ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా?
సాధారణంగా మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువ మంది ఇంట్లో స్నానం చేయడానికి ఒకే సబ్బు వాడుతుంటారు.
By అంజి Published on 21 May 2025 1:30 PM IST
భారీ ఎన్కౌంటర్.. నంబాల కేశవ్ రావు సహా 30 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రశ్రేణి నక్సల్ నాయకుడు నంబాల కేశవ్ రావు అలియాస్ బసవ్ రాజ్ సహా 30 మంది నక్సల్స్ హతమైనట్లు వర్గాలు...
By అంజి Published on 21 May 2025 12:37 PM IST
మహిళా వైద్యురాలిపై వైద్యుడు అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని హోటల్కు తీసుకెళ్లి..
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. మహిళా వైద్యురాలిపై తోటి వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
By అంజి Published on 21 May 2025 11:43 AM IST
Hyderabad: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు విద్యార్థులు స్పాట్ డెడ్
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం కారు డీసీఎం వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరు...
By అంజి Published on 21 May 2025 10:49 AM IST
విద్యార్థులకు గుడ్న్యూస్.. ఒకే విడతలో ఖాతాల్లోకి రూ.15,000
సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్ను విడుదల చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
By అంజి Published on 21 May 2025 10:08 AM IST
కొలువుల జాతర.. త్వరలో 27 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు!
ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో కీలక నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు...
By అంజి Published on 21 May 2025 9:15 AM IST
గర్భం దాల్చట్లేదని.. కోడలిని చంపిన అత్తమామలు.. మృతదేహాన్ని బైక్కు కట్టి..
27 ఏళ్ల మహిళను ఆమె అత్తమామలు గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టించడానికి దానిని ప్రమాదంగా చిత్రీకరించడానికి...
By అంజి Published on 21 May 2025 8:31 AM IST
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ పదోన్నతి
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్కు పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం (మే 20, 2025) ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించింది.
By అంజి Published on 21 May 2025 7:52 AM IST
మహానాడు.. 19 కమిటీలను ఏర్పాటు చేసిన టీడీపీ
మే 27 నుండి 29 వరకు కడపలో జరగనున్న రాష్ట్ర సమ్మేళనం 'మహానాడు'లో వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ (టిడిపి) 19 కమిటీలను ఏర్పాటు...
By అంజి Published on 21 May 2025 7:36 AM IST
దివ్యాంగులను పెళ్లి చేసుకున్నవారికి ప్రోత్సాహకం పెంపు
దివ్యాంగులకు సీఎం రేవంత్ సర్కార్ మరో గుడ్న్యూస్ చెప్పింది. దివ్యాంగులను పెళ్లి చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతూ ప్రభుత్వం కీలక...
By అంజి Published on 21 May 2025 7:17 AM IST
Secunderabad: రైలులో ప్రయాణికుడిని దోచుకున్న నలుగురు హిజ్రాలు అరెస్ట్
గత వారం రైలులో ఒక ప్రయాణికుడిని దోచుకున్నారనే ఆరోపణలతో నలుగురు హిజ్రాలను మే 20, మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 21 May 2025 7:02 AM IST
కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త
రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని పౌరసరఫరాల శాఖ...
By అంజి Published on 21 May 2025 6:28 AM IST












