టాప్ స్టోరీస్ - Page 51
పాపం పండింది.. పోలీసుల యాక్షన్ మొదలైంది
చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో ఒక విదేశీ మహిళా పర్యాటకురాలిని ఒక యువకుడు "మాటలతో వేధిస్తున్నట్లు" చూపించే పాత వీడియో వైరల్ కావడంతో, పోలీసు దర్యాప్తు...
By Knakam Karthik Published on 6 Oct 2025 7:14 PM IST
విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త..పావలా వడ్డీకే విదేశీ విద్యా రుణాలు
రాష్ట్రంలోని విద్యార్ధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో వరం ఇవ్వాలని నిర్ణయించారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 6:56 PM IST
నెత్తురోడిన బీజేపీ ఎంపీ.. బట్టలు చింపేశారు
బీజేపీ ఎంపీ ఖాగెన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుండగా స్థానికులు వారిపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది
By Knakam Karthik Published on 6 Oct 2025 6:38 PM IST
పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై మంత్రి నిమ్మల కీలక ప్రకటన
ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు
By Knakam Karthik Published on 6 Oct 2025 6:10 PM IST
జిల్లాల పర్యటనకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 5:21 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 4:53 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 4:46 PM IST
విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: చంద్రబాబు
విశాఖ ఉక్కు కర్మాగారం పటిష్టతకు, పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 6 Oct 2025 4:40 PM IST
వచ్చే ఏడాది 8 మంది ఐపీఎస్ల రిటైర్మెంట్..లిస్ట్ రిలీజ్ చేసిన ఏపీ సర్కార్
వచ్చే ఏడాదిలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల రిటైర్మెంట్ జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 4:31 PM IST
టమోటా ధరలు పతనం..రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా
టమోటా ధరలపై రాష్ట్ర రైతులకు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు
By Knakam Karthik Published on 6 Oct 2025 4:06 PM IST
సుప్రీంకోర్టులో సంచలనం..సీజేఐపై చెప్పు విసిరే ప్రయత్నం
సుప్రీంకోర్టు లో సోమవారం ఒక సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 6 Oct 2025 3:54 PM IST
సుప్రీం కోర్ట్ తీర్పు శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్
42 శాతం బిసి రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 3:50 PM IST














