టాప్ స్టోరీస్ - Page 47
దినఫలాలు: ఈ రాశివారికి..చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు మిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.
By జ్యోత్స్న Published on 26 Jun 2025 6:32 AM IST
జైలులో స్కెచ్ వేశారు.. విడుదలయ్యాక ప్లాన్ అమలుచేస్తూ పడ్డుబడ్డారు.!
3 కోట్ల రూపాయల విలువైన రెండు ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT), ఎల్.బి.నగర్ జోన్, హయత్ నగర్ అటవీ శ్రేణి...
By Medi Samrat Published on 25 Jun 2025 9:18 PM IST
ఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్రికెట్ జట్టు ఓనర్ అయ్యాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) లో భాగంగా సల్మాన్ ఖాన్ న్యూఢిల్లీ ఫ్రాంచైజీ యజమానులలో...
By Medi Samrat Published on 25 Jun 2025 8:50 PM IST
అడ్మిషన్ లేకుండా ఐఐటీ-బాంబేలో క్లాసులకు హాజరవుతున్నాడు.. ఐడీ కార్డ్ అడగడంతో..
ఐఐటీ-బొంబాయిలోకి అక్రమంగా ప్రవేశించినందుకు కర్ణాటకలోని మంగళూరు నివాసిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 25 Jun 2025 8:43 PM IST
ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో...
By Medi Samrat Published on 25 Jun 2025 8:10 PM IST
బుర్ఖా ధరించి ప్రియురాలిని ఇంటి పైకప్పు నుంచి తోసి చంపిన ప్రియుడు
ఈశాన్య ఢిల్లీలోని అశోక్ నగర్లో 19 ఏళ్ల యువతిని బుర్ఖా ధరించిన 26 ఏళ్ల వ్యక్తి ఇంటి పైకప్పు నుంచి తోసి చంపాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 25 Jun 2025 7:32 PM IST
చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటాం : మంత్రి ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్లను చట్టపరంగా అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్...
By Medi Samrat Published on 25 Jun 2025 6:55 PM IST
ఆసక్తికర పరిణామం.. వైసీపీలో చేరిన టీడీపీ నేత
టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు.
By Medi Samrat Published on 25 Jun 2025 6:18 PM IST
తెలంగాణకు వాతావరణ శాఖ తీపికబురు.. మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది
By Knakam Karthik Published on 25 Jun 2025 5:30 PM IST
తొలి టెస్టులో ఓటమిపై బాధను వ్యక్తం చేసిన పంత్
భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హెడింగ్లీ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 25 Jun 2025 5:20 PM IST
'రెక్కలు నీవి, ఆకాశం ఎవరి సొత్తు కాదు..' ఖర్గేపై శశి థరూర్ ఎదురుదాడి
ప్రస్తుతం కాంగ్రెస్లో పలువురు నేతల మధ్య పరిస్థితి అంతా బాగా లేదు.
By Medi Samrat Published on 25 Jun 2025 5:04 PM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తికి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు
జలహారతి కార్పోరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 25 Jun 2025 4:44 PM IST