టాప్ స్టోరీస్ - Page 51
షాకింగ్ సర్వే.. తెలంగాణలో పెరిగిన నిరుద్యోగం
తెలంగాణలో దాదాపు ఐదుగురు యువకులలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు..అని కేంద్రం నిర్వహించిన తాజా ఉపాధి సర్వేలో వెల్లడైంది.
By Knakam Karthik Published on 19 Aug 2025 4:55 PM IST
షెఫాలీ వర్మకు షాక్.. మహిళల ప్రపంచకప్కు భారత జట్టు ప్రకటన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం నాడు మహిళల ప్రపంచ కప్ 2025 కోసం భారత మహిళల జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 19 Aug 2025 4:45 PM IST
నో శ్రేయాస్ అయ్యర్.. ఆసియా కప్లో ఆడబోయే 15 మంది వీరే..!
ఆసియా కప్ టోర్నీ కోసం భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది.
By Knakam Karthik Published on 19 Aug 2025 4:22 PM IST
స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు.. బాధ్యత : మంత్రి
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత అని రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 19 Aug 2025 4:16 PM IST
అమరావతిపై మీ ఏడుపులు ఇకనైనా ఆపండి
పశ్చిమ బైపాస్ నిర్మాణంలో అధికారుల అలసత్వం వల్లే రాజధాని ప్రాంతంలో వరద నీరు నిలిచిందని రాష్ట్ర మంత్రి నారాయణ చెప్పారు
By Knakam Karthik Published on 19 Aug 2025 3:39 PM IST
ప్రభుత్వ పాలసీలు ఇకపై వారికి అనుకూలంగానే ఉంటాయి: సీఎం చంద్రబాబు
చనిపోయాక కూడా పది మంది గుర్తుపెట్టుకునే పనులు చేయాలి, అందుకే మానవత్వంలో ముందుకు పోవాలి..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 2:39 PM IST
గాడి తప్పిన ఎమ్మెల్యేల చర్యలను టీడీపీ చూస్తూ ఊరుకోదు: టీడీపీ చీఫ్
గాడి తప్పిన ఎమ్మెల్యేల చర్యలను టీడీపీ చూస్తూ ఊరుకోదు..అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 2:20 PM IST
పార్కింగ్ గొడవ.. తెలంగాణలో 'మార్వాడీ గో బ్యాక్' నిరసనకు ఎలా దారి తీసిందంటే?
సికింద్రాబాద్లో పార్కింగ్ వివాదం పెద్ద వివాదానికి దారితీసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా "మార్వాడీ గో బ్యాక్" ప్రచారానికి ఆజ్యం పోసింది.
By అంజి Published on 19 Aug 2025 1:45 PM IST
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి పేరును విపక్షాలు ప్రకటించాయి.
By Knakam Karthik Published on 19 Aug 2025 1:45 PM IST
వాళ్లు పత్తా లేరు, వీళ్లు భజన చేస్తున్నారు: సీఎం రేవంత్
తెలంగాణ రైతులకు యూరియా సరఫరా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోంది..అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం...
By Knakam Karthik Published on 19 Aug 2025 1:37 PM IST
Hyderabad: సిటీలో గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం కీలక సూచనలు
హైదరాబాద్: సిటీలో గణేష్ ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 1:20 PM IST
రైలు ప్రయాణికుల లగేజీపై కఠిన నిబంధనలు.. కీలక నిర్ణయం దిశగా రైల్వే!
ప్రయాణికుల లగేజీ విషయంలో విమాన ప్రయాణంలో అనుసరించే పద్ధతులను అవలంబించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 19 Aug 2025 12:56 PM IST