టాప్ స్టోరీస్ - Page 686
ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు.. విరిగిపడిన కొండచరియలు, కొట్టుకుపోయిన రోడ్లు
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరకాశీ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో వరదలు పోటెత్తాయి.
By అంజి Published on 6 Aug 2025 11:38 AM IST
ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా: బండి సంజయ్
ముస్లిం రిజర్వేషన్ల కోసమే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ధర్నా చేస్తుంది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 11:38 AM IST
దొంగ దీక్షలు కాదు, చిత్తశుద్దితో చేయాలి..కాంగ్రెస్ ఏం సాధిస్తుందో చూద్దాం: కవిత
72 గంటల ధర్నా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిన్న కుయుక్తితో వ్యవహరించింది..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 11:24 AM IST
పెళ్లైన 6 నెలలకే ఉరివేసుకుని కనిపించిన భార్య.. భర్తే మర్డర్ చేశాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
వివాహం అయిన ఆరు నెలలకే, మర్చంట్ నేవీ అధికారి భార్య అయిన 26 ఏళ్ల మహిళ లక్నోలోని తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది.
By అంజి Published on 6 Aug 2025 10:51 AM IST
బెట్టింగ్ యాప్స్ కేసులో నేడు ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ
నేడు ఈడీ విచారణకు సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 10:42 AM IST
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 6 Aug 2025 10:30 AM IST
మునుగోడు ప్రజల కోసం 'త్యాగానికి' సిద్ధంగా ఉన్నా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కలత చెందిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం తన నియోజకవర్గ ప్రజల కోసం మరోసారి...
By అంజి Published on 6 Aug 2025 9:52 AM IST
SBIలో 6589 జాబ్స్.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) పోస్టులకు అభ్యర్థులను నియమించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటా ఎస్బీఐ...
By అంజి Published on 6 Aug 2025 9:15 AM IST
విద్యార్థినులపై హెడ్మాస్టర్ లైంగిక వేధింపులు.. అశ్లీల వీడియోలు చూపించి..
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభుత్వం జారీ చేసిన టాబ్లెట్లో విద్యార్థినులకు అశ్లీల వీడియోలను చూపించి
By అంజి Published on 6 Aug 2025 8:19 AM IST
Vizag: 8,600 ఎకరాలకు పైగా గంజాయి పంట ధ్వంసం
విశాఖపట్నం రేంజ్ పోలీసులు గత మూడు సంవత్సరాలలో.. ఈ రేంజ్ పరిధిలో 8,600 ఎకరాలకు పైగా పండించిన గంజాయి అనే మాదకద్రవ్య పంటను ధ్వంసం చేశారు.
By అంజి Published on 6 Aug 2025 7:53 AM IST
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. ప్రతి రోజూ 25 లక్షల మంది మహిళలకు ప్రయోజనం
ఈ ఏడాది ఆగస్టు 15 నుండి రాష్ట్ర రవాణా బస్సులలో ప్రవేశపెట్టబడుతున్న ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా ప్రతిరోజూ దాదాపు 25 లక్షల మంది మహిళలు ప్రయోజనం...
By అంజి Published on 6 Aug 2025 7:27 AM IST
ఎల్లో అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
By అంజి Published on 6 Aug 2025 7:05 AM IST














