పాపం.. అలోవెరా జ్యూస్ అనుకుని తాగి..
బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. దీపాంజలి నగర్కు చెందిన 14 ఏళ్ల బాలిక ఓ సీసాలో నిల్వ చేసిన గడ్డి మందును.. అలోవెరా జ్యూస్ అనుకుని తాగి మృతి...
By అంజి Published on 5 April 2025 6:51 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ నవమి రోజున ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
By అంజి Published on 5 April 2025 6:30 AM IST
Video: ట్రాఫిక్ చలాన్ వేశారని.. పోలీసులపై వ్యక్తి దాడి
మహారాష్ట్రలోని థానేలో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు జరిమానా విధించిన తర్వాత ట్రాఫిక్ పోలీసు సిబ్బందిపై దాడి చేశాడు.
By అంజి Published on 4 April 2025 6:06 PM IST
'బీజేపీకి మంచి భవిష్యత్ ఉండాలి'.. పార్టీలో కాకరేపుతోన్న అన్నామలై వ్యాఖ్యలు
తమిళనాడు బీజేపీ సీనియర్ నేత కె. అన్నామలై తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆ పార్టీ కాకరేపుతున్నాయి.
By అంజి Published on 4 April 2025 5:19 PM IST
తెలంగాణలో మళ్లీ అకాల వర్షాలు.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పంటలను దెబ్బతీశాయని అధికారులు శుక్రవారం తెలిపారు.
By అంజి Published on 4 April 2025 4:45 PM IST
Hyderabad: ఫుడ్ పాయిజనింగ్.. చికెన్ మండి తిన్న వ్యక్తికి అస్వస్థత
టోలిచౌకిలోని హకీంపేట్ క్రాస్రోడ్స్ సమీపంలోని ఫెలాఫెల్ రెస్టో కేఫ్లో ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఓ వ్యక్తి ఫుడ్ పాయిజన్కు గురయ్యాడు.
By అంజి Published on 4 April 2025 4:10 PM IST
Hyderabad: స్నేహితుడి కూతురిపై లైంగిక దాడి.. నిందితుడికి కఠిన కారాగార శిక్ష
పహడిషరీఫ్ స్టేషన్ పరిధిలో స్నేహితుడి కూతురి మీద లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి పోక్సో చట్టం కింద కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
By అంజి Published on 4 April 2025 3:36 PM IST
Video: రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలాదిగా చనిపోయిన కోళ్లు
తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఒక కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు...
By అంజి Published on 4 April 2025 2:38 PM IST
దూరపు బంధువుతో సీక్రెట్గా పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే..
ఢిల్లీలో ఒక యువతి తన దూరపు బంధువుతో రహస్య వివాహం చేసుకోవడంతో ఉద్రిక్తతలు తలెత్తి ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 4 April 2025 2:09 PM IST
విషాదం.. ఆస్పత్రిలో గర్భిణీ మృతి.. డబ్బులు లేవని చికిత్స నిరాకరించడంతో..
పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో డబ్బులు లేకపోవడంతో చికిత్స నిరాకరించడంతో ఏడు నెలల గర్భవతి అయిన తనీషా భిసే దారుణమైన పరిస్థితులలో మరణించింది.
By అంజి Published on 4 April 2025 12:52 PM IST
ఏపీ వాసులకు శుభవార్త.. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో 'స్లాట్ బుకింగ్' సేవలు ప్రారంభం
రాష్ట్రంలోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 'స్లాట్ బుకింగ్' సేవలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.
By అంజి Published on 4 April 2025 12:14 PM IST
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్!
భారత పార్లమెంటు వక్ఫ్ బిల్లును ఆమోదించిన తర్వాత, కాంగ్రెస్ శుక్రవారం సుప్రీంకోర్టులో వివాదాస్పద బిల్లు యొక్క రాజ్యాంగబద్ధతను "అతి త్వరలో" సవాలు...
By అంజి Published on 4 April 2025 11:38 AM IST