టాప్ స్టోరీస్ - Page 51
Hyderabad: ఈ-వ్యర్థాల సేకరణ డ్రైవ్.. ప్రారంభించనున్న జీహెచ్ఎంసీ
నగరంలో పరిశుభ్రత ప్రమాణాలను కాపాడటానికి ఇళ్ళు, కార్యాలయాలు, ప్రజా ప్రాంతాల నుండి పేరుకుపోయిన ఈ-వ్యర్థాలను తొలగించే లక్ష్యంతో
By అంజి Published on 10 Jan 2026 12:29 PM IST
Hyderabad: మహిళలను వేధించిన 59 మంది అరెస్ట్
జనవరి 3-9 వరకు వారంలో 127 డెకాయ్ ఆపరేషన్లలో బహిరంగంగా మహిళలను వేధించినందుకు సైబరాబాద్ షీ బృందాలు 59 మందిని అరెస్టు చేశాయి.
By అంజి Published on 10 Jan 2026 12:05 PM IST
తల్లిదండ్రులకు అలర్ట్.. 'అల్మాంట్ - కిడ్' సిరప్పై తెలంగాణ సర్కార్ నిషేధం
బిహార్కు చెందిన ట్రైడస్ రెమెడీస్ కంపెనీ 'అల్మాంట్ - కిడ్' సిరప్పై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది.
By అంజి Published on 10 Jan 2026 11:12 AM IST
సంక్రాంతి వేళ బస్సుల్లో ఛార్జీలు పెంచారా.. ఈ నంబర్ గుర్తుంచుకోండి
సంక్రాంతి సెలవుల సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
By అంజి Published on 10 Jan 2026 10:24 AM IST
దేశవ్యాప్తంగా 'సేవ్ MGNREGA' ప్రచారానికి కాంగ్రెస్ సన్నాహాలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) ను నీరుగార్చడాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సమీకరణలను ప్లాన్ చేస్తూ...
By అంజి Published on 10 Jan 2026 10:01 AM IST
తీవ్ర వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై...
By అంజి Published on 10 Jan 2026 9:11 AM IST
'నిజామాబాద్ పేరును ఇందూర్గా మారుస్తాం'.. బీజేపీ ఎంపీ
నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం, జనవరి 9న, జిల్లా పేరును త్వరలో 'ఇందూర్'గా మారుస్తామని అన్నారు.
By అంజి Published on 10 Jan 2026 8:44 AM IST
బడ్జెట్ 2026-27.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్రం కీలక సమావేశం
బడ్జెట్ 2026-27కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రాలు, శాసనసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ప్రీ-బడ్జెట్ సమావేశాన్ని...
By అంజి Published on 10 Jan 2026 8:40 AM IST
భారత్కు వెనేజులా చమురు - యుఎస్ గ్రీన్ సిగ్నల్.. ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం
వెనేజులా చమురును భారత్ కు ఎగుమతి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
By అంజి Published on 10 Jan 2026 8:30 AM IST
Hyderabad: పీరియడ్స్ ప్రూఫ్ అడిగిన లెక్చరర్లు.. మనస్థాపంతో విద్యార్థిని మృతి!
పీరియడ్స్ వల్ల క్లాసుకు ఆలస్యమైందన్న ఇంటర్ విద్యార్థిని (17)తో లెక్చరర్లు దారుణంగా ప్రవర్తించారు. ప్రూఫ్ చూపించాలని అడిగారు.
By అంజి Published on 10 Jan 2026 8:00 AM IST
ఖమ్మంలో దారుణం.. మహిళను గొంతు కోసి చంపేశారు
ఖమ్మం నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన శుక్రవారం...
By అంజి Published on 10 Jan 2026 7:37 AM IST
PM Kisan Yojana: రైతులకు రూ.2000.. ఈ సారి ఈ తప్పులు అస్సలు చేయకండి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత కోసం.. ఇప్పుడు లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు.
By అంజి Published on 10 Jan 2026 7:27 AM IST














