టాప్ స్టోరీస్ - Page 692
కేసీఆర్ ఒంటెద్దు పోకడల వల్లే కాళేశ్వరానికి ఈ పరిస్థితి: టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 2:31 PM IST
పార్లమెంట్లో పోరాడండి, సోషల్ మీడియాలో కాదు..రాహుల్పై సుప్రీం ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం మందలించింది.
By Knakam Karthik Published on 4 Aug 2025 1:50 PM IST
ముస్లిం ప్రిన్సిపాల్పై కక్ష.. పాఠశాల తాగు నీటిలో విషం కలిపిన హిందూ సంస్థ నాయకుడు అరెస్ట్
కర్ణాటకలోని బెలగావి జిల్లాలో, ముస్లిం వర్గానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని లక్ష్యంగా చేసుకుని జరిగిన..
By అంజి Published on 4 Aug 2025 1:25 PM IST
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 1:15 PM IST
మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళా ఎంపీ గోల్డ్ చైన్ చోరీ
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సుధా రామకృష్ణన్ సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా, ఓ దుండగుడు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లాడు.
By Knakam Karthik Published on 4 Aug 2025 12:38 PM IST
సనాతన సంకెళ్లను తొలగించగల ఏకైక ఆయుధం విద్య: కమలహాసన్
"నియంతృత్వం, సనాతన సంకెళ్లను" తొలగించగల ఏకైక ఆయుధం విద్య అని నటుడు,రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఆదివారం అభివర్ణించారు.
By అంజి Published on 4 Aug 2025 12:34 PM IST
జాగృతి పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: కవిత
42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 12:11 PM IST
మాజీ సీఎం శిబూ మరణం ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 11:35 AM IST
Hyderabad: గోల్కొండ కోట - కుతుబ్షాహీ సమాధుల మధ్య రోప్ వే
గోల్కొండ కోట- కుతుబ్ షాహి సమాధులను అనుసంధానించే మొట్టమొదటి రోప్వే సేవను హైదరాబాద్ పొందబోతోంది.
By అంజి Published on 4 Aug 2025 11:33 AM IST
కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం క్షమించదు..సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పరోక్ష విమర్శలు
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి పరోక్షంగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 11:09 AM IST
జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపక పోషకుడు శిబు సోరెన్ సోమవారం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు.
By అంజి Published on 4 Aug 2025 10:33 AM IST
ఎరువుల కొరత, రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తీవ్ర దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులు...
By అంజి Published on 4 Aug 2025 10:14 AM IST














