ఘోర విషాదం.. చెరువులో దుర్గా విగ్రహంతో కూడిన ట్రాక్టర్ బోల్తా.. 11 మంది మృతి
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ఖాండ్వా జిల్లాలోని పంధాన ప్రాంతంలో దుర్గామాత విగ్రహ నిమజ్జనం కోసం...
By అంజి Published on 3 Oct 2025 7:05 AM IST
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. బిగ్ అలర్ట్ ఇచ్చిన వాతావరణ కేంద్రం
బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం సుమారు నిన్న సాయంత్రం5 గంటల సమయంలో గోపాల్పూర్ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 3 Oct 2025 6:55 AM IST
దేవరగట్టులో కర్రల సమరం.. 100 మందికిపైగా గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా హోళగుంద మండడలం దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన బన్నీ ఉత్సవంలో 2 లక్షల మంది వరకు పాల్గొన్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 3 Oct 2025 6:39 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం
స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి....
By అంజి Published on 3 Oct 2025 6:12 AM IST
ఫస్ట్ నైట్ రాత్రి ఆ పని చేసిన భార్య.. షాక్లో భర్త.. తెల్లవారుజాము 3 గంటల సమయంలో..
రాజస్థాన్లోని కిషన్గఢ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ నైట్ రోజు భార్య చేసిన పనికి.. భర్త కుటుంబం షాక్కు గురైంది.
By అంజి Published on 30 Sept 2025 2:01 PM IST
ఈ ఏడాది 88 శాతం ఆదాయ వృద్ధి.. బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా దూసుకుపోతున్న వెర్సే ఇన్నోవేషన్
భారత్కు చెందిన ప్రముఖ స్థానిక భాషా సాంకేతిక వేదిక, AI-ఆధారిత టెక్ కంపెనీ అయిన వెర్సే ఇన్నోవేషన్ 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను...
By అంజి Published on 30 Sept 2025 12:57 PM IST
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్
సీనియర్ ఐపీఎస్ అధికారి, వీసీ సజ్జనార్ సెప్టెంబర్ 30, మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.
By అంజి Published on 30 Sept 2025 11:35 AM IST
భార్యను గొంతు నులిమి చంపి.. ఫ్రెండ్కి వీడియో సందేశం పంపి భర్త సూసైడ్
గురుగ్రామ్లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలోని వారి అపార్ట్మెంట్లో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి చంపి, తర్వాత ఆత్మహత్య...
By అంజి Published on 30 Sept 2025 10:49 AM IST
సీతాఫలాలు ఎవరు తినకూడదంటే?
సీజన్ కావడంతో మార్కెట్కు వెళ్తే ఇప్పుడు ఎటు చూసినా సీతాఫలాలే కనిపిస్తున్నాయి. ధర కూడా అందుబాటులోనే ఉంది.
By అంజి Published on 30 Sept 2025 10:00 AM IST
బీజేపీ సీనియర్ నేత మల్హోత్రా కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన..
By అంజి Published on 30 Sept 2025 9:22 AM IST
జీఎస్టీ లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం: సీఎం
జీఎస్టీని రెండు శ్లాబులకే పరిమితం చేసినందున రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలను ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
By అంజి Published on 30 Sept 2025 8:35 AM IST
లండన్లో గాంధీ విగ్రహం ధ్వంసం.. ఖండించిన భారత్
లండన్లోని టావిస్టాక్ స్క్వేర్లో అక్టోబర్ 2న వార్షిక గాంధీ జయంతి వేడుకలు జరగడానికి కొన్ని రోజుల ముందు సోమవారం మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేయడాన్ని...
By అంజి Published on 30 Sept 2025 7:55 AM IST












