శివాలయంలో 5 దేవతా విగ్రహాలు ధ్వంసం.. స్థానికుల ఆగ్రహాం
రాజస్థాన్ జైపూర్లోని లాల్ కోఠి ప్రాంతంలోని ఒక శివాలయాన్ని శనివారం తెల్లవారుజామున దుండగులు ధ్వంసం చేశారు.
By అంజి Published on 13 April 2025 2:17 PM IST
మహిళతో కలిసి హోటల్కు వెళ్లిన వ్యక్తి.. ఆమె బాత్రూమ్కు వెళ్లొచ్చేసరికి..
నోయిడాలోని సెక్టార్ 27లోని ఒక హోటల్ గదిలో 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 12 April 2025 1:45 PM IST
దేశంలో ఉగ్రదాడులు జరిగే ఛాన్స్.. నిఘా వర్గాల వార్నింగ్
అమెరికా నుండి ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను భారతదేశానికి అప్పగించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని భారత నిఘా...
By అంజి Published on 12 April 2025 1:12 PM IST
మెట్రోస్టేషన్లో జంట అసభ్యకర చేష్టలు.. నెట్టింట వీడియో వైరల్
బెంగళూరులోని మెట్రో స్టేషన్లో ఒక జంట 'అనుచిత' చర్యకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By అంజి Published on 12 April 2025 12:45 PM IST
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెలుగులోకి కీలక విషయాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు.
By అంజి Published on 12 April 2025 12:06 PM IST
ఫస్ట్ ఇయర్లో 70%, సెకండియర్లో 83%.. గత పదేళ్లలో ఇదే అత్యధిక పాస్ పర్సెంటేజ్: లోకేష్
ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో 70 శాతం, సెకండియర్లో 83 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్టు మంత్రి నారా లోకేష్...
By అంజి Published on 12 April 2025 11:44 AM IST
ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ తాలూకాలోని ఒక కర్మాగారంలో శుక్రవారం జరిగిన పేలుడులో ఐదుగురు మరణించారు.
By అంజి Published on 12 April 2025 11:15 AM IST
Andhrapradesh: ఇంటర్ ఫలితాలు విడుదల.. మార్కుల మెమో ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఈరోజు, ఏప్రిల్ 12, 2025న ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) ఫలితాలను...
By అంజి Published on 12 April 2025 11:05 AM IST
పాక్ చొరబాటుదారులతో కాల్పులు.. ఆర్మీ అధికారి మృతి
శుక్రవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో గాయపడిన భారత ఆర్మీ...
By అంజి Published on 12 April 2025 9:55 AM IST
వనజీవి మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి
వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
By అంజి Published on 12 April 2025 9:17 AM IST
Hyderabad: ఆస్తి కోసం కూతురిని చంపేసి.. మృతదేహాన్ని మూసీ నదిలో పూడ్చి..
మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పరిధిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహేశ్వరి అనే యువతి గత నాలుగు నెలల క్రితం అదృశ్యమైంది.
By అంజి Published on 12 April 2025 9:15 AM IST
తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ పథకాన్ని రద్దు చేసే ప్రతిపాదన లేదని తెలంగాణ ఆర్టీసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
By అంజి Published on 12 April 2025 8:30 AM IST