కలెక్టర్ కార్యాలయంలో.. తుపాకీ కాల్పుల్లో మహిళా కానిస్టేబుల్ మృతి
తమిళనాడులోని నాగపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపల ఆదివారం తెల్లవారుజామున 29 ఏళ్ల మహిళా పోలీసు కానిస్టేబుల్ తుపాకీ కాల్పుల్లో మృతి చెందింది.
By అంజి Published on 26 May 2025 6:00 PM IST
పవన్ సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు: దిల్రాజు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సినీ ఇండస్ట్రీకి ఎంతగానో సపోర్ట్ చేశారని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాయం...
By అంజి Published on 26 May 2025 5:01 PM IST
దంచికొడుతున్న వర్షాలు.. ఏపీ, తెలంగాణను తాకిన రుతుపవనాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీలోని విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో, తెలంగాణలోని హైదరాబాద్, కేపీహెచ్బీ,...
By అంజి Published on 26 May 2025 4:13 PM IST
పాక్కు గూఢచర్యం.. సీఆర్పీఎఫ్ జవాన్ అరెస్ట్
పాకిస్తాన్ నిఘా అధికారులకు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ.. సీఆర్పీఎఫ్ అధికారి మోతీ రామ్ జాట్ను అరెస్టు...
By అంజి Published on 26 May 2025 3:48 PM IST
Hyderabad: బార్లో గొడవ.. బీరు బాటిల్ దాడిలో వ్యక్తి మృతి
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని ఓ బార్లో జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే బీరు బాటిల్తో దాడి చేయడంతో ఒకరు మరణించారు.
By అంజి Published on 26 May 2025 3:12 PM IST
విషాదం.. భారీ వర్షానికి గోడ కూలి మూడేళ్ల బాలిక మృతి
కర్ణాటకలోని బెలగావి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కురుస్తున్న వర్షాల కారణంగా గోడ కూలి మూడేళ్ల బాలిక మృతి చెందింది. గోకాక్ పట్టణంలోని మహాలింగేశ్వర్...
By అంజి Published on 26 May 2025 2:34 PM IST
నిజమెంత: సింగర్ సోనూ నిగమ్ కన్నడ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయొద్దని చెప్పారా?
ఏప్రిల్ 25న బెంగళూరులో జరిగిన ఒక కాన్సర్ట్ లో కన్నడ పాటలు పాడాలంటూ కొందరు సింగర్ సోనూ నిగమ్ తో దూకుడుగా వ్యవహరించారు.
By అంజి Published on 26 May 2025 2:15 PM IST
Telangana: విద్యుత్ కార్మికుల కోసం.. రూ.1 కోటి ప్రమాద బీమా పథకం
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉద్యోగులకు రూ.1 కోటి కంటే ఎక్కువ కవరేజీని అందించే ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
By అంజి Published on 26 May 2025 1:03 PM IST
పవన్ సినిమాలప్పుడే వివాదాలా?.. మంత్రి దుర్గేష్ ఆన్ ఫైర్
పవన్ సినిమాల రిలీజ్ సమయంలోనే కొందరు కావాలని వివాదాలు సృష్టిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు.
By అంజి Published on 26 May 2025 12:31 PM IST
Hyderabad: రాత్రి పబ్బులో పార్టీ.. తెల్లారేసరికి యువకుడు మృతి
ఓ యువకుడు తన స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేశాడు... ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి ఆ యువకుడు మృతి చెంది కనిపించాడు.
By అంజి Published on 26 May 2025 11:56 AM IST
ప్రధాని మోదీ ఎవరికీ తలవంచరు: పవన్ కళ్యాణ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్నికల లెక్కలతో సంబంధం కలిగి ఉండరని, బదులుగా సమగ్ర జాతీయ అభివృద్ధి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తారని ఆంధ్రప్రదేశ్ ఉప...
By అంజి Published on 26 May 2025 11:24 AM IST
దారుణం.. రెండున్నరేళ్ల బాలికపై డ్యాన్స్ టీచర్ అత్యాచారం
సమ్మర్ క్యాంప్లో చేరిన రెండున్నర ఏళ్ల బాలికపై 45 ఏళ్ల డ్యాన్స్ టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 26 May 2025 10:44 AM IST