జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లి లొంగిపోయారు.
By అంజి Published on 12 March 2025 7:19 AM IST
నెలకు రూ.5,000.. దరఖాస్తు గడువు పొడిగింపు
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా.. ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 12 March 2025 6:52 AM IST
రైతులకు గుడ్న్యూస్.. అకౌంట్లలోకి రూ.6,000
రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుడ్న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం...
By అంజి Published on 12 March 2025 6:38 AM IST
రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్స్.. మహిళల కోసం మాత్రమే
మహిళలకు గౌరవం, భద్రత, సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వం రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్లను ప్రవేశపెట్టింది.
By అంజి Published on 11 March 2025 1:25 PM IST
దారుణం.. పరీక్షకు వెళ్తున్న దళిత విద్యార్థి వేళ్లు నరికివేశారు
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో పరీక్ష రాయడానికి వెళ్తున్న ఒక దళిత విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వేళ్లు నరికివేశారు.
By అంజి Published on 11 March 2025 12:53 PM IST
లిఫ్ట్ రాకముందే తెరచుకున్న డోర్.. మూడో అంతస్తు పైనుంచి పడి పోలీస్ అధికారి మృతి
రాజన్న సిరిసిల్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్ ప్రమాదంలో తెలంగాణ సచివాలయం మాజీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గంగారాం మృతి చెందారు.
By అంజి Published on 11 March 2025 12:08 PM IST
సమ్మర్ వచ్చేస్తోంది.. ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది!
ఎండాకాలం వచ్చేస్తోంది. సరైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
By అంజి Published on 11 March 2025 11:36 AM IST
SLBC Tunnel: కార్మికుల జాడ కోసం.. రంగంలోకి దిగిన రోబోలు
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 18వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోబోటిక్ టీమ్ రోబోలతో సొరంగంలోకి వెళ్లింది.
By అంజి Published on 11 March 2025 10:51 AM IST
విషాదం.. ఓవర్ డైటింగ్తో యువతి మృతి.. 5 నెలలుగా నీరు మాత్రమే తాగుతూ..
ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయబడిన డైటింగ్ ట్రెండ్లను గుడ్డిగా అనుసరించడం వల్ల కలిగే ప్రమాదాలను తాజా విషాద ఘటన ఎత్తి చూపుతోంది.
By అంజి Published on 11 March 2025 10:01 AM IST
టీమిండియా గెలిచిందని బాణసంచా పేల్చాడని.. కత్తితో పొడిచి చంపారు
ఇండోర్లో ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం విజయం సాధించినందుకు సంబరాలు చేసుకుంటున్న వ్యక్తిని పటాకులు పేలుస్తుండగా కొందరు కత్తితో పొడిచి చంపారు.
By అంజి Published on 11 March 2025 9:25 AM IST
'మల్హార్ సర్టిఫికేట్ లేని దుకాణాల్లో మటన్ కొనొద్దు'.. హిందువులను కోరిన మంత్రి
మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జట్కా మటన్ దుకాణాలను.. కొత్తగా ప్రారంభించిన మల్హార్ సర్టిఫికేట్ కింద నమోదు...
By అంజి Published on 11 March 2025 8:48 AM IST
సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీ రహస్య కార్యకర్త: కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి రహస్య కార్యకర్తగా పనిచేస్తున్నారని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్...
By అంజి Published on 11 March 2025 8:18 AM IST