యుత్కు అంతరాయం
శుక్రవారం నగరం, దాని పరిసర ప్రాంతాలలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇది సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసింది.
By అంజి Published on 19 April 2025 7:17 AM IST
కూతురి మామతో పారిపోయిన నలుగురు పిల్లల తల్లి.. తల పట్టుకున్న భర్త
అలీఘర్కు చెందిన ఒక మహిళ తన కూతురి కాబోయే భర్తతో పారిపోయిన కొన్ని రోజుల తర్వాత , ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి వింత సంఘటన వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 19 April 2025 6:41 AM IST
శాటిలైట్ టోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
మే 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్ని అమలు చేయబోతున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.
By అంజి Published on 19 April 2025 6:31 AM IST
పెరుగులో పంచదార కలిపి తింటున్నారా?.. అయితే ఇది మీ కోసమే
చాలా మందికి పెరుగులో పంచదార కలిపి తినే అలవాటు ఉంటుంది. ఇది రుచిగా ఉండటంతో పాటు ఇలా తింటే మంచి జరుగుతుందని కొందరిలో నమ్మకం ఉంటుంది.
By అంజి Published on 16 April 2025 1:41 PM IST