కొలువుల జాతర.. త్వరలో 27 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు!
ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో కీలక నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు...
By అంజి Published on 21 May 2025 9:15 AM IST
గర్భం దాల్చట్లేదని.. కోడలిని చంపిన అత్తమామలు.. మృతదేహాన్ని బైక్కు కట్టి..
27 ఏళ్ల మహిళను ఆమె అత్తమామలు గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టించడానికి దానిని ప్రమాదంగా చిత్రీకరించడానికి...
By అంజి Published on 21 May 2025 8:31 AM IST
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ పదోన్నతి
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్కు పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం (మే 20, 2025) ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించింది.
By అంజి Published on 21 May 2025 7:52 AM IST
మహానాడు.. 19 కమిటీలను ఏర్పాటు చేసిన టీడీపీ
మే 27 నుండి 29 వరకు కడపలో జరగనున్న రాష్ట్ర సమ్మేళనం 'మహానాడు'లో వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ (టిడిపి) 19 కమిటీలను ఏర్పాటు...
By అంజి Published on 21 May 2025 7:36 AM IST
దివ్యాంగులను పెళ్లి చేసుకున్నవారికి ప్రోత్సాహకం పెంపు
దివ్యాంగులకు సీఎం రేవంత్ సర్కార్ మరో గుడ్న్యూస్ చెప్పింది. దివ్యాంగులను పెళ్లి చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతూ ప్రభుత్వం కీలక...
By అంజి Published on 21 May 2025 7:17 AM IST
Secunderabad: రైలులో ప్రయాణికుడిని దోచుకున్న నలుగురు హిజ్రాలు అరెస్ట్
గత వారం రైలులో ఒక ప్రయాణికుడిని దోచుకున్నారనే ఆరోపణలతో నలుగురు హిజ్రాలను మే 20, మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 21 May 2025 7:02 AM IST
కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త
రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని పౌరసరఫరాల శాఖ...
By అంజి Published on 21 May 2025 6:28 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు
చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్ధిక...
By అంజి Published on 21 May 2025 6:15 AM IST
Hyderabad: నకిలీ పులి చర్మం అమ్మేందుకు ప్రయత్నం.. నలుగురు అరెస్ట్
నకిలీ పులి చర్మాన్ని అమ్ముతూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు మోసగాళ్లను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
By అంజి Published on 20 May 2025 1:45 PM IST
లాయర్గా మూడేళ్ల ప్రాక్టీస్ తప్పనిసరి: సుప్రీంకోర్టు
మున్సిఫ్ మెజిస్ట్రేట్లుగా జ్యుడీషియల్ సర్వీసులో ఎంట్రీ-లెవల్ పోస్టులకు అర్హత పొందాలంటే అభ్యర్థులు న్యాయవాదులుగా కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలని...
By అంజి Published on 20 May 2025 12:47 PM IST
విషాదం.. భారీ వర్షానికి గోడ కూలి ముగ్గురు మృతి
తమిళనాడులోని మధురై జిల్లాలో భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోవడంతో ఒక మహిళ, ఆమె మనవడు సహా ముగ్గురు మరణించారు.
By అంజి Published on 20 May 2025 12:39 PM IST
తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, భారత వాతావరణ శాఖ (IMD) నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
By అంజి Published on 20 May 2025 12:09 PM IST












