టాప్ స్టోరీస్ - Page 51
తొలి టీ20.. ఎవరెవరు అవుట్ అంటే..?
ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మొదలైంది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:52 PM IST
ఢిల్లీ బాంబు పేలుడు కేసు.. మరో నిందితుడు అరెస్ట్
ఢిల్లీ బాంబు పేలుడు, వైట్ కాలర్ టెర్రరిజం మాడ్యూల్కు సంబంధించిన కేసులో నసీర్ మల్లాను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:37 PM IST
ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:08 PM IST
సేవలు సాధారణ స్థితికి వచ్చాయి..ఇబ్బందులకు క్షమాపణ కోరుతున్నాం: ఇండిగో సీఈవో
ఇండిగో సేవలు సాధారణ స్థితికి వచ్చాయని..ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 5:30 PM IST
రూ.228 కోట్ల మోసం.. అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ కు కష్టాలు పెరిగిపోయాయి.
By Medi Samrat Published on 9 Dec 2025 5:03 PM IST
గుడ్న్యూస్..రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పాస్బుక్ల ఆటోమ్యుటేషన్
రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 4:35 PM IST
'నేను ప్రశాంతంగా ఉన్నానంటే మౌనంగా ఉన్నట్లు కాదు..'
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ల వివాహం క్యాన్సిల్ అయింది.
By Medi Samrat Published on 9 Dec 2025 4:16 PM IST
తిరుపతిలో దారుణం..పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటోడ్రైవర్ అత్యాచారం
తిరుపతి నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలిటెక్నిక్ చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 9 Dec 2025 4:03 PM IST
ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు..గ్లోబల్ సమ్మిట్లో కొత్త పాలసీ ప్రకటించిన మంత్రి
పేదలకు సొంత ఇంటిపై గ్లోబల్ సమ్మిట్లో కొత్త పాలసీని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 3:50 PM IST
11 ఏళ్ల దాంపత్య జీవితం..ఉల్లిపాయ, వెల్లుల్లి కారణంగా విడాకులు
ఉల్లిపాయలు, వెల్లుల్లి వివాదం కారణంగా 11 ఏళ్ల వైవాహిక జీవితం విచ్ఛిన్నమైన తర్వాత అహ్మదాబాద్లో విడాకుల కేసు ప్రజల దృష్టిని ఆకర్షించింది
By Knakam Karthik Published on 9 Dec 2025 2:20 PM IST
'ట్రంప్ పేరే ఎందుకు.. ఆ రోడ్డుకు అమరవీరుడి పేరు పెట్టలేరా?': తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాజా సింగ్
హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను డిసెంబర్ 8 సోమవారం గోషామహల్...
By అంజి Published on 9 Dec 2025 1:49 PM IST
అటల్ సందేశ్ యాత్రను సక్సెస్ చేయండి..ఎన్డీయే నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు
అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన' యాత్రలో పాల్గొనాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 1:12 PM IST














