హోళీ వేళ.. నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?
సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు...
By అంజి Published on 14 March 2025 6:15 AM IST
మగాళ్లకు పీరియడ్స్ వస్తాయా?.. ఈ ఐఎంఎస్ గురించి మీకు తెలుసా?
అమ్మాయిలకు పీరియడ్స్ ఎలాగో.. అబ్బాయిలూ ప్రతి నెల ఐఎంఎస్ (ఇర్రిటబుల్ మేల్ సిండ్రోమ్) వంటి హార్మోన్ సమస్యతో బాధపడతారని వైద్యులు చెబుతున్నారు.
By అంజి Published on 12 March 2025 1:30 PM IST
సౌందర్య మృతిపై నటుడు మోహన్ బాబుపై ఫిర్యాదు.. 21 ఏళ్ల తర్వాత..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 21 సంవత్సరాల తరువాత, తెలుగు ప్రముఖ నటుడు మోహన్ బాబుపై ఫిర్యాదు దాఖలైంది.
By అంజి Published on 12 March 2025 12:17 PM IST
ఏపీలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన తండ్రే కాటేశాడు.
By అంజి Published on 12 March 2025 11:43 AM IST
త్వరలో భారత్కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెలాఖరులో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా రానున్నారు.
By అంజి Published on 12 March 2025 10:30 AM IST
మహిళా జర్నలిస్టు రేవతి అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్
ఇవాళ ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో మహిళా జర్నలిస్ట్ రేవతి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 12 March 2025 9:26 AM IST
'మా సిఫార్సు లేఖలను పట్టించుకోండి'.. సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ లేఖ
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినా టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం...
By అంజి Published on 12 March 2025 9:14 AM IST
ఉస్మానియా యూనివర్సిటీలో అన్నంలో బ్లేడులు, పురుగులు.. విద్యార్థుల భారీ నిరసన
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్లో నాణ్యత లేని ఆహారంపై విద్యార్థుల నిరసన చేపట్టారు. నిత్యం అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
By అంజి Published on 12 March 2025 8:44 AM IST
మంగళగిరి వాకర్స్కు మంత్రి లోకేష్ గుడ్న్యూస్
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన సొంత డబ్బు రూ.5 లక్షల చెల్లించి మంగళగిరి ఏకోపార్క్లో వాకర్స్ ఫ్రీ ఎంట్రీ కల్పించారు.
By అంజి Published on 12 March 2025 8:22 AM IST
తాంత్రిక పూజ పేరుతో.. బంధువు భార్యపై అత్యాచారం
గుజరాత్లో దారుణ ఘటన జరిగింది. తాంత్రిక పూజ పేరుతో బంధువు భార్యపై తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 12 March 2025 8:00 AM IST
ఏపీ సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ
అన్నమయ్య జిల్లా, కర్ణాటక సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 'జర్నీ' సినిమా తరహాలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
By అంజి Published on 12 March 2025 7:34 AM IST
జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లి లొంగిపోయారు.
By అంజి Published on 12 March 2025 7:19 AM IST