ట్రంప్ అల్టీమేటం.. ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెలీ బందీలు (మృతులు/ బతికున్నవారు) అందరినీ రిలీజ్ చేసేందుకు హమాస్ అంగీకరించింది.
By అంజి Published on 4 Oct 2025 6:55 AM IST
ఏపీ సర్కార్ భారీ శుభవార్త.. నేడు వారి ఖాతాల్లోకి రూ.15,000
కూటమి ప్రభుత్వం ఇవాళ 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకాన్ని ప్రారంభించనుంది. ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనుంది.
By అంజి Published on 4 Oct 2025 6:39 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఇంటాబయటా చికాకులు తప్పవు
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పరిస్థితి వంట నిరుత్సాహ పరుస్తుంది. ఇంటాబయటా చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం...
By అంజి Published on 4 Oct 2025 6:22 AM IST
'క్రాష్ డైట్' చేస్తున్నారా?.. అయితే జాగ్రత్తగా ఉండండి
పెళ్లిళ్లు, ఇంట్లో ఏవైనా వేడుకలు ఉన్నప్పుడు కాస్త చబ్బీగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగా బరువు తగ్గి, సన్నబడాలని...
By అంజి Published on 3 Oct 2025 1:05 PM IST
Hyderabad: ఫలక్నుమా ఆర్వోబీని ప్రారంభించిన మంత్రి పొన్నం
చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోని ఫలక్నుమాలో రోడ్డు ఓవర్బ్రిడ్జి (RoB)ని శుక్రవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్..
By అంజి Published on 3 Oct 2025 12:07 PM IST
హైదరాబాద్లో దారుణం.. వాటర్ ట్యాంక్లో 7 ఏళ్ల బాలిక మృతదేహం.. కాళ్లు, చేతులు కట్టేసి..
మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ ట్యాంక్లో బుధవారం 7 ఏళ్ల బాలిక మృతి చెంది కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 3 Oct 2025 11:10 AM IST
టీడీపీ ఎమ్మెల్యేపై 'అవమానకరమైన' పోస్ట్.. వైసీపీ నేత పీఏ అరెస్టు
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై అవమానకరమైన పోస్టులు పెట్టిన కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమ్జాద్ బాషా వ్యక్తిగత...
By అంజి Published on 3 Oct 2025 10:26 AM IST
Telangana: సీఎం పర్యటనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. డీఎస్పీకి, డ్రైవర్కు గాయాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన భద్రతా ఏర్పాట్ల కోసం వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ డీఎస్పీ ..
By అంజి Published on 3 Oct 2025 9:50 AM IST
మహిళలపై పెరుగుతున్న నేరాలు: దక్షిణాదిలో అగ్రస్థానంలో తెలంగాణ
2025 సెప్టెంబర్ 20న ప్రచురించబడిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం.. 2023లో తెలంగాణలో మహిళలపై..
By అంజి Published on 3 Oct 2025 9:08 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే ఛాన్స్
నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ.. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
By అంజి Published on 3 Oct 2025 8:33 AM IST
దేశం కోసం.. ఏ ఆర్ఎస్ఎస్ సభ్యుడూ ప్రాణత్యాగం చేయలేదు: ఒవైసీ
భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వాదనలను...
By అంజి Published on 3 Oct 2025 7:48 AM IST
'భారత్ అవమానాన్ని సహించదు'.. అమెరికాకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమతో భారత్, చైనా సంబంధాలను కట్ చేయాలని చూస్తే బ్యాక్ఫైర్ అవుతుందన్నారు.
By అంజి Published on 3 Oct 2025 7:27 AM IST












