టాప్ స్టోరీస్ - Page 48
ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో...
By Medi Samrat Published on 25 Jun 2025 8:10 PM IST
బుర్ఖా ధరించి ప్రియురాలిని ఇంటి పైకప్పు నుంచి తోసి చంపిన ప్రియుడు
ఈశాన్య ఢిల్లీలోని అశోక్ నగర్లో 19 ఏళ్ల యువతిని బుర్ఖా ధరించిన 26 ఏళ్ల వ్యక్తి ఇంటి పైకప్పు నుంచి తోసి చంపాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 25 Jun 2025 7:32 PM IST
చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటాం : మంత్రి ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్లను చట్టపరంగా అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్...
By Medi Samrat Published on 25 Jun 2025 6:55 PM IST
ఆసక్తికర పరిణామం.. వైసీపీలో చేరిన టీడీపీ నేత
టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు.
By Medi Samrat Published on 25 Jun 2025 6:18 PM IST
తెలంగాణకు వాతావరణ శాఖ తీపికబురు.. మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది
By Knakam Karthik Published on 25 Jun 2025 5:30 PM IST
తొలి టెస్టులో ఓటమిపై బాధను వ్యక్తం చేసిన పంత్
భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హెడింగ్లీ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 25 Jun 2025 5:20 PM IST
'రెక్కలు నీవి, ఆకాశం ఎవరి సొత్తు కాదు..' ఖర్గేపై శశి థరూర్ ఎదురుదాడి
ప్రస్తుతం కాంగ్రెస్లో పలువురు నేతల మధ్య పరిస్థితి అంతా బాగా లేదు.
By Medi Samrat Published on 25 Jun 2025 5:04 PM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తికి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు
జలహారతి కార్పోరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 25 Jun 2025 4:44 PM IST
మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 25 Jun 2025 4:15 PM IST
ఆషాఢమాసం బోనాలు: గోల్కొండ కోటలోని మహంకాళీ ఆలయ మెట్లకు పూజలు
హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు గురువారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 25 Jun 2025 4:00 PM IST
ఇది గివ్ బ్యాక్ టైమ్, ధనవంతులు పేదల బాధ్యత తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం చేశారు.
By Knakam Karthik Published on 25 Jun 2025 3:16 PM IST
బనకచర్లను అడ్డుకోవడమే మా టార్గెట్: టీపీసీసీ చీఫ్
బనకచర్లను అడ్డుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..అని టీపీసీసీ మహేశ్ కుమార్ అన్నారు
By Knakam Karthik Published on 25 Jun 2025 2:59 PM IST