ఆంధ్రప్రదేశ్ - Page 357
AP: పాఠశాలల్లో 3 సార్లు వాటర్ బెల్.. విద్యాశాఖ సూచన
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మూడుసార్లు నీటి విరామం ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం...
By అంజి Published on 3 April 2024 8:43 AM IST
పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్గా అభివృద్ధి చేస్తా: పవన్ కల్యాణ్
పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
By అంజి Published on 3 April 2024 7:50 AM IST
గుడ్న్యూస్.. నేటి నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
సాంఘిక సంక్షేమ పింఛన్లను లబ్ధిదారులకు ఏప్రిల్ 3 (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు దశలవారీగా పంపిణీ చేయనున్నారు.
By అంజి Published on 3 April 2024 7:00 AM IST
సంక్షేమం, అభివృద్ధి అంటే.. జగన్ పేరే గుర్తుకు వస్తుంది: ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రతిపక్ష టీడీపీ-బీజేపీ-జేఎస్పీ కలయికపై విరుచుకుపడ్డారు
By అంజి Published on 3 April 2024 6:46 AM IST
పాఠశాలలకు సెలవులు.. కీలక ఆదేశాలు జారీ
ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు సెలవులు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది.
By అంజి Published on 3 April 2024 6:26 AM IST
మొన్న చంద్రముఖి.. నేడు అరుంధతి సినిమా గురించి మాట్లాడిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో అరుంధతి సినిమా గురించి ప్రస్తావించారు.
By Medi Samrat Published on 2 April 2024 7:48 PM IST
మళ్ళీ అవినాష్ రెడ్డికే సీటు ఇవ్వడం తట్టుకోలేకపోయా : షర్మిల
కడప కాంగ్రెస్ MP అభ్యర్థిగా నేను నిలబడుతున్నాని.. YSR బిడ్డ నిలబడుతుందని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 2 April 2024 6:05 PM IST
కేసీఆర్ రద్దైన వెయ్యి రూపాయల నోటు లాంటి వారు : సీఎం రేవంత్
కేసీఆర్ పొలం బాట పట్టడం సంతోషం.. పదేళ్ల తరువాత తెలంగాణ రైతులున్నారని కేసీఆర్ కు గుర్తొచ్చినందుకు సంతోషం అని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు
By Medi Samrat Published on 2 April 2024 4:24 PM IST
కడప లోక్సభ బరిలో షర్మిల, 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఏపీలో పలు లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 2 April 2024 3:53 PM IST
సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారు?: సునీత
వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ప్రజలందరికీ తెలుసన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై వివేకా కుమార్తె సునీత స్పందించారు.
By అంజి Published on 2 April 2024 12:32 PM IST
ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటినుంచి అంటే..
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 April 2024 12:26 PM IST
అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి రవి కోత అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా...
By అంజి Published on 2 April 2024 10:40 AM IST














